తెలంగాణలో పేలిన రియాక్టర్
విశాఖపట్నం ఎల్జిమర్ కంపేనీలో విష వాయువు ఘటన మరవకముందే తెలంగాణాలో ఒక ఘటన చోటు చేసుకుంది. జహీరాబాద్ మండలం అర్జున్ నాయక్ తాండలోని ఖాందా ఫ్యూయల్ కంపెనీలో ఘోర ప్రమాదం జరిగింది. రియాక్టర్ పేలడంతో పలువురు మృతి చెందారు. ఈ సంఘటనలో … Read More











