దర్గాలో పూజలు చేసిన ముఠా గోపాల్…

రామ్ నగర్ డివిజన్ రిసాలగడ్డ పహాడీ దర్గా అభివృద్ధి పనులు కోసం ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం 25 లక్షలు మంజూరు చేసినందుకు దర్గాలో చాదర్ సమర్పించి ప్రత్యేక పూజల్లో పాల్గొంన ముషీరాబాద్ శాసనసభ్యులు శ్రీ ముఠా గోపాల్ గారు, యువ నాయకులు ముఠా జై సింహ, రెహన్ ఖాన్, వాయిద్ అలి, ఇమ్రాన్ ఖాన్, జావిద్ ఖాన్, జబర్, నూరుద్దీన్, ఖలీల్, శాయ్యద్ బాబా తదితరులు పాల్గొన్నారు.