తెలుగు రాష్ట్రాలలో మొదలైన పదవతరగతి పరీక్షలు…

తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలో పదవతరగతి పరీక్షలు. విద్యార్థిని విద్యార్థులు కరోనా వైరస్ బారిన పడకుండా ఎవరికి వారు స్వతహాగ మాస్కులు ధరించి పరీక్ష కేంద్రాలకు వడివడిగా హాజరయ్యారు. పిల్లల తండ్రి తల్లిదండ్రులు పరీక్షా కేంద్రాల వద్ద కు తోలుకొని వచ్చారు.