మడూర్ లో యువకుడు మృతి
మెదక్ జిల్లా మడూర్ లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. మృతుడిది ఇదే జిల్లాకి మక్కారాజిపేట సొంత గ్రామం. వివరాల్లోకి వెళ్తే . మృతుడి అమ్మమ్మ వాళ్ళ గ్రామం ఆయన చిన్న శంకరంపేట్ మండలం మడూర్ కి ఓ శుభకార్యం నిమిత్తం … Read More
Telugu News, Latest Telugu News, Telugu Breaking News, Hyderabad Deccan News
Telugu News Portal
మెదక్ జిల్లా మడూర్ లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. మృతుడిది ఇదే జిల్లాకి మక్కారాజిపేట సొంత గ్రామం. వివరాల్లోకి వెళ్తే . మృతుడి అమ్మమ్మ వాళ్ళ గ్రామం ఆయన చిన్న శంకరంపేట్ మండలం మడూర్ కి ఓ శుభకార్యం నిమిత్తం … Read More
కోవిడ్ వ్యాప్తి మొదలైన నాటి నుంచి మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై నిర్వహించే డ్రంక్ డ్రైవింగ్ పరీక్షలు రాజధానిలోని మూడు కమిషనరేట్ల అధికారులు గణనీయంగా తగ్గించేశారు. లాక్డౌన్ అమలులోకి వచ్చిన తర్వాత పూర్తిగా నిలిపివేశారు. దాదాపు పది రోజులుగా మద్యం … Read More
అప్పుడప్పుడే లోకం గురించి తెలిసే వయసు… అక్క భర్తే కదా అని చనువు పెంచుకుంది. చివరికిఅవాంఛిత గర్భం, ఆదరాబాదరాగా అబార్షన్, నొప్పితో కూడిన చావు.. 17 ఏళ్లకే ఓ అమ్మాయికి ఎదురైన అనుభవాలివి. అక్క భర్తతో పెరిగిన చనువు ఆమెను మృత్యువు … Read More
రాయలసీమలో, అందులోనూ అనంతపురం ప్రాంతంలో అత్యున్నత వైద్యసేవలు అందిస్తామన్న తమ హామీని నిలబెట్టుకుంటూ.. కిమ్స్ సవీరలోని వైద్యులు సమీప గ్రామం నుంచి వచ్చిన 58 ఏళ్ల హృద్రోగికి ఇంట్రా కార్డియాక్ డీఫిబ్రిలేటర్ (ఐసీడీ)ని అమర్చి, అతడికి కొత్త జీవితాన్ని ప్రసాదించారు. ఇది … Read More
తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయతలపెట్టిన నియంత్రిత పంటల సాగు విధానాన్ని ఖరారు చేసేందుకు ఈ నెల 21న మద్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్ లో విస్తృత స్థాయి సమావేశం జరుగుతుంది. మంత్రులు, కలెక్టర్లు, జిల్లా వ్యవసాయ అధికారులు, జిల్లా రైతు … Read More
రాష్ట్రంలో కంటైన్మెంట్ ఏరియాలు తప్ప మిగిలిన అన్ని ప్రాంతాలను గ్రీన్ జోన్లుగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. అలాగే తెలంగాణలోనూ 31 వరకు లాక్డౌన్ను కొనసాగిస్తామని తెలిపారు. రాష్ట్రంలో 1,452 కుటుంబాలు మాత్రమే కంటైన్మెంట్ ఏరియాలో ఉన్నాయని తెలిపారు. తెలంగాణలో లాక్డౌన్ మార్గదర్శకాలను … Read More
రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు నడుస్తాయని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. రేపు ఉదయం ఆరు నుంచి ఆర్టీసీ సర్వీసులు నడుస్తాయని ఆయన తెలిపారు. అయితే హైదరాబాద్లో సిటీ బస్సు సర్వీసులు నడవవని స్పష్టం చేశారు. ‘‘రాష్ట్రంలో ఆటోలు, టాక్సీలకు అనుమతి ఇస్తున్నాం. ఆటోలో డ్రైవర్ +2, … Read More
తెలంగాణలో ఇవాళ కొత్తగా 41 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో జీహెచ్ఎంసీ పరిధి నుంచి 26 కేసులు వచ్చాయి. మేడ్చల్ జిల్లా నుంచి మరో మూడు నమోదు అవ్వగా… 12 మంది వలస కార్మికులకు కరోనా సోకిందని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ … Read More
లాక్ డౌన్ వల్ల అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు అని తెలంగాణ జన సమితి మెదక్ నియోజకవర్గ ఇంఛార్జి జనార్దన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సడలింపులు ఇచ్చి వలస కూలీలను చావమన్నట్టు గాలికి వదిలేసారు అన్ఱి విమర్శించారు. అయినా కానీ … Read More
మన రాష్ట్రంలో మూడే మూడు ప్రధాన పంటలుగా ఉన్నాయి వరి ప్రత్తి మొక్కజొన్న 53 లక్షల ఎకరాలలో పత్తి పంట79 లక్షల ఎకరాలలో వరి సాగు20 లక్షల ఎకరాలలో మొక్కజొన్న పండించారు.మిగతా పంటలలో..నాలుగు లక్షల ఎకరాలలో సోయా..మూడున్నర లక్షల ఎకరాల్లో కూరగాయలులక్షా … Read More