గ‌వ‌ర్న‌ర్‌తో ష‌ర్మిల భేటీ అందుకేనా ?

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి గురువారం రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను కలనున్నారు. ఉదయం 11.30 గంటలకు రాజ్‌భవన్‌కు వెళ్లి సమావేశం కానున్నారు. పాదయాత్రలో తమ బస్సుపై దాడి ఘటన, హైదరాబాద్‌లో అరెస్ట్ చేసిన తీరును గవర్నర్‌కు … Read More

ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ క‌విత‌

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరు మరోసారి వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో నిందితుడు అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో కవిత పేరును ఈడీ అధికారులు ప్రస్తావించారు. 32 పేజీల రిమాండ్ రిపోర్టులో కవిత పేరు మూడు … Read More

ఆళ్ల‌పై లోకేష్ మండిపాటు

మంగళగిరి నియోజకవర్గంలో “బాదుడే బాదుడు” కార్యక్రమంలో భాగంగా నూతక్కి గ్రామంలో నారా లోకేష్ పర్యటించారు.ఈ సందర్భంగా గ్రామంలో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇంటింటికి వెళ్లి మరీ వారి కష్టసుఖాలు అడిగి తెలుసుకోవడం జరిగింది.ఎలాంటి కష్టం ఉన్నాగాని ఆదుకుంటానని గ్రామస్తులకు లోకేష్ భరోసా … Read More

డిసెంబరులో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

తెలంగాణ శాసనసభ శీతాకాల సమావేశాలు డిసెంబరులో జరగనున్నాయి. వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని మంత్రులు ప్రశాంత్ రెడ్డి, హరీశ్ రావులను ఆదేశించారు. తెలంగాణ అభివృద్ధిని కేంద్రం అడ్డుకుంటోందని ఆరోపించారు. … Read More

డీజీపీ నుంచి నివేదిక కోరిన గవర్నర్

నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు శ్రీ ధర్మపురి అరవింద్ ఇంటిపై దాడి చేసి ధ్వంసం చేసిన ఘటనపై సవివరమైన నివేదిక అందజేయాలని గౌరవ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ శుక్రవారం పోలీసు డైరెక్టర్ జనరల్‌ను కోరారు. హైదరాబాద్‌లోని ఎంపీ నివాసంపై దాడి చేసి … Read More

పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చిన మాజీ సీఎం కుమారుడు

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి బీజేపీలో చేరబోతున్నారనే వార్త తెలంగాణలో చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఢిల్లీలో ఉన్నారు. బీజేపీ నేతలతో కలసి ఆయన ఢిల్లీకి వెళ్లారని, ఆయన ఈ సాయంత్రం బీజేపీలో చేరుతారనే … Read More

ఐటీ, ఈడీ దాడుల నేపథ్యంలో కేసీఆర్ అలెర్ట్

హుటాహుటిన ప్రగతిభవన్ రావాలని మంత్రి గంగుల, ఎంపీ రవిచంద్రకు పిలుపు హైదరాబాద్: మంత్రి గంగుల కమలాకర్‌ సహా.. తెలంగాణలోని పలు గ్రానైట్‌ పరిశ్రమల యజమానుల ఇళ్లు, కార్యాలయాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ), ఆదాయపన్ను శాఖ(ఐటీ) ముప్పేట దాడులు చేశాయి. బుధవారం ఉదయం … Read More

నాన్న జీవితాన్ని ఇస్తే… కూతురు పునర్జ‌న్మ‌మ‌నిచ్చింది

రాష్ట్రీయ జనతాదళ్ అధ్యక్షులు, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సంగతి తెలిసిందే.కిడ్నీ జబ్బులు, ఇతర వ్యాధులతో బాధపడుతున్న ఆయనకు ఇటీవల సింగపూర్‌లోని వైద్యులు కిడ్నీ మార్పిడి సలహా ఇచ్చారు. ఈ క్రమంలోనే … Read More

జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌కు మళ్లీ ఈడీ సమన్లు

జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తాజాగా మళ్లీ సమన్లు ​​జారీ చేసింది.జార్ఖండ్ రాష్ట్రంలో అక్రమ మైనింగ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో విచారణ నిమిత్తం ఈ నెల 17వతేదీన రాంచీలో హాజరుకావాలని జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ … Read More

175 అంతా మేక‌పోతు గాంభీర‌మేనా ?

వచ్చే ఎన్నికల్లో 175 సీట్లకు గాను 175 సీట్లు గెలుస్తామని ఒకవైపు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంటే మరోవైపు క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి.అయితే చాలా మంది పార్టీ సీనియర్లు జగన్ … Read More