కేటీఆర్‌కి ప‌ట్టం క‌ట్ట‌డానికేనా ఆ స‌మావేశం

రానున్న రోజుల్ల్లో తెలంగాణ‌కు కేటీఆర్ సీఎం అయ్యోలా ఉన్నార‌ని ఆరోపించారు తెలంగాణ జ‌న స‌మితి మెద‌క్ జిల్లా యువ‌జ‌న నాయ‌కుడు రాజ‌శేఖ‌ర్‌రెడ్డి. రాష్ట్రంలోనే అందుబాటులో సీఎం ఉన్నా… ‘కౌన్సిల్​ ఆఫ్ మినిస్టర్స్ ’ఎలా జ‌రుగుతుంద‌ని ప్ర‌శ్నించారు.ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి సీఎం చంద్రబాబుపై … Read More

తెలంగాణ‌కు తీర‌ని అన్యాయం చేస్తున్న సీఎం : భ‌ట్టి

కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం చేసేందుకు సీఎం కేసీఆర్ కుట్ర చేస్తున్నారని, ఏపీ ప్రతిరోజు 11టీఎంసీలు శ్రీశైలం బ్యాక్ వాటర్ లిఫ్ట్ చేయడానికి జీవో విడుదల చేస్తే స్పందన లేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనెల … Read More

రైతుబంధు పేరుతో దొంగజపం

రాష్ట్రంలో రైతు వ్యతిరేక పాలన సాగిస్తున్నారని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి ఆరోపించారు. ప్రకతి వైఫరిత్యాలతో నష్టపోతున్న రైతులకు కూడా సాయం చేయడం లేదని విమర్శించారు. బ్యాంకుల నుంచి అప్పులు తీసుకున్న పంటల రుణాలకు వడ్డీమాఫీ చేయడం లేదని ఒక … Read More

సెక్రటేరియట్ ముందు మీడియా పాయింట్ ఏర్పాటు చేసుకున్న జర్నలిస్టులు

గత ఏడాదిగా అనేక రకాల విజ్ఞప్తులు చేసినా ప్రభుత్వం హామీ ఇచ్చి పట్టించుకోలేదు. అయ్యగారు లేకుండా పెళ్లి అవుతుందా,మీరు లేకుండా రాజకీయం ఉంటుందా ఎమ్మెల్యే క్వార్టర్స్ లో వసతి ఏర్పాటు చేస్తామన్న సీఎం కేసీఆర్.. సెక్రటేరియట్ లోకి అనుమతించకపోవడంతో సమాచార సేకరణ … Read More

క‌రీంన‌గ‌ర్ రెండో రాజ‌ధాని?

రాష్ట్రంలో కూడా రెండు రాజధానులు చేసే ప్రయత్నాలు సీఎం కేసీఆర్ చేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు అన్నారు. సీఎం కేసీఆర్‌పై వీహెచ్ వ్యంగ్యస్త్రాలు సంధించారు. ఆంధ్రా సీఎం జగన్ ఏపీలో మూడు రాజధానులు చేస్తుండగా, తెలంగాణలో కేసీఆర్ రెండు … Read More

జ‌గ‌న్ అంటే కేసీఆర్‌కి భ‌యం : బ‌ండి సంజ‌య్‌

అపెక్స్ కమిటీ స‌మావేశాన్నివాయిదా వేయాలని సీఎం కేసీఆర్ అడగడంపై రాష్ట్ర బీజేపీ అధ్య‌క్షుడు, ఎంపీ బండి సంజ‌య్ మండిప‌డ్డారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య న‌డుసున్న జ‌లవివాద విష‌య‌మై తాను కేంద్ర మంత్రి కి పిర్యాదు చేస్తే ఆయన వెంటనే స్పందించారన్నారు. … Read More

మూడు రాజ‌ధానుల‌కు గ‌వ‌ర్న‌ర్ ఆమోదం

రాష్ట్ర చరిత్రలో నూతన శకం ఆరంభమైంది. శ్రావణ శుక్రవారం పర్వదినం ఆంధ్రప్రదేశ్‌ సమగ్రాభివృద్ధికి శుభ సంకేతాన్ని అందించింది. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల ప్రజల ఆకాంక్షలకు ప్రతీకగా ప్రాంతీయ సమానాభివృద్ధి దిశగా అతిపెద్ద ముందడుగు పడింది. మూడు రాజధానుల వ్యవస్థతో ప్రాంతీయ సమానాభివృద్ధి … Read More

తెలంగాణ‌లో క‌మ‌లం పార్టీ జోరు : బ‌ండిసంజ‌య్‌

తెలంగాణ‌లో రానున్న రోజుల్లో క‌మ‌లం పార్టీ జోరు కొన‌సాగుతుంద‌ని భాజ‌పా రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ అన్నారు. ‌ ఢిల్లీలో ఎంపీ బండి సంజయ్ పార్లమెంటరీ పార్టీ కార్యదర్శి కామర్సు బాలసుబ్రమణ్యంను కలిశారు. తెలంగాణ రాష్ట్రంలో తెరాస సర్కారు వైఫల్యాలను ప్రజల్లోకి … Read More

భాజ‌పా నేత‌లను అడ్డుకోవ‌డం స‌రికాదు : స‌ంతోష్‌రెడ్డి

సీఎం సొంత నియోజ‌క‌వ‌ర్గంలో ఓ రైతు ఆత్మ‌హత్య చేసుకుంటే ప‌రామ‌ర్శించ‌డానికి వెళ్తున్న భాజ‌పా నేత‌ల‌ను పోలీసులు అడ్డుకోవ‌డం సరికాద‌న్నారు మెద‌క్ జిల్లా భాజ‌పా నాయ‌కులు సంతోష్‌రెడ్డి. రైతుల‌ను రాజుల‌ను చేస్తాన‌ని చెబుతున్న సీఎం త‌న సొంత నియోజ‌వ‌ర్గంలో రైతు ఆత్మ‌హత్య చేసుకోవ‌డం … Read More

ఆసుపత్రిలో చేరిన సోనియాగాంధీ

కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా ఆస్పత్రిలో చేరారు. గురువారం రాత్రి ఆమె ఢిల్లీలోని సర్ గంగారాం ఆస్పత్రిలో అడ్మిన్ అయ్యారు. ఆమె గత కొంతకాలంగా అనారోగ్యాల బారిన పడుతున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ ఆమె కడుపు నొప్పితో ఆస్పత్రిలో చేరింది. … Read More