కరోనా కట్టడికి గూగుల్ సైతం

ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా వైరస్ ను ప్రజల నుండి దూరం చేసేందుకు ప్రజల ఆరోగ్యం భద్రత కోసం గూగుల్ స్వయంగా ఒక వీడియోను ప్రచారం చేస్తూ అందరిలోనూ అవేర్నెస్ తీసుకొస్తుంది. ఈ విషయంలో గూగుల్ ని వాడని వారు ఉండరు.. … Read More

తెలంగాణలో తొలిసారిగా స్థానికుడికి కరోనా వైరస్ సోకింది.

శనివారం (మార్చి 21) సాయంత్రం వరకు రాష్ట్రంలో 21 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే.. వీటిలో 20 కేసులు విదేశాల నుంచి వచ్చిన వారే కాగా.. తొలిసారిగా విదేశాల నుంచి వచ్చిన రోగి ద్వారా కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. … Read More

కరోనా కు కట్టడి…???

కరోనా మహమ్మారి  నుండి ప్రజలను రక్షించేందుకు అమెరికా జర్మనీ దేశాలు వారి వారి ప్రయత్నాలను నిమగ్నమయ్యాయి ఒకరిని మించి ఒకరు పోటాపోటీగా ముందు నడుస్తున్నవి సోమవారంనాడు అమెరికాలో karono మహమ్మారిని తరిమికొట్టాలని కి వ్యాక్సిన్ ను తయారు చేసి తాత్కాలికంగా కొంత … Read More

సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ ( ప్రగతి భవన్):

తెలంగాణలో ఇప్పటి వరకు 21 కరోనా positive కేసులు నమోదు అయ్యాయి విదేశాల నుంచి తెలంగాణకు వచ్చిన వారికి మాత్రమే పాజిటివ్ అని వచ్చాయి ఇప్పటివరకూ 11 వేల మందిని quarantine కేంద్రాలకు తరలించాం అనుమానితులను 14 రోజులపాటు quarantine లో … Read More

కరొన తో ముందు జాగ్రత్త

ప్రపంచ ప్రజానీకాన్ని వణికిస్తున్న కరోనా వైరస్.. ఈ వైరస్ బారిన పడకుండా కొంతమంది వారికి తోచిన విధంగా మాస్కులు ధరించి ఒకరిని ఒకరు తాగకుండా సుదూరంగా వెళ్లేందుకు విశ్వప్రయత్నం చేస్తూ ఈ విధంగా ముందుకు వెళుతూ ఆసక్తి గా కనిపించిన దృశ్యాలు … Read More

హర్ష సిల్క్ షోరూమ్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్…

ప్రస్తుత పరిస్థితులలో పరిసరాల పరిశుభ్రత వ్యక్తుల పరిశుభ్రత ఎంతో ముఖ్యమని ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అన్నారు.బాగ్ అంబర్ పేట డివిజన్ నందనవనం కాలనీలో హర్ష సిల్క్ షోరూం ను అంబర్పేట నియోజకవర్గం ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ప్రారంభించి మాట్లాడారు. షో రూమ్ … Read More

జనతా కర్ఫ్యూ

జనతా కర్ఫ్యూ యొక్క ముఖ్య ఉద్దేశం కరోనా వైరస్ పబ్లిక్ ప్లేసుల వద్ద 12 గంటలు జీవించి వుంటుంది. ఈ 12 గంటలు గనక ఈ పబ్లిక్ ప్లేసుల వద్దకు ఎవరూ వెళ్ళకుండా ఉండగలిగితే, ఈ వైరస్ 12 గంటల తర్వాత … Read More

కరోనా దెబ్బకు మరొకరు మృతి

కరోనా వైరస్ మనదేశం లోను రోజు రోజుకు ఎక్కువ అవుతుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు అన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు వేలెడుగులోకి వస్తుండడం తో కేంద్రం అలర్ట్ అయ్యింది. తాజాగా గువువారం కరోనా సోకి నాల్గో వ్యక్తి మరణించారు. పంజాబ్ లో … Read More

కరోనా వైరస్ కు ఎవరూ అతీతులు కారు… Dr.చైతన్య

ఆమెరికాలో పని చేస్తున్న మన తెలుగు వైద్యురాలు పంపిన మేసేజ్. కరోనా వైరస్ – ప్రపంచ మహమ్మారి! మొత్తం చదివే ఓపిక లేనివాళ్లకు ముఖ్యమైన విషయాలు ముందు: కరోనా వైరస్ కు ఎవరూ అతీతులు కారు. భారతీయులతో సహా! భారతీయులు ‘ఎంత … Read More