తెలంగాణలో పేలిన రియాక్టర్

విశాఖపట్నం ఎల్జిమర్ కంపేనీలో విష వాయువు ఘటన మరవకముందే తెలంగాణాలో ఒక ఘటన చోటు చేసుకుంది. జహీరాబాద్ మండలం అర్జున్ నాయక్ తాండలోని ఖాందా ఫ్యూయల్ కంపెనీలో ఘోర ప్రమాదం జరిగింది. రియాక్టర్ పేలడంతో పలువురు మృతి చెందారు. ఈ సంఘటనలో … Read More

హావ్ మోర్ ఐస్-క్రీమ్ ఎక్స్ ప్రెస్ తో చల్లని హావ్ మోర్ ఐస్ క్రీం ఇక ఇంటివద్దకు….

భారతదేశంలోని ప్రముఖ ఐస్ క్రీమ్ బ్రాండ్ ల్లో ఒకటైన హవ్మొర్, వినియోగదారులకు తన శ్రేణి ఐస్ క్రీమ్ ఉత్పత్తులను అందించేందుకు ఆన్ డిమాండ్ ఇ-కామర్స్ ప్లాట్ ఫామ్, డన్జో తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందుకు “హావ్ మోర్ ఐస్-క్రీమ్ ఎక్స్ ప్రెస్” … Read More

సడలింపులు మన చావుకేనా ?

దేశంలో ఏమి జరుగుతుందో ఎవరికీ అర్ధం కావడం లేదు. కరోనా కట్టడి కోసం లాక్ డౌన్ విధించడం వల్ల మంచి ఫలితాలు వచ్చాయని ఇతర దేశాలు సైతం మన భారత దేశాన్ని పొగిడాయి. అయితే ఇటీవల కేంద్ర, రాష్ట్ర  ప్రభుత్వ ఉత్తర్వులతో … Read More

వాళ్ళు ప్రాణాలు కాపాడే దేవతలు

కరోనా వైరస్ ఇబ్బందికర పరిస్థితితుల్లో నర్సులు ప్రాణాలు పణంగా పెట్టి సేవ చేస్తున్నారు అని కిమ్స్ హాస్పిటల్స్ ఎండి భాస్కర్ రావు అన్నారు. మంగళవారం ప్రపంచ నర్సుల డే సందర్బంగా అయన కిమ్స్ హాస్పిటల్స్ లో పని చేస్తున్న నర్సులకు శుభాకాంక్షలు … Read More

ఉపాధి కావాల‌నుకునే కూలీల కోసం కొత్త‌గా జాబ్ కార్డులు

ఆర్థిక మాంద్యం, మ‌రోవైపు క‌రోనా వైప‌రీత్యం…వేస‌వి కాలం… దృష్ట్యా వీలైనంత ఎక్కువ మందికి ఉపాధి హామీ ప‌థ‌కం కింద ప‌నులు క‌ల్పించాల‌ని రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖ మాత్యులు ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు అన్ని జిల్లాల అడిష‌న‌ల్ క‌లెక్ట‌ర్ల‌ను … Read More

క‌ర్నూలు కిమ్స్‌కు ప్ర‌తిష్ఠాత్మ‌క స‌ర్టిఫికెట్‌

ప‌రిశుభ్ర‌త పాటించ‌డంలో హైమ్ ఇంట‌ర్నేష‌న‌ల్ గుర్తింపు క‌ర్నూలు కిమ్స్ ఆసుప‌త్రికి అంత‌ర్జాతీయ గుర్తింపు ల‌భించింది.హైమ్ ఇంట‌ర్నేష‌న‌ల్ సంస్థ ప‌రిశుభ్ర‌త పాటించ‌డం, సిబ్బంది పాటిస్తున్న అల‌వాట్లు త‌దిత‌ర అంశాల‌న్నింటినీ పూర్తిగా ప‌రిశీలించి, గుడ్ హైజీన్ ప్రాక్టీసెస్ స‌ర్టిఫికెట్ బ‌హూక‌రించింది. క‌ర్నూలు జొహ‌రాపురం రోడ్డులో … Read More

తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు

తెలంగాణలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య ఒక్కసారిగా మళ్లీ పెరిగింది. ఇవాళ ఒక్కరోజే 79 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అన్ని కేసులూ జీహెచ్‌ఎంసీ పరిధిలోనివే కావడం గమనార్హం. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1275కి చేరింది. మృతుల సంఖ్య 30గా రాష్ట్ర … Read More

నివారణ చర్యలు తీసుకుంటూనే, కరోనాతో కలిసి జీవించే వ్యూహాన్ని రూపొందించండి: సీఎం కేసీఆర్ ఆదేశం

కరోనా వ్యాప్తి నివారణ చర్యలు తీసుకుంటూనే, కరోనాతో కలిసి జీవించే వ్యూహం రూపొందించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. కరోనా ఎంతకాలం ఉంటుందో ఎవరికీ తెలియని పరిస్థితి ఉందని, కాబట్టి కరోనా ప్రభావం ఉన్నప్పటికీ జీవితం ఎలా సాగాలనే … Read More

ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం కేసీఆర్ మాట్లాడిన ముఖ్యమైన అంశాలు!

కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా దేశంలో నిలిపేసిన ప్రయాణికుల రైళ్లను ఇప్పుడే పునరుద్ధరించవద్దని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రాల అప్పులను రీ షెడ్యూల్ చేయాలని, ఎఫ్ఆర్బిఎం పరిమితి పెంచాలని, … Read More

తెలంగాణలో అందుబాటులో అన్నీ సబ్ రిజిస్ట్రార్ సేవలు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్నీ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయములు పూర్తి స్థాయిలో పనిచేయుచున్నవి, కార్యాలయములలో దస్తవేజుల రిజిస్ట్రేషన్ లు, స్టాంపుల అమ్మకం, E.C. మొదలగు అన్ని సేవలు అందుబాటులో ఉన్నవి. దస్తావేజులు రిజిస్ట్రేషన్ చేసుకునేవారు registration.telangana.gov.in అను వెబ్ సైట్ లో … Read More