కరొన తో ముందు జాగ్రత్త

ప్రపంచ ప్రజానీకాన్ని వణికిస్తున్న కరోనా వైరస్.. ఈ వైరస్ బారిన పడకుండా కొంతమంది వారికి తోచిన విధంగా మాస్కులు ధరించి ఒకరిని ఒకరు తాగకుండా సుదూరంగా వెళ్లేందుకు విశ్వప్రయత్నం చేస్తూ ఈ విధంగా ముందుకు వెళుతూ ఆసక్తి గా కనిపించిన దృశ్యాలు … Read More

హర్ష సిల్క్ షోరూమ్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్…

ప్రస్తుత పరిస్థితులలో పరిసరాల పరిశుభ్రత వ్యక్తుల పరిశుభ్రత ఎంతో ముఖ్యమని ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అన్నారు.బాగ్ అంబర్ పేట డివిజన్ నందనవనం కాలనీలో హర్ష సిల్క్ షోరూం ను అంబర్పేట నియోజకవర్గం ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ప్రారంభించి మాట్లాడారు. షో రూమ్ … Read More

జనతా కర్ఫ్యూ

జనతా కర్ఫ్యూ యొక్క ముఖ్య ఉద్దేశం కరోనా వైరస్ పబ్లిక్ ప్లేసుల వద్ద 12 గంటలు జీవించి వుంటుంది. ఈ 12 గంటలు గనక ఈ పబ్లిక్ ప్లేసుల వద్దకు ఎవరూ వెళ్ళకుండా ఉండగలిగితే, ఈ వైరస్ 12 గంటల తర్వాత … Read More

కరోనా దెబ్బకు మరొకరు మృతి

కరోనా వైరస్ మనదేశం లోను రోజు రోజుకు ఎక్కువ అవుతుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు అన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు వేలెడుగులోకి వస్తుండడం తో కేంద్రం అలర్ట్ అయ్యింది. తాజాగా గువువారం కరోనా సోకి నాల్గో వ్యక్తి మరణించారు. పంజాబ్ లో … Read More

కరోనా వైరస్ కు ఎవరూ అతీతులు కారు… Dr.చైతన్య

ఆమెరికాలో పని చేస్తున్న మన తెలుగు వైద్యురాలు పంపిన మేసేజ్. కరోనా వైరస్ – ప్రపంచ మహమ్మారి! మొత్తం చదివే ఓపిక లేనివాళ్లకు ముఖ్యమైన విషయాలు ముందు: కరోనా వైరస్ కు ఎవరూ అతీతులు కారు. భారతీయులతో సహా! భారతీయులు ‘ఎంత … Read More

దర్గాలో పూజలు చేసిన ముఠా గోపాల్…

రామ్ నగర్ డివిజన్ రిసాలగడ్డ పహాడీ దర్గా అభివృద్ధి పనులు కోసం ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం 25 లక్షలు మంజూరు చేసినందుకు దర్గాలో చాదర్ సమర్పించి ప్రత్యేక పూజల్లో పాల్గొంన ముషీరాబాద్ శాసనసభ్యులు శ్రీ ముఠా గోపాల్ గారు, యువ నాయకులు … Read More

మానవతా దృక్పథంతో వ్యవహరించాలి: సీఎం జగన్‌

మహిళలకు వడ్డీ రేట్ల విషయంలో బ్యాంకర్లు మానవతా దృక్పథంతో ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. కౌలు రైతులకు రుణాల మంజూరుకు బ్యాంకులు మరింత ముందుకురావాలని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఇస్తున్న రుణాలు ఆశాజనకంగా లేవని సీఎం జగన్ అన్నారు. సచివాలయంలో … Read More

విదేశాల్లోని 276మంది భారతీయులకు కరోనా!

ప్రపంచదేశాలను వణికిస్తోన్న కరోనా వైరస్‌ భారత్‌నూ వెంటాడుతోంది. దేశంలో కొవిడ్‌-19కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండగా..విదేశాల్లో ఉన్న 276మంది భారతీయులకు కరోన సోకినట్లు భారత విదేశాంగశాఖ తాజాగా వెల్లడించింది. వీరిలో 255మంది ఒక్క ఇరాన్‌లో చిక్కుకున్నవారు కాగా, 12మంది యూఏఈలో, ఐదుగురు ఇటలీలో … Read More

ఐస్ ల్యాండ్ ఐస్ క్రీమ్ పార్లర్ ప్రారంభించిన శాసనసభ్యులు ముఠా గోపాల్ గారు

ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఐస్ ల్యాండ్ ఐస్ క్రీమ్ పార్లర్ ప్రారంభించిన ముషీరాబాద్ శాసనసభ్యులు శ్రీ ముఠా గోపాల్ గారు డివిజన్ ప్రెసిడెంట్ ఎర్రం శ్రీనివాస్ గుప్తా, రాజ్ మోహన్ ముకుంద రెడ్డి, శ్రీకాంత్, పురుషోత్తం, కూరగాయల శ్రీను, శివరాజ్, … Read More