క‌రోనా ప‌ట్ల జాగ్ర‌త్త వ‌హించాలి : కిమ్స్ ఐకాన్ వైద్యులు

200 మందికి పైగా ఉచిత వైద్య ప‌రీక్ష‌లు ఉచితంగా మందులు పంపిణీ క‌రోనా ప‌ట్ల ప్రతి ఒక్క‌రూ అప్ర‌మ‌త్తంగా ఉండాల‌న్నారు కిమ్స్ ఐకాన్ వైద్యులు. ఆదివారం చోడ‌వ‌రం మండ‌లం న‌ర్స‌య్య‌పేట గ్రామంలో కిమ్స్ ఐకాన్ ఆధ్వ‌ర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం … Read More

క‌న్న కొడుకుపై లైంగిక దాడి చేసిన తండ్రి

స‌మాజం నివ్వెరపోయే ఘ‌ట‌ల‌న హైద‌రాబాద్ ఉప్ప‌ల్ ప్రాంతంలో చోటు చేసుకుంది. త‌న సొంత కొడుకుపై లైంగిక దాడి చేసి కామ కోరిక‌లు తీర్చ‌కుంటున్నాడు ఆ తండ్రి. వివార‌ల్లోకి వెళ్తే… నాలుగేళ్ల బాలుడిపై కన్నతండ్రి లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన ఉప్పల్‌ పోలీస్‌ … Read More

వనస్థలిపురంలో ప్యారడైజ్‌ నూతన ఔట్‌లెట్‌

తమ మరో నూతన రెస్టారెంట్‌ను వనస్థలిపురంలో ప్రారంభించడం ద్వారా ప్యారడైజ్‌ నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టింది. షికార్‌ఘర్‌గా ఒకప్పుడు వేటకు అత్యంత ప్రాచుర్యం పొందిన ఈ అటవీప్రాంతం దట్టమైన అడవులతో ఉండేది. ఈ కారణం చేతనే ఈ ప్రాంతానికి ఆ పేరు వచ్చింది. … Read More

శ్రీ‌కాంత్ కాదంబిని స‌త్క‌రించిన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా

బ్యాంక్ ఆఫ్ బరోడా, భారతదేశం యొక్క ప్రీమియం పబ్లిక్ సెక్టార్ బ్యాంక్, ఈ రోజు #BWFWorldChampionships 2021లో #రజత పతకాన్ని గెలుచుకున్న 1వ భారతీయ పురుషుల సింగిల్ బ్యాడ్మింటన్ ప్లేయర్‌గా నిలిచినందుకు శ్రీకాంత్ కాదంబిని సత్కరించింది మిస్టర్ జోయ్‌దీప్ దత్తా రాయ్, … Read More

సైబర్ సెక్యూరిటీ అవేర్‌నెస్ కిట్‌ను ప్రారంభం

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈరోజు, సైబర్ సెక్యూరిటీ అవేర్‌నెస్ కిట్‌ను ప్రారంభించింది మరియు హైదరాబాద్‌లోని తమ సైబర్ సెక్యూరిటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఆటోమేటెడ్ VAPT (వల్నరబిలిటీ అసెస్‌మెంట్ & పెనెట్రేషన్ టెస్టింగ్) ల్యాబ్‌ను ప్రారంభించింది. సిబ్బంది, కస్టమర్‌లు మరియు … Read More

ఐపీ బడ్డీ–రచిత్‌ మస్కట్‌ ఆవిష్కరించిన కేటీఆర్‌

తెలంగాణా రాష్ట్ర ఐటీ శాఖామాత్యులు కెటీ రామారావు డాక్టర్‌ మర్రి చెన్నారెడ్డి హెచ్‌ఆర్‌డీ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ తెలంగాణా వద్ద జరిగిన ఓ కార్యక్రమంలో తెలంగాణా ఐసీ మస్కట్‌– ఐపీ బడ్డీ –రచిత్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీష్‌ రావు, సబితా … Read More

మంత్రి శ్రీ‌నివాస్‌గౌడ్ న‌న్ను చంపేస్తాడు తెరాస కౌన్సిల‌ర్‌

తెలంగాణ రాష్ట్ర శ్రీనివాస్ గౌడ్ నుంచి తనకు ప్రాణహాని ఉందని పేర్కొంటూ మహబూబ్‌నగర్ మునిసిపాలిటీ 43వ వార్డు టీఆర్ఎస్ కౌన్సిలర్ బురుజు సుధాకర్‌రెడ్డి మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించారు. అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన కొందరితోపాటు వన్‌టౌన్ సీఐ రాజేశ్వర్ గౌడ్ … Read More

నాంప‌ల్లి ఎగ్జిబిష‌న్ మూతివేత‌

క‌రోనా విజృంభ‌ణ కార‌ణంగా ఇటీవ‌ల నాంప‌ల్లి ఎగ్జిబిషన్‌ను తాత్కాలికంగా మూసివేశారు. జనవరి 1వ తేదీన గవర్నర్‌ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించగా ఆదివారం రాత్రి పోలీస్‌ శాఖ అధికారుల ఆదేశాలతో ఎగ్జిబిషన్‌ సొసైటీ ఈ నెల 10వ తేదీ వరకు తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు స్టాళ్ల … Read More

సఫల ఏకాదశి విశిష్టత

ర‌చ‌య‌త్రి – మీనాక్షి చాంద్రమానం ప్రకారం పక్షము రోజులలో 11 వ తిథి ఏకాదశిఏకాదశి కి అధి దేవత పరమేశ్వరుడుప్రతినెలా పౌర్ణమి మరియు అమావాస్యలకు ముందు ఏకాదశి తిథి వస్తుంది ఆషాఢ శుక్ల ఏకాదశి ని ప్రథమ ఏకాదశి గా పరిగణిస్తారు … Read More