పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చిన మాజీ సీఎం కుమారుడు

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి బీజేపీలో చేరబోతున్నారనే వార్త తెలంగాణలో చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఢిల్లీలో ఉన్నారు. బీజేపీ నేతలతో కలసి ఆయన ఢిల్లీకి వెళ్లారని, ఆయన ఈ సాయంత్రం బీజేపీలో చేరుతారనే … Read More

ఐటీ, ఈడీ దాడుల నేపథ్యంలో కేసీఆర్ అలెర్ట్

హుటాహుటిన ప్రగతిభవన్ రావాలని మంత్రి గంగుల, ఎంపీ రవిచంద్రకు పిలుపు హైదరాబాద్: మంత్రి గంగుల కమలాకర్‌ సహా.. తెలంగాణలోని పలు గ్రానైట్‌ పరిశ్రమల యజమానుల ఇళ్లు, కార్యాలయాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ), ఆదాయపన్ను శాఖ(ఐటీ) ముప్పేట దాడులు చేశాయి. బుధవారం ఉదయం … Read More

నాన్న జీవితాన్ని ఇస్తే… కూతురు పునర్జ‌న్మ‌మ‌నిచ్చింది

రాష్ట్రీయ జనతాదళ్ అధ్యక్షులు, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సంగతి తెలిసిందే.కిడ్నీ జబ్బులు, ఇతర వ్యాధులతో బాధపడుతున్న ఆయనకు ఇటీవల సింగపూర్‌లోని వైద్యులు కిడ్నీ మార్పిడి సలహా ఇచ్చారు. ఈ క్రమంలోనే … Read More

జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌కు మళ్లీ ఈడీ సమన్లు

జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తాజాగా మళ్లీ సమన్లు ​​జారీ చేసింది.జార్ఖండ్ రాష్ట్రంలో అక్రమ మైనింగ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో విచారణ నిమిత్తం ఈ నెల 17వతేదీన రాంచీలో హాజరుకావాలని జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ … Read More

175 అంతా మేక‌పోతు గాంభీర‌మేనా ?

వచ్చే ఎన్నికల్లో 175 సీట్లకు గాను 175 సీట్లు గెలుస్తామని ఒకవైపు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంటే మరోవైపు క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి.అయితే చాలా మంది పార్టీ సీనియర్లు జగన్ … Read More

ప‌క్కా ప్లాన్‌తో ఈట‌ల‌పై దాడి – మాధ‌వి

తెరాస దాడులు చేస్తూ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తుందని భార‌తీయ జ‌న‌తా పార్టీ రాష్ట్ర నాయ‌కురాలు మాధ‌వి విమర్శించారు. గత కొన్ని రోజులుగా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పైన కక్ష సాధింపు జరుగుతోందని వెల్లడించారు. సెల్ ఫోన్ ట్యాప్ చేయడంతో పాటు … Read More

జ‌గ‌దీష్ రెడ్డి పీఏ ఇంట్లో 48 ల‌క్ష‌లు

నల్గొండ జిల్లా మంత్రి జి.జగదీశ్​రెడ్డి పీఏ ప్రభాకర్​ రెడ్డి ఇంట్లో ఐటీ అధికా రులు సోదాలు నిర్వహించారు. నల్గొండలోని తిరుమల నగర్​లో ఆయన నివాసం ఉంటున్న ఇంట్లో సోమవారం సాయంత్రం 6 గంటల నుంచి అర్ధరాత్రి 11 గంటల వరకు తనిఖీలు … Read More

హైద‌రాబాద్‌లో నేడు రాహుల్ పాద‌యాత్ర‌

రాహుల్ గాంధీ పాదయాత్ర శంషాబాద్ తొండుపల్లి జంక్షన్ నుంచి ఉదయం 6 గంటలకు ప్రారంభమై ఉ.10 గంటలకు హైదరాబాద్లోని బహదూర్ పురకు చేరుకోనుంది.సాయంత్రం 4.30 గంటలకు చార్మినార్ వద్ద రాహుల్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు.అక్కడి నుంచి నెక్లెస్ రోడ్లోని ఇందిరాగాంధీ విగ్రహం … Read More

చిరంజీవి మ‌ద్ద‌తు కోరిన మ‌ల్లారెడ్డి

భారత్ రాష్ట్ర స‌మితి పార్టీకి మ‌ద్ద‌తు కావాల‌ని చిరంజీవిని కోరారు మంత్రి మ‌ల్లారెడ్డి. ఇస్కాన్ అధ్వర్యంలో మల్లారెడ్డి యూనివర్శిటీలో కిల్ క్యాన్సర్ అవ‌గాహ‌న కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిధులుగా సినీ నటులు చిరంజీవి, మంత్రి మల్లారెడ్డి హాజ‌రైనారు. ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి … Read More

మూడు రోజులు వైన్ షాప్‌లు బంద్‌

మునుగోడు ఉప ఎన్నిక కోడ్‌ నేపథ్యంలో నవంబర్‌ 1న సాయంత్రం 6గంటల నుంచి 3న సాయంత్రం 6గంటల వరకు వైన్‌ షాపులు మూసివేస్తున్నట్లు జిల్లా ఎక్సైజ్‌ అధికారి సంతోష్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల అధికారి ఆదేశాలమేరకు మునుగోడు నియోజకవర్గంలోని … Read More