సంచ‌ల‌నం సృష్టిస్తున్న మంత్రి గారి రాస‌లీల‌లు

రాష్ట్ర వ్యాప్తంగా ఓ మంత్రి రాస‌లీల‌లు పెను సంచ‌ల‌నాన్ని సృష్టిస్తున్నాయి. మ‌సాజ్ కావాలంటూ రాష్ట్ర మంత్రి ఓ అమ్మాయితో అస‌భ్యంగా వాట్సాప్‌, ఫెస్‌బుక్ మెసెంజ‌ర్‌లో సందేశాలు పంపించార‌ని వాటికి సంబంధించిన స్రీన్ షాట్‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. దీంతో స‌ద‌రు … Read More

భార‌త‌దేశం యొక్క ఫేవ‌రెట్ స్పోర్ట్‌. మీ ఫేవ‌రెట్ టీం. ది కొటక్ మైటీం కార్డ్‌.

స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌తో కొట‌క్ భాగ‌స్వామ్యంః స్పెష‌ల్ క్రికెట్ ఎడిష‌న్ డెబిట్‌& క్రెడిట్ కార్డ్స్ ఆవిష్క‌ర‌ణ‌ కొట‌క్ మ‌హీంద్ర బ్యాంక్ (కొట‌క్‌), స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుకు అధికారిక భాగ‌స్వామిగా మారిన‌ట్లు వెల్ల‌డించింది. మైటీం కార్డ్స్ పేరుతో ప్ర‌త్యేకంగా డిజైన్ చేసిన డెబిట్ మ‌రియు … Read More

జియోసావన్ లో తెలుగు సంగీతాన్ని ప్రసారం చేసే అగ్ర భారతీయ నగరాల్లో హైదరాబాద్, విజయవాడ మరియు బెంగళూరు

·  భారతదేశంలో అత్యధికంగా ప్రసారం చేయబడిన 3 వ ప్రాంతీయ భాషగా ఉద్భవించిన తెలుగు ·  ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, సిద్ శ్రీరామ్ మరియు కె.ఎస్. చిత్ర – ఎక్కువగా స్ట్రీమ్ చేయబడిన తెలుగు కళాకారులు స్థానిక భాషలలో నాణ్యమైన కంటెంట్ మరియు … Read More

రాష్ట్ర మంత్రులు…త‌ప్పుడు లెక్క‌లు : ‌రాజ‌శేఖ‌ర్‌రెడ్డి

బాధ్య‌త గ‌ల రాష్ట్ర మంత్రులు త‌ప్పుడు లెక్క‌లు చూపించి ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నార‌ని ఆరోపించారు తెజ‌స యువ నాయ‌కులు రాజ‌శేఖ‌ర్‌రెడ్డి. ఇంటింటికి న‌ల్లా క‌నెక్ష‌న్లు ఇచ్చామ‌ని, దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి ఘ‌న‌త సాధించ‌లేద‌ని బీరాలు పోతున్న తెరాస ప్ర‌భుత్వంలోని … Read More

కేబినెట్ లో జగన్ తీసుకున్న నిర్ణయం అదే

మంత్రివర్గ సమావేశంలో కీలక అంశాలు నవరత్నాల్లో మరో కీలక పథకానికి కేబినెట్‌ ఆమోదముద్రవైయస్సార్‌ ఆసరాకు రాష్ట్ర కేబినెట్‌ ఆమోదంఏఫ్రిల్‌ 11, 2019 నాటికి బ్యాంకులకు బకాయిపడ్డ డ్వాక్రా అక్కచెల్లమ్మల రుణాలను నాలుగు వాయిదాలుగా చెల్లించనున్న ప్రభుత్వంనాలుగేళ్లలో రూ. 27,169 కోట్లు అక్కచెల్లమ్మల … Read More

క‌రోనా మ‌ర‌ణాల‌ను దాస్తున్న ప్ర‌భుత్వం : తెజ‌స‌

ప్రభుత్వం కరోనా మరణాలను తగ్గించి చెప్తోందని మెద‌క్ జిల్లా తెజ‌స యువ‌జ‌న విభాగం అధ్య‌క్షుడు రాజ‌శేఖ‌ర్‌రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు హాస్పిటళ్లకు కూడా తప్పుడు లెక్కలు చెప్తున్నాయని అన్నారు. శ్మశాన వాటికల దగ్గర దహనం చేస్తున్న మృతదేహాల సంఖ్య ఎక్కవుగా … Read More

29 వ‌ర‌కు సంపూర్ణ లౌక్‌డౌన్‌

రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని అంచన వేసేందు విమనాల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మహమ్మారి తీవ్రత రోజురోజుకు పెరుగుతుండటంలో‌ వారంలో రెండు రోజుల పాటు అగష్టు 31 వరకు … Read More

అస్సలు తగ్గట్లే ప్రగతి ఆంటీ

44 ఏళ్ళ వయసు వచ్చినా ఈమె ఎనర్జీ ఏమాత్రం తగ్గలేదని నిరూపిస్తుంది. మొన్నటికి మొన్న చీర కట్టులోనే బండి నడిపిన ప్రగతి.. దానికి సంబంధించిన వీడియోని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసి రచ్చ చేసింది. అంతేకాదు తాను టాటూ ఫొటోస్ … Read More