తెలాంగాణలో వెయ్యి దాటినా కరోనా కేసులు

తెలంగాణాలో కరోనా పాజిటివ్ కేసులు కలవర పెడ్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 11 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 1001కి చేరింది. తాజా కేసులన్నీ గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోనే నమోదయ్యాయని రాష్ట్ర ఆరోగ్యశాఖ ఆదివారం … Read More

ఎవరి ఇంటి మీద వారే జెండాలు ఎగరవేసుకోవాలి : కేటీఆర్

టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలు అందరు కూడా ఎక్కడి వారు అక్కడే తమ ఇళ్లపై టిఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేయాలి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. సామాజిక దూరాన్ని పాటిస్తూ రక్తదాన కార్యక్రమాన్ని … Read More

ప్రగతి భవన్ లో సీఎం సమీక్షా

ప్రగతి భవన్ లో కోవిడ్19 పై సీఎం కేసీఆర్ సమీక్ష మొదలైనది. ఈ సమావేశానికి వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, సీఎస్ సోమేశ్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు హాజరైనారు. కరోనా కట్టడిపై ప్రస్తుతం రాష్ట్రములో తీసుకుంటున్న చర్యలు, రేపటి ప్రధాని … Read More

మా రాష్ట్రం…మా భాషా …మా పేర్లు

తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తరువాత మరో అడుగు ముందుకేసింది తెరాస సర్కార్. అనాదిగా వస్తున్న పేర్లను మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వ్యవసాయ శాఖ ఉతర్వులు జారీ చేసింది. ఇక నుండి ఖరీఫ్, రబీ కాలాలు అని … Read More

పాతపట్నంలో కొత్త కేసులు

ఆంధ్రప్రదేశ్ లో వెయ్యికి పైగా దాటినా కరోనా కేసులలో నిన్నటి వరకు ఆ జిల్లాను మాత్రం తాకలేదు. ఇంతలో ఏమి అయిందో ఏమో ఇవాళ ఒక్క రోజే ఆ జిల్లా లో 3 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటి … Read More

అక్కడ నుండి పైసలు తీసుకోండి

తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవనీయులైన శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు ప్రకటించిన నగదు రూ. 1500/- రేషన్ కార్డు లబ్ధిదారులు ఎవరైతే బ్యాంక్ అకౌంటుకు ఆధార కార్డు అనుసందానం లేనివారికి తపాలా కార్యాలయాల ద్వారా తీసుకొనే వెసులుబాటు ప్రభుత్వం కల్పిస్తున్నది. ఎక్కువ … Read More

ఇంటికో కోడి, పది కోడిగుడ్లు

కరోనా కష్టాన్ని చుసిన ఆమె చలించిపోయంది. తనకు ఓట్లు వేసి గెలిపించవారికి ఆదుకోవాలని అనుకున్నది. ఈ సమయంలో చేద్దామన్న ఎక్కడ పని లేదు, కడుపు నిండా తిండి లేదు. ఇలాంటి సమయంలోనే వారికీ అండగా నిలిచింది సంగారెడ్డి జిల్లా గుంతపల్లి సర్పంచ్ … Read More

జోరుగా విరాళాలు

కరోనా కష్టకాలంలో రాష్ట్ర ప్రభుతంకు అండగా ఉన్నామని చెబుతున్నారు. ఇవాళ మంత్రి కేటీఆర్ కార్యాలయం నుండి అందజేశారు. మధుకాన్ షుగర్ మరియు పవర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కోటిన్నర రూపాయల విలువైన మాస్క్ లను, సానిటైజర్లను ఎంపీ నామా నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో … Read More

తెలంగాణను దాటేసిన ఏపీ

కరోనా పాజిటివ్ కేసుల విషయంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు పోటా పోటీగా తలపడుతున్నాయి. ఈ రెండు తెలుగు రాష్ట్రాలలో అంతకంతకు కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తెలంగాణాలో 983 కేసుల నమోదు కాగా ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 61 కరోనా(కోవిడ్‌-19) … Read More

ఇంట్లో మనుమరాలు తో టి టి ఆడిన మంత్రి ఎర్రబెల్లి

కరోనా వైరస్ విస్తృతి పుణ్యమా అని కలిగిన అవకాశం కుటుంబ జీవనాన్ని ఆస్వాదించండి కరోనా పోయె వరకు లాక్ డౌన్ ని పకడ్బందీగా పాటించండి రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ … Read More