మిథాలీరాజ్ రికార్డ్‌

మ‌హిళా క్రికెట‌ర్ మిథాలీ రాజ్ రికార్డ్ సృష్టించింది. సచిన్ టెండూల్కర్ మరియు జావేద్ మియాందాద్ తర్వాత ఆరు వ‌న్టే ప్ర‌పంచ‌క‌ప్‌లు ఆడ‌గిన మొదటి మహిళా మరియు మూడవ క్రికెటర్ పేరుగ‌డించారు. ఈ మేర‌కు తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ త‌మిళ‌సై అభినందించారు. మీరు తరతరాలకు స్పూర్తి మరియు మహిళలకు జ్యోతి ప్రజ్వలన చేసేవారని పేర్కొన్నారు.

బే ఓవల్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మహిళల ప్రపంచకప్ ఓపెనర్‌లో మిథాలీ అద్భుతమైన ఫీట్ సాధించింది. ఈ ఘనత సాధించినందుకు ఆమెకు అభినందనలు తెలుపుతూ డా. తమిళిసై సౌందరరాజన్ కూలో పోస్ట్ చేశారు.

https://www.kooapp.com/koo/DrTamilisaiGuv/c130adca-535d-47d9-8cab-21353d726ac2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *