గ్రీన్ ఛాలెంజ్ ని స్వీకరించిన సుశీల రెడ్డి

రాజ్యసభ సభ్యుడు సంతోష్ రావు విసిరిన గ్రీన్ ఛాలెంజ్ రాష్ట్రంలో గడప గడపకు చేరుతుంది. ఇటీవల ఎంతో మంది సినీ నటులు, వ్యాపార వేత్తలు, ప్రముఖులు ఎంపీ విసిరిన ఛాలెంజ్ లో భాగంగా వారు పెద్ద ఎత్తున్న మొక్కలు నాటారు. సుమిత్రానందా … Read More

అందంగా మరియు యవ్వనంగా కనిపించాలి అంటే ఈ జ్యూస్ తాగాల్సిందే

గోధుమ గడ్డి జ్యూస్ ప్రయోజనాలు:గోధుమ గడ్డి జ్యూస్ ఒక గ్లాస్ తాగితే ఒక గ్లాస్ కొత్త రక్తం మన శరీరంలో అభివృద్ధి చెందుతుంది.కావున ప్రకృతి ఇచ్చిన ఒక గొప్ప వరంగా భావించాలి మనకు ఈ గడ్డి వెలకట్టలేని వరం కూడా అనొచ్చు.ఇది … Read More

శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం వైయస్ జగన్

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు. పంచెకట్టు, తిరునామంతో శ్రీవారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం శ్రీవారి గరుడ వాహన సేవలో సీఎం జగన్ పాల్గొన్నారు. కాసేపటి క్రితమే ఆయన బేడి ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. స్వామివారికి … Read More

అలుగెలుతున్న ధ‌రిప‌ల్లి, సూరా‌రం చెరువులు

మెద‌క్ ప్ర‌తినిధి శ్రీకాంత్ చారి: గ‌త కొన్ని రోజులుగా విస్తారంగా వ‌ర్షాలు కురుస్తుండ‌డంతో మెద‌క్ జిల్లా చిన్న‌శంక‌రంపేట మండ‌లంలోని ధ‌రిప‌ల్లి, సూరా‌రం చెరువులు అలుగు పోస్తున్నాయి. దీంతో రైతులలో ఆనంద‌రం వెల్లివిరిసింది. ఈసారి ఎక్కువ‌గా పెద్దఎత్తున్న వ‌రి పంట‌లు వేశార‌ని అధికారులు … Read More

ప్ర‌శ్న‌ల‌డితే స‌ప్పుడు చేయ‌ని న‌గేష్‌

మెద‌క్ జిల్లా‌ అడిషనల్‌ కలెక్టర్‌ కేసులో ఏసీబీ విచార‌ణ మొద‌టిరోజు ముగిసింది. ఏసీబీ అధికారులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు అత‌ని నుండి మౌన‌మే స‌మాధానంగా వ‌చ్చింది. ఏమాత్రం కూడా అధికారుల‌కు స‌హక‌రించ‌లేద‌ని స‌మాచారం. అయితే లంచం తీసుకున్న పూర్తి మొత్తంపై స్ప‌ష్ట‌త రావాల్సి … Read More

రెడ్డిల ఐక్య‌త పెర‌గాలి : అరుణ‌

రెడ్డి సామాజిక వ‌ర్గంలో ఐక్య‌త పెర‌గాల్సిన ఆవ‌శ్య‌క‌త ఉంద‌న్నారు రెడ్డి ఐకాస మ‌హిళా నాయ‌కురాలు గాడిప‌ల్లి అరుణారెడ్డి. సిద్ధిపేట జిల్లా ఇర్కోడ్ లో ఏర్పాటు చేసిన జిల్లా కార్య‌వ‌ర్గ స‌మావేశంలో ఐకాస జాతీయ అధ్య‌క్షుడు ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా అరుణ‌రెడ్డి … Read More

పేగుల్లో ఫంగైని నియంత్రించి, ఆరోగ్యంగా ఉండేందుకు కేలరీల లెక్కే మంచి మార్గం

ప్రజల్లో అల్జీమర్స్ వ్యాధికి, మనం తీసుకునే ఆహారంతో ప్రత్యక్ష సంబంధం ఉందని అమెరికాలో చేసిన కొత్త పరిశోధనలో వెల్లడింది. ఆరోగ్యకరమైన, కేలరీలు తక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటే పేగులలో ఫంగైని నియంత్రించి, వయోవృద్ధుల్లో మతిమరుపు వ్యాధి ముప్పు తగ్గుతుందని కూడా అందులో … Read More

కీటో ఆహారంతో అల్జీమర్స్ వ్యాధి ముప్పు తగ్గే అవకాశం’’

ప్రజల్లో అల్జీమర్స్ వ్యాధికి, మనం తీసుకునే ఆహారంతో ప్రత్యక్ష సంబంధం ఉందని అమెరికాలో చేసిన కొత్త పరిశోధనలో వెల్లడింది. ఆరోగ్యకరమైన, కేలరీలు తక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటే పేగులలో ఫంగైని నియంత్రించి, వయోవృద్ధుల్లో మతిమరుపు వ్యాధి ముప్పు తగ్గుతుందని కూడా అందులో … Read More

వృద్దుల్లో జ్ఞానప‌క‌శ‌క్తి రావ‌డానికి అల్జీమ‌ర్స్ వ్యాధి

డాక్ట‌ర్‌. ఎం.వైభ‌వ్‌క‌న్స‌ల్టెంట్ న్యూరాల‌జిస్ట్‌కిమ్స్ స‌వీర‌, అనంత‌పురం. అల్జీమ‌ర్స్ వ్యాధి అనేది కోలుకోలేని మెద‌డు రుగ్మ‌త‌. ఇది నెమ్మ‌దిగా జ్ఞాప‌క‌శ‌క్తిని, సాధార‌ణ ప‌నుల‌ను చేయ‌గ‌ల సామ‌ర్ధ్యం మ‌రియు ఆలోచ‌న నైపుణ్యాల‌ను నాశ‌నం చేస్తుంది. ఈ వ్యాధి ల‌క్ష‌ణాలు మెద‌ట 60 సంవ‌త్స‌రాల త‌రువాత … Read More

క‌రోనా స‌మ‌యంలో అల్జీమ‌ర్స్ రోగులు జాగ్ర‌త్త‌గా ఉండాలి

డాక్టర్.నిషాంత్‌రెడ్డి.కెకన్సల్టెంట్ న్యూరాలజిస్ట్కిమ్స్ హాస్పిటల్స్, క‌ర్నూలు. అల్జీమర్స్ వ్యాధి అనేది ఒక న్యూరోడేజెనరేటివ్ డిజార్డర్. ఇది ప్రధానంగా వృద్ధులను ప్రభావితం చేస్తుంది మరియు జ్ఞాపకశక్తి తగ్గిపోవడానికి అత్యంత సాధారణ కారణం. ప్రారంభ దశలో గుర్తించకపోతే రోగి జ్ఞాపకశక్తికి నష్టం కలిగిస్తుంది. ప్రారంభ దశలో … Read More