160 కోట్ల మంది ఉద్యోగాలు డౌటేనా ?

ప్ర‌పంచ‌వ్యాప్తంగా అనుకున్నది అంతా అయేటట్టుగానే ఉంది. అందుకు సర్వేలు కూడా ఆవే వాస్తవాలు చెబుతున్నాయి. కరోనా ప్రభావం వల్ల ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు నిపుణులు. క‌రోనా వైర‌స్ వ‌ల్ల ఈ దుస్థితి సంభ‌వించే అవ‌కాశం … Read More

లాక్ డౌన్ లో తెలంగాణ నుండి ప్రయాణించేది వీరే

లాక్ డౌన్ లో తెలంగాణ నుండి ప్రయాణించే వెసులుబాటు కల్పించనుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇందుకు కోసం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసిందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ తెలిపారు.లాక్ డౌన్ కారణంగా రాష్ట్రములో … Read More

మే 5 లోగా నివేదిక ఇవ్వండి : సీఎం కెసిఆర్

తెలంగాణ రాష్ట్రంలోని ప్రజల ఆహార అవసరాలకు తగినట్లు, మార్కెట్ లో డిమాండు కలిగిన పంటలను సాగు చేసేటట్టు రైతులకు మార్గదర్శకం చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. వరి మాత్రమే కాకుండా ఇంకా ఏ పంటలు సాగు చేయడం వల్ల … Read More

వారికి తీపి కబురు చెప్పిన కేంద్రం

కరోనా లాక్ డౌన్ వల్ల వివిధ రాష్ట్రాలలో చిక్కుకున్న వారికీ కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది కేంద్ర హోంశాఖ. ఇవాళ కొన్ని మార్గ‌ద‌ర్శ‌కాలు విడుదల చేసింది. వివిధ రాష్ట్రాల్లో చిక్కుకున్న టూరిస్టులు, యాత్రికులు, విద్యార్థులు, వ‌ల‌స కూలీలు, ఇత‌రులు.. త‌మ … Read More

తెలంగాణ విద్యుత్ సంస్థల భారీ విరాళం

తెలంగాణ విద్యుత్ సంస్థల ఉద్యోగులు కరోనా వ్యాప్తి నివారణ చర్యలకు ఉపయోగపడేందుకు ముఖ్యమంత్రి సహాయనిధికి భారీ విరాళం అందించారు. తెలంగాణ జెన్ కో, ట్రాన్స్ కో, ఎస్.పి.డి.సి.ఎల్, ఎన్పీడిసిఎల్ కు చెందిన ఉద్యోగులు, పెన్షనర్లు (అంతా కలిసి 70వేల మంది) తమ … Read More

కోవిడ్ ఆసుపత్రికి రూ.50 లక్షలు ఇచ్చిన రేవంత్ రెడ్డి.

తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆధ్వర్యంలో గచ్చిబౌలిలో నిర్మించిన 1500 పడకల కోవిడ్ ఆసుపత్రికి మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి తన ఎంపీ నిధుల నుంచి రూ.50 లక్షలు ఇచ్చారు. మల్కాజ్ గిరి కలెక్టర్ ను కలిసి ఈ … Read More

మాస్క్ లేకుంటే 5000 ఫైన్ లేదా మూడేళ్లు జైలు శిక్ష ఎక్కడో తెలుసా ?

ఇక నుండి బయటకి వస్తే మాస్క్ తప్పకుండ పెట్టుకోవాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నిబంధనలు పాటించకుంటే 5000 ఫైన్ వేస్తామని ఆదేశాలు జారీ చేసింది. కరోనా మహమ్మారి కట్టడికి కేరళలో కఠిన నిబంధనలు అమలవుతున్నాయి. బహిరంగప్రదేశాల్లో మాస్క్‌లు ధరించని … Read More

కిమ్ తరువాత ఆమెనేనా

ప్రపంచం దేశాలు అన్ని కరోనా మీద దృష్టి పెడితే… ఆ దేశం మాత్రం కిమ్ మరణం మీద వార్తలతో ప్రపంచాన్ని ఆకర్షిస్తుంది. ఉత్తర కొరియా సుప్రీంలీడర్‌ కిమ్‌ జోంగ్‌ ఉన్‌ ఆరోగ్యం విషమించిందన్న వార్తల నేపథ్యంలో ఆయన స్థానంలో ఎవరు పగ్గాలు … Read More

కరోనా మరణాలు నిజామా అబద్దమా ?

తెలంగాణాలో కరోనా పాజిటివ్ , మరణాల మీద ప్రతిపక్ష విపక్షాల మధ్య రాజకీయం జరుగుతుందా ? అనే అంశం ఇప్పుడు రాజకీయ పార్టీలలో చర్చనీయాంశంగా మారింది. అయితే ఇందులో వాస్తవాలు , అవాస్తవాలు ప్రజలకు తెలవాలి అంటే తప్పకుండ అఖిలపక్ష సమావేశం … Read More

బాధ్యతలు చేపట్టిన బండి సంజయ్

తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నూతన అధ్యక్షుడిగా కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్ బుధవారం భాద్యతలు స్వీకరించారు. హైదరాబాద్‌లోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో పూజా కార్యక్రమాలను నిర్వహించిన అనంతరం అధ్యక్షుడి కుర్చీలో కూర్చున్నారు. మార్చి 11న బీజేపీ జాతీయ అధ్యక్షుడు … Read More