గాంధీభవన్ లో అదే అంశంపై మాట్లాడారా

తెలంగాణ సర్కారుపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా మండిపడుతోంది. ప్రజల అవసరాలు పక్కన పెట్టి వారికి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు అని దుయ్యబట్టింది. గాంధీభవన్ లో ఈ మేరకు ముఖ్య నేతలతో సమావేశం అయ్యారు. సచివాలయంలో కూల్చిన భవనాలు, గుడి, మసీదు చర్చించారు. … Read More

నగర వాసులు అప్రమత్తంగా ఉండాలి : కాట్రగడ్డ

గత మూడు రోజులుగా హైదరాబాద్ లో కురుస్తున్న వానలతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు అని పేర్కొన్నారు సనత్ నగర్ మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసునా. ఓ వైపు కరోన, మరో వైపు వానలు ప్రజలను చాలా ఇబ్బందులకు గురి చేస్తోంది … Read More

సిద్దిపేట భాజాపా మహిళ మోర్చా అధ్యక్షరాలుగా గాడిపల్లి అరుణ

తెలంగాణలో భారతీయ జనతా పార్టీ బలోపేతం అవుతోంది. ఇప్పటికే అన్ని మార్పులకు శ్రీకారం చుట్టారు. సిద్దిపేటలో జిల్లా మహిళ మోర్చా అధ్యక్షురాలుగా గాడిపల్లి అరుణను నియమించారు. ఈ మేరకు జిల్లా పార్టీ అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డి నియామక పత్రాలను అందజేశారు. … Read More

మహిళలందరికి పెద్దన్న మన జగనన్న : శ్రావణి

రాష్ట్ర మహిళల రక్షణ కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ కృషి చేస్తున్నారు అని అన్నారు వైకాపా మహిళ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొలగట్ల శ్రావణి. దేశంలో ఎక్కడా లేని విధంగా స్పెషల్ బిల్లు తీసుకవచ్చారు అని పేర్కొన్నారు. అన్నిరంగాల్లో మహిళలు … Read More

భాజ‌పాలోకి గాడిప‌ల్లి అరుణ రెడ్డి

భార‌త‌దేశం అభివృద్ధిలో సాగాలంటే ఒక్క భార‌తీయ జ‌న‌తా పార్టీతోనే సాధ్య‌మ‌న్నారు గాడిప‌ల్లి అరుణ రెడ్డి. సామాన్య రైతు కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగిన తెలంగాణ రాష్ట్ర రెడ్డి జేఏసీ మ‌హిళ విభాగం ఉపాధ్యక్షురాలు గాడిప‌ల్లి అనురాధ భాజపా చేరారు. దేశం కోసం … Read More

కేటీఆర్‌కి ప‌ట్టం క‌ట్ట‌డానికేనా ఆ స‌మావేశం

రానున్న రోజుల్ల్లో తెలంగాణ‌కు కేటీఆర్ సీఎం అయ్యోలా ఉన్నార‌ని ఆరోపించారు తెలంగాణ జ‌న స‌మితి మెద‌క్ జిల్లా యువ‌జ‌న నాయ‌కుడు రాజ‌శేఖ‌ర్‌రెడ్డి. రాష్ట్రంలోనే అందుబాటులో సీఎం ఉన్నా… ‘కౌన్సిల్​ ఆఫ్ మినిస్టర్స్ ’ఎలా జ‌రుగుతుంద‌ని ప్ర‌శ్నించారు.ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి సీఎం చంద్రబాబుపై … Read More

తెలంగాణ‌కు తీర‌ని అన్యాయం చేస్తున్న సీఎం : భ‌ట్టి

కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం చేసేందుకు సీఎం కేసీఆర్ కుట్ర చేస్తున్నారని, ఏపీ ప్రతిరోజు 11టీఎంసీలు శ్రీశైలం బ్యాక్ వాటర్ లిఫ్ట్ చేయడానికి జీవో విడుదల చేస్తే స్పందన లేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనెల … Read More

రైతుబంధు పేరుతో దొంగజపం

రాష్ట్రంలో రైతు వ్యతిరేక పాలన సాగిస్తున్నారని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి ఆరోపించారు. ప్రకతి వైఫరిత్యాలతో నష్టపోతున్న రైతులకు కూడా సాయం చేయడం లేదని విమర్శించారు. బ్యాంకుల నుంచి అప్పులు తీసుకున్న పంటల రుణాలకు వడ్డీమాఫీ చేయడం లేదని ఒక … Read More

సెక్రటేరియట్ ముందు మీడియా పాయింట్ ఏర్పాటు చేసుకున్న జర్నలిస్టులు

గత ఏడాదిగా అనేక రకాల విజ్ఞప్తులు చేసినా ప్రభుత్వం హామీ ఇచ్చి పట్టించుకోలేదు. అయ్యగారు లేకుండా పెళ్లి అవుతుందా,మీరు లేకుండా రాజకీయం ఉంటుందా ఎమ్మెల్యే క్వార్టర్స్ లో వసతి ఏర్పాటు చేస్తామన్న సీఎం కేసీఆర్.. సెక్రటేరియట్ లోకి అనుమతించకపోవడంతో సమాచార సేకరణ … Read More

క‌రీంన‌గ‌ర్ రెండో రాజ‌ధాని?

రాష్ట్రంలో కూడా రెండు రాజధానులు చేసే ప్రయత్నాలు సీఎం కేసీఆర్ చేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు అన్నారు. సీఎం కేసీఆర్‌పై వీహెచ్ వ్యంగ్యస్త్రాలు సంధించారు. ఆంధ్రా సీఎం జగన్ ఏపీలో మూడు రాజధానులు చేస్తుండగా, తెలంగాణలో కేసీఆర్ రెండు … Read More