మంత్రివ‌ర్గంలో మార్పులు సీఎం సంచ‌ల‌న నిర్ణ‌యం

గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన క్యాబినెట్లో కీలక మార్పులు చేశారు. కేబినెట్ మంత్రులు రాజేంద్ర త్రివేది, పూర్ణేష్ మోదీల నుంచి కొన్ని శాఖలను తొలగించారు. దాంతో, రాజేంద్ర రెవెన్యూ శాఖను, పూర్ణేష్ రోడ్లు, భవనాల శాఖను … Read More

విజయ శాంతి గారు ప్రస్తుత రాజకీయాలలో మన మహిళల పాత్ర ఇంతే..!

తెలంగాణ తెలుగుదేం పార్టీ రాష్ట్ర ఉపాధ్య‌క్షురాలు, మాజీ ఎమ్మెల్యే కాట్రగ‌డ్డ ప్రసూన భార‌తీయ జ‌న‌తా పార్టీ నాయ‌కురాలు విజ‌య‌శాంతికి లేఖ రాశారు. ప్ర‌స్తుత రాజ‌కీయాల్లో మ‌హిళ‌ల పాత్ర, ఎదుర‌వుతున్న ఇబ్బందులు, వారికి ఇస్తున్న ప్రాధాన్యం గురించి చ‌ర్చించారు. స్వాతంత్ర ఉద్యమంలో మహిళలకి … Read More

రామోజీ ఫిలిం సిటీకి వెళ్లనున్న అమిత్ షా

కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనలో స్వల్ప మార్పు చోటు చేసుకుంది. ఈ నెల 21న ఆయన హైదరాబాదుకు రానున్నారు. మధ్యాహ్నం 3.40 గంటలకు ఆయన శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ అవుతారు. అనంతరం … Read More

షేర్ మార్కెట్ పేరిట 5 కోట్లు మోసం

షేర్‌ మార్కెట్‌లో పెట్టుబడి పెడితే అతి తక్కువ కాలంలో లక్షలాది రూపాయలను సంపాదించవచ్చంటూ ఆశ చూపి 5 కోట్ల రూపాయల మేర మోసం చేసిన ఇద్దరిని చెంగల్పట్టు జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా… మరైమలర్‌ నగర్‌ … Read More

కేసీఆర్ ఏటీఎం మిష‌న్ కాళేశ్వ‌రం : ల‌క్ష్మ‌ణ్‌

కాళేశ్వ‌రం ప్రాజెక్ట్ సీఎం కేసీఆర్‌కి ఏటీఎంలా ప‌ని చేసింద‌న్నారు రాజ్యసభ సభ్యుడు, బీజేపీ ఓబీసీ సెల్‌ జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పేరిట రూ.90వేల కోట్ల ప్రజాధనం దోచుకున్నారని, కాళేశ్వరం వండర్‌ కాదు, బ్లండర్‌ అని ఆరోపించారు. కేసీఆర్‌ … Read More

క‌వ‌ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చిన స్టార్ హీరోయిన్‌

సొంతం, జెమిని, సింహా వంటి సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ప్రముఖ సినీనటి నమిత కవలలకు జన్మినిచ్చారు. ఇన్‌స్టాగ్రామ్ పోస్టు ద్వారా ఆమె ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. చెన్నై సమీపంలోని క్రోమ్‌పేటలో ఉన్న రేలా మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో … Read More

మునుగోడులో ఓట్ల కోసం కాళ్లు మొక్కనున్న కాంగ్రెస్‌

రాష్ట్రంలో సంచ‌ల‌నంగా మారిన మునుగోడు ఉప ఎన్నిక‌లు రోజుకో కొత్త‌పుంతాన్ని త‌ల‌పిస్తున్నాయి. భాజ‌పా, తెరాస త‌మ త‌మ వుహ్యాల‌ను ర‌చిస్తుంటే ఇందుకు భిన్నంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్లాల‌ని ఆలోచిస్తుంది. ఈ ఉప ఎన్నికలో విజయమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఇందుకోసం … Read More

ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ హైద‌రాబాద్‌కు లింకులు

ఢిల్లీ ఎక్సైజ్‌ పాలసీ వ్యవహారంలో హైదరాబాద్‌లోనూ సీబీఐ సోదాలు నిర్వహించింది. హైదరాబాద్‌ కోకాపేటలోని వ్యాపారి అరుణ్‌ రామచంద్రపిళ్లై నివాసంలో సీబీఐ బృందం సుమారు 4గంటలపాటు తనిఖీలు చేసింది. హైదరాబాద్‌కు చెందిన అరుణ్‌ రామచంద్రపిళ్లై బెంగళూరులో నివసిస్తున్నారు. ఈకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇండో … Read More

సుప్రీం కోర్టుకు చేరిన డోలో 650 వ్య‌వ‌హారం

డోలో గోలీ ఇప్పుడు జాతీయ గోలీగా మారింది. క‌రోనా వైర‌స్ వ‌చ్చిన‌ప్ప‌టి నుండి ప్ర‌తి ఒక్క‌రూ ఈ గోలీని వాడ‌డం మొద‌లు పెట్టారు. అయితే ఇదే అదునుగా త‌న వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకుంటుపోతోంది ఆ కంపెనీ. అయితే పార్మా కంపెనీలు తమ … Read More

కిమ్స్ క‌ర్నూలులో మొట్ట‌మొద‌టి కెడ‌వార్ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్‌

మూత్ర‌పిండాలు పాడై, దీర్ఘ‌కాలంగా ఆ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్న రోగుల‌కు జీవ‌న్‌దాన్ ఓ వ‌రం. అయితే, ఇంత‌కాలం క‌ర్నూలుతో పాటు రాయ‌ల‌సీమ జిల్లాల్లో ఎవ‌రైనా కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ ఆప‌రేష‌న్లు చేయించుకోవాలంటే హైద‌రాబాద్ లేదా బెంగ‌ళూరు లాంటి పెద్ద న‌గ‌రాల‌కే వెళ్లాల్సి వ‌చ్చేది. జీవ‌న్‌దాన్ … Read More