భ‌యం గు‌ప్పిట్లో చిత్తూరు జిల్లా

ఏపీ చిత్తూరు జిల్లాలో క‌రోనా కేసులు ఏ మాత్రం క‌ట్ట‌డి కావ‌డం లేదు. ఇప్ప‌టికే వేల సంఖ్యంలో పాజిటివ్ కేసులు న‌మోదు కావ‌డం ప్ర‌జ‌ల్ని భ‌యందోళ‌న క‌లిగిస్తోంది. 8619 కేసులు న‌మోదు కాగా 89 మ‌ర‌ణించారు. దీంతో ప్ర‌లజ‌లు ఇళ్ల నుండి … Read More

ఈటల స‌మావేశంలో కరోనా కలకలం

రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ నిర్వహించిన స‌మావేశంలో కరోనా కలకలం రేగింది. ఆ స‌మావేశానికి హాజరైన ఎమ్మెల్యే గ‌న్‌మెన్‌ల‌కు, ఆయన సన్నిహితులకు కరోనా పాజిటివ్ గా తేలింది. వాళ్లంతా ఇప్పటికే పలు మీటింగుల్లో పాల్గొనడంతో చాలా మంది ఆందోళన … Read More

భార‌త్‌లో 15లక్షలు దాటిన కరోనా కేసులు

దేశంలో కరోనా కేసుల సంఖ్య ఒకటిన్నర మిలియన్ (15 లక్షలు) దాటింది. ప్రపంచంలోనే అత్యధిక వేగంతో కొత్త కేసులు పెరుగుతున్న దేశం భారత్ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ అభిప్రాయపడింది. గడచిన వారంరోజుల గణాంకాలను విశ్లేషించగా భారత్‌లో సగటున 3.6% చొప్పున … Read More

క‌రోన భ‌యంతో గ‌జ గ‌జ వ‌ణుకుతున్న మెద‌క్ జిల్లా

క‌రోనా నానాటికి విస్త‌రిస్తుండ‌డంతో మెద‌క్ జిల్లా గజ గ‌జ వ‌ణుకుతోంది. ఇప్ప‌టి నిత్యం కేసులు పెర‌గ‌డంతో ప‌ల్లెసీమ‌ల్లో భ‌యందోళ‌న మొద‌లైంది. ఇంట్లో నుండి ఎవ్వ‌రూ కూడా రాని ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఇటీవ‌ల అధికార‌లు చెప్పిన‌ట్లు వైర‌స్ సామాజిక వ్యాప్తి మొద‌లైంది. గ‌త … Read More

సారీ నో హెల్త్ బులెటిన్ టుడే

తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ శనివారం కరోనా హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేయలేదు. కొత్త విధానంలో ఆదివారం విడుదల చేస్తామని ప్రకటించింది. ప్రతిరోజు రాత్రి 9 నుంచి 10 గంటల సమయంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ … Read More

మెద‌క్‌లో త‌గ్గ‌ని కరోనా ఉదృతి

మెద‌క్ జిల్లాలో క‌రోన ఉదృతి రోజు రోజుకి పెరిగిపోతూనే ఉంది. వైర‌స్ సామాజిక వ్యాప్తి చెందిన‌ది ఇప్ప‌టికే అధికారులు ప్ర‌క‌టించారు. దీంతో గ‌త కొన్ని రోజులుగా నిత్యం 20పైగానే కేసులు న‌మోదు అవుతున్నాయి. ఎక్కువ‌గా మండ‌ల కేంద్రాలు, గ్రామాల్లో కేసులు న‌మోదు … Read More

తెలంగాణ‌లో 50 వేలు దాటిన క‌రోనా కేసులు

తెలంగాణ‌లో క‌రోనా వైర‌స్ విజృంభిస్తోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో 1567 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని రాష్ట్ర ఆరోగ్య శాఖ బులిటెన్‌లో వెల్లడించింది. ఈ ఒక్క రోజే 9 మంది క‌రోనా వ‌ల్ల ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో … Read More

క‌రోనాతో నిజామాబాద్ ఎమ్మెల్యే వియ్యంకుడు మృతి

నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ వియ్యంకుడు ఐఎన్‌టీయూసీ సీనియర్ నాయకులు, కాంగ్రెస్ నేత వెంకటేశ్వర్లు(వెంకులు) కరోనాలో మృతి చెందారు. కాంగ్రెస్‌ పార్టీకి అనుబంధంగా ఉన్న కార్మికుల విభాగానికి వెంకటేశ్వర్లు అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. సీనియర్ కార్మిక నాయకుడు అయిన వెంకటేశ్వర్లుకు రాజకీయంగా … Read More

24 నుంచి పేట‌లో పూర్తి లాక్‌డౌన్‌

కావాల్సిన స‌రుకులు మొత్తం ముందే తెచ్చిపెట్టుకోవాలి24 నుంచి అన‌వ‌స‌రంగా వీధుల్లో తిరిగితే చ‌ర్య‌లుపేట‌లో రాక‌పోక‌లూ బంద్‌అధికారుల‌ను ఆదేశించిన చిల‌క‌లూరిపేట ఎమ్మెల్యే విడ‌ద‌ల ర‌జిని గారుఈ నెల 24 నుంచి నెలాఖ‌రు వ‌ర‌కు చిల‌క‌లూరిపేట ప‌ట్ట‌ణంలో సంపూర్ణ‌లాక్‌డౌన్ అమ‌లు చేయాల‌ని చిల‌క‌లూరిపేట శాస‌న‌స‌భ్యురాలు … Read More

బాధ్య‌త అంద‌రిపై ఉంది

క‌రోనా ఇప్పుడు గ్రామాల‌కు కూడా పాకింది. నిన్న మొన్న‌టి వ‌ర‌కు హైద‌రాబాద్‌, జిల్లా, మండ‌ల కేంద్రాల‌కే ప‌రిమిత‌మైన కరోనా గ్రామాల‌కు కూడా విస్త‌రించ‌డంతో ప్ర‌జ‌లు భ‌యందోళ‌న‌లో ఉన్నారు. ప్ర‌తి ఒక్క‌రూ త‌మ బాధ్య‌త‌గా ప్ర‌భుత్వం చెప్పిన నియ‌మాలు పాటించాల్సిన అవ‌ర‌స‌రం ఉంది. … Read More