భ‌యం గు‌ప్పిట్లో చిత్తూరు జిల్లా

ఏపీ చిత్తూరు జిల్లాలో క‌రోనా కేసులు ఏ మాత్రం క‌ట్ట‌డి కావ‌డం లేదు. ఇప్ప‌టికే వేల సంఖ్యంలో పాజిటివ్ కేసులు న‌మోదు కావ‌డం ప్ర‌జ‌ల్ని భ‌యందోళ‌న క‌లిగిస్తోంది. 8619 కేసులు న‌మోదు కాగా 89 మ‌ర‌ణించారు. దీంతో ప్ర‌లజ‌లు ఇళ్ల నుండి బ‌య‌టికి రావాలంటే భ‌య‌పడుతున్నారు. అత్య‌వ‌స‌ర ప‌నులైతే త‌ప్పా ప్ర‌జ‌లు బ‌య‌టికి రావొద్ద‌ని సూచిస్తున్నారు. రాష్ట్రంలో ఇప్ప‌టికే ల‌క్ష‌కు పైగా కేసులు న‌మోదు అయ్యాయి. ఇక తిరుప‌తిలో కూడా కేసులు పెరుగుతుడ‌డంతో ప్ర‌జ‌లు అనేక ఇబ్బందులు ప‌డుతున్నారు. ప్ర‌తి ఒక్క‌రూ ప్ర‌భుత్వం సూచించిన నియామాలు త‌ప్ప‌కుండా పాటించాల‌ని చెబుతున్నారు.