ఐస్ ల్యాండ్ ఐస్ క్రీమ్ పార్లర్ ప్రారంభించిన శాసనసభ్యులు ముఠా గోపాల్ గారు

ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఐస్ ల్యాండ్ ఐస్ క్రీమ్ పార్లర్ ప్రారంభించిన ముషీరాబాద్ శాసనసభ్యులు శ్రీ ముఠా గోపాల్ గారు డివిజన్ ప్రెసిడెంట్ ఎర్రం శ్రీనివాస్ గుప్తా, రాజ్ మోహన్ ముకుంద రెడ్డి, శ్రీకాంత్, పురుషోత్తం, కూరగాయల శ్రీను, శివరాజ్, రామ్ చందర్, బాలు యాదవ్, నగేష్ ముదిరాజ్, పార్లర్ ఓనర్లు బెండె వెంకట్, బెండె గౌతమ్, బెండె శశాంక్, తదితరులు పాల్గొన్నారు.