దుబ్బాక‌లో ప‌ట్టు సాధించేది ఎవ‌రు ?

రాష్ట్ర రాజ‌కీయాలు ఇప్పుడంతా దుబ్బాక ఎన్నిక‌ల మీద ప‌డింది. శాస‌న‌స‌భ స‌మావేశాల అనంత‌రం అన్ని పార్టీలు సీరియ‌స్‌గా ఎన్నిక‌ల ప్రచారం మీద దృష్టి పెట్ట‌న్నాయి. ఇప్ప‌టికే కాంగ్రెస్ పార్టీ ఉత్త‌మ్ కుమార్ ఆధ్వ‌ర్యంలో దుబ్బాక‌, జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల మీద స‌మావేశ‌మైంది. మ‌రోవైపు … Read More

భాజపా మ‌హిళా నేత‌ల అరెస్ట్‌

తెలంగాణ విమోచ‌న దినోత్స‌వాన్ని అధికారంగా జ‌ర‌పాల‌ని సిద్దిపేట జిల్లా మ‌హిళా మోర్చా అధ్య‌క్షురాలు అరుణా రెడ్డి డిమాండ్ చేశారు. పార్టీ పిలుపు మేర‌కు అసెంబ్లీ ముట్ట‌డి కార్య‌క్ర‌మాన్ని జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డి, మ‌హిళ నేత‌ల‌తో క‌లిసి చేశారు.అసెంబ్లీ గేటు … Read More

భాజ‌పా నేత మాధవనేని భానుప్రసాద్ అరెస్ట్‌

భార‌తీయ జ‌న‌తా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఛ‌లో అసెంబ్లీ కార్య‌క్ర‌మంలో దుబ్బాక పార్టీ నేత‌ల అరెస్ట్ చేసిన పోలీసులు. తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా నిర్వహించాలని అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో భాగంగా చలో అసెంబ్లీ నేపథ్యంలో ముందస్తు అరెస్టులు … Read More

ఇంకా ఎంతమంది అగ్గికి అహుతి కావాలి : ర‌ఘునంద‌న్‌రావు

తెలంగాణ కోసం అగ్గికి అహుతైనారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ‌లో మ‌ళ్లీ ఎంత మంది అగ్గికి అహుతికి కావాల‌ని ప్ర‌శ్నించారు భాజపా రాష్ట్ర నాయ‌కులు ర‌ఘునంద‌న్‌రావు. ఆనాడు శ్రీ‌కాంతా చారి పెట్రోల్ పోసుకొని అంటు పెట్టుకున్న త‌ర్వాతే ఉద్య‌మం ఉవ్వేత్తున్న ఎగిసిప‌డింద‌న్నారు. ఈనాడు … Read More

ద‌ద్ద‌రిల్లిన బైర‌న్ ప‌ల్లి- కేసీఆర్‌పై నిప్పులు చెరిగిన బండి సంజయ్‌

తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి వ‌ల్లే తెలంగాణ పండుగ రోజైన సెప్టెంబర్ 17 (విమోచ‌న దినోత్స‌వం)ను అధికారికంగా నిర్వహించడం లేదన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. 2023 లో కేసీఆర్ ఊక దంపుడు మాటలు బంద్ అవుతాయని అన్నారు. కేసీఆర్ నమ్మొద్దని, … Read More

ర‌ఘునంద‌న్‌రావు గెలుపే ల‌క్ష్యం : అరుణ

దుబ్బాక‌లో జ‌రిగే ఉప ఎన్నిక‌ల్లో భార‌తీయ జ‌న‌తా పార్టీ త‌ప్ప‌కుండా విజ‌యం సాధిస్తుంద‌ని అన్నారు సిద్దిపేట జిల్లా మ‌హిళా మోర్చా అధ్య‌క్షురాలు అరుణ‌. ఎన్ని అడ్డంకులు సృష్టించిన త‌మ గెలుపును ఎవ‌రూ అడ్డుకోలేర‌ని వ్యాఖ్యానించారు. తెరాస పార్టీ గురించి ప్ర‌జ‌ల‌కు ఎప్పుడో … Read More

బోగ‌స్ ఓట్ల‌పై తెరాస న‌జ‌ర్ : ‌రేవంత్ రెడ్డి

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్, ఎంఐఎం బోగస్ ఓట్లతో గెలవాలని ప్రయత్నిస్తున్నాయని కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. మంగళవారం గాంధీ భవన్‌లో సమావేశమైన కాంగ్రెస్ నేతలు జీహెచ్ఎంసీ ఎన్నికలపై చర్చించారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి సూచనలు, సలహాలు చేశారు. ఓట్లను చేర్పించడంలో కాంగ్రెస్ … Read More

అసెంబ్లీలో మాట్లాడేవి ఇవే

అసెంబ్లీ సమావేశాల్లో మొత్తం 25 అంశాలను ప్రస్తావించి ప్రభుత్వాన్ని నిలదీయాలని సీఎల్పీ నిర్ణయించింది. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అధ్యక్షతన సీఎల్పీ సమావేశం సోమవారం ఉదయం జరిగింది. కరోనా కేసులు, నదీ జలాల వివాదం, ఉద్యోగాల భర్తీ, కొత్త సచివాలయ నిర్మాణం, … Read More

భాజ‌పాలోకి పెరుగుతున్న వ‌ల‌స‌లు

తెలంగాణ‌లో భార‌తీయ జ‌న‌తా పార్టీ ప‌ట్టు సాధించే దిశ‌గా అడుగులు వేస్తోంది. ఇప్ప‌టికే పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో స‌త్తా చాటిన పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా త‌మ జోరును కొన‌సాగిస్తోంది. ముఖ్యంగా దుబ్బాక నియోజ‌క‌వ‌ర్గంలో పెద్ద ఎత్తున్న యువ‌కులు బిజేపీలో చేరుతున్నారు. తాజాగా రాష్ట్ర … Read More

దుబ్బాక‌లో తెరాస‌కు క‌ష్ట‌మే ఇదే సాక్ష్యం

తెలంగాణ‌లో ఇప్పుడు రాజ‌కీయ నాయ‌కులు, మేధావుల దృష్టి అంతా దుబ్బాక నియోజ‌క వ‌ర్గం మీద‌నే. ఎట్టి ప‌రిస్థితుల్లోనైన దుబ్బాక‌లో కారు జోరు మ‌ళ్లీ తీసుకురావాల‌ని తెరాస‌, క‌మ‌ల వికాసం చేయాల‌ని భాజ‌పా ప‌ట్టుద‌ల‌తో ఉన్నాయి. అయితే అధికార పార్టీ ఎత్తుల‌కు పై … Read More