నేడు యాదాద్రికి సీఎం కేసీఆర్‌

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు శుక్రవారం యాదాద్రి పర్యటనకు వెళ్తున్నారు. సతీసమేతంగా స్వయంభూ నారసింహుడిని దర్శించుకోనున్నారు. అనంతరం ప్రధానాలయ దివ్యవిమాన గోపురం స్వర్ణతాపడానికి ప్రకటించిన కిలో 16 తులాల బంగారం సమర్పిస్తారు. ఇందుకోసం రోడ్డు మార్గం గుండా ప్రగతిభవన్‌ నుంచి బయల్దేరి … Read More

కొత్త విమానం కొంటున్న సీఎం కేసీఆర్‌

తెలంగాణ వ్యాప్తంగా ఇప్పుడు ఎవరిని కదిపినా.. సీఎం కేసీఆర్ ముచ్చ‌ట్టే… ఎందుకంటే ఆయ‌నతోటి అట్లుంట‌ది మ‌రీ. కొడితే కుంభ స్థ‌లాని కొట్టాలి కానీ.. ఈ ఎమ్మెల్యే, ఏంపీ, సీఎం గిదిఎందో అనుకున్నాడు ఏమో మ‌రీ. కాక చాలా దేశ రాజ‌కీయాల మీద … Read More

ర‌స‌కంద‌మ‌యంలో కాంగ్రెస్ అధ్య‌క్ష పోరు

కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పోరు రోజుకో మలుపు తిరుగుతోంది. శుక్రవారం నామినేషన్ల దాఖలుకు తుది గడువు కావడంతో బరిలో ఎవరెవరు నిలుస్తారన్నది ఆసక్తికరంగా మారింది. రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్కు పార్టీ పగ్గాలు అప్పగించేందుకు హైకమాండ్ మొగ్గుచూపినా ఆయన వర్గం ఎమ్మెల్యే … Read More

హీరో బాల‌కృష్ణ‌పై హిజ్రాల ఫిర్యాదు

హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పై హిజ్రాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఓ పక్క సినిమాలు చేస్తూనే.మరోపక్క రాజకీయాలతో బిజీ గా గడుపుతూ వస్తున్నారు బాలకృష్ణ. రీసెంట్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు … Read More

కేసీఆర్ కొత్త పార్టీ ద‌స‌నా రోజే ముహుర్తం ఫిక్స్‌

తెలంగాణ‌లో ఈడీ దాడుల‌తో రాజ‌కీయాలు చాలా హీట్ పెరిగాయ‌ని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ స్కామ్‌లో ఏకంగా ముఖ్య‌మంత్రి కుమార్తే క‌విత ఉండ‌డం మ‌రింత హీట్ పెంచాయి. ఈడీ దాడులు, విచార‌ణ‌లు, అరెస్ట్‌లు ఓ ప‌క్క‌న జ‌రుగుతుంటే… సీఎం త‌న ప‌ని తాను … Read More

ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్‌లో రెండో వికెట్‌

ఢిల్లీ లిక్కర్​ స్కామ్​లో ఈడీ దూకుడు పెంచింది. ఈ కేసులో మంగళవారం ముంబైకి చెందిన విజయ్​ నాయర్​ను సీబీఐ అరెస్ట్​ చేయగా.. బుధవారం ఇండో స్పిరిట్​ ప్రైవేట్​ లిమిటెడ్​ సంస్థ ఎండీ సమీర్​ మహేంద్రును ఈడీ అరెస్ట్​ చేసింది. ఢిల్లీలో మంగళవారం … Read More

తెరాస నేత‌లో ఈడీ గుబులు ఫోన్లు స్విచ్ఛ్ ఆఫ్!

తెలంగాణ రాష్ట్ర రాజ‌కీయాల్లో పెను సంచ‌ల‌నాల‌ని సృష్టిస్తోంది కేంద్ర ప్ర‌భుత్వం సంస్థ ఈడీ. ఢిల్లీ లిక్కర్ స్కాంతో మొద‌లైన ఈ అల‌జ‌డి ఇప్పుడు పెద్ద స్థాయి నేత‌ల ఫోన్లు స్విచ్ఛ్ ఆఫ్ వ‌ర‌కు వ‌చ్చాయాంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవ‌చ్చు. … Read More

తెరాస ఎమ్మెల్యేను విచారిస్తున్న ఈడీ

డెక్క‌న్ న్యూస్‌, హైద‌రాబాద్ బ్యూరో:ఫెమా నిబంధ‌న‌లు ఉల్లంఘించార‌న్న ఆరోప‌ణ‌ల‌తో విచార‌ణ‌కు పిలిచిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిష‌న్ రెడ్డిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) అధికారులు సుదీర్ఘంగా విచారిస్తున్నారు. ఈడీ నోటీసుల‌తో మంగ‌ళవారం మ‌ధ్యాహ్నం 12 గంట‌ల స‌మ‌యంలో మంచిరెడ్డి ఈడీ కార్యాల‌యానికి … Read More

మా స‌భ‌ను అడ్డుకోవ‌డానికి కేసీఆర్ కుట్ర : కేఏపాల్‌

అక్టోబర్ 2న జింఖానా గ్రౌండ్ లో ప్రపంచ శాంతి సభను నిర్వహిస్తున్నామని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. మొత్తం 28 దేశాల అధినేతలు ఈ సభకి రానున్నారని పాల్ చెప్పారు. మంగళవారం ప్రజా శాంతి పార్టీ కార్యాలయంలో సభకు … Read More

ఆదిలాబాద్లో కేటీఆర్ కు నిరసన సెగ

ఆదిలాబాద్ జిల్లాలో మంత్రి కేటీఆర్ కు నిరసన సెగ తగిలింది. ప్లకార్డులు చేతపట్టుకుని నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. కేటీఆర్ ర్యాలీలో ఉపాధ్యాయుల నిరసన నినాదాల చేపట్టడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. జీవో 317ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ … Read More