గాంధీభవన్ లో అదే అంశంపై మాట్లాడారా
తెలంగాణ సర్కారుపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా మండిపడుతోంది. ప్రజల అవసరాలు పక్కన పెట్టి వారికి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు అని దుయ్యబట్టింది. గాంధీభవన్ లో ఈ మేరకు ముఖ్య నేతలతో సమావేశం అయ్యారు. సచివాలయంలో కూల్చిన భవనాలు, గుడి, మసీదు చర్చించారు. … Read More











