తెలంగాణ‌లో 3వేలు దాటిన‌ క‌రోన కేసులు

తెలంగాణ‌లో అంత‌కంత‌కు రోజు కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఎన్ని చ‌ర్య‌లు ఎక్క‌డ కూడా అదుపులోకి రావ‌డం లేదు. ఇవాళ ఆరోగ్య శాఖ విడుద‌ల చేసిన హెల్త్ బులిటెన్ ప్ర‌కారం గురువారం 127 పాజిటివ్ కేసులు నమోదు కొత్త‌గా న‌మోదు అయ్యాయి. దీంతో … Read More

క్రికెట‌ర్ యువ‌రాజ్‌సింగ్‌పై కేసు నమోదు

టీమిండియా మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌పై హర్యానాలోని హిసార్‌ జిల్లా హన్సి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. యుజువేంద్ర చహల్‌ను కులం పేరుతో కించపరిచే వ్యాఖ్యలు చేసినందుకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా దళిత హక్కుల కార్యకర్త, న్యాయవాది రజత్‌ … Read More

లాక్‌డౌన్‌లో సూప‌ర్ యాప్‌గా అవ‌త‌రించిన వాక్య యాప్‌

ప్రధాని ఇచ్చిన ‘వోకల్ ఫర్ లోకల్’ పిలుపుతో ఉత్తేజం పొందిన వాక్య మీట్లాక్ డౌన్ సమయంలో అద్భుత ప్రగతి సాధించిన ఈ ‘మేడ్ ఇన్ ఇండియా’ యాప్వాక్య అనే డిజిటల్ కాన్ఫరెన్సింగ్ యాప్ గత పది వారాలుగా దేశవ్యాప్తంగా అమలవుతున్న లాక్ … Read More

ధ‌రిప‌ల్లి రాజ‌శేఖ‌ర్‌రెడ్డి మేసేజ్‌కి స్పందించిన మంత్రి హారీష్‌రావు

ఎక్క‌డ ఏ చిన్న క‌ష్టం వ‌చ్చినా ఆదుకుంటాన‌ని మంత్రి హారీష్‌రావు మ‌రోసారి నిరూపించారు. త‌న ఫోన్‌కి వ‌చ్చిన మేసేజ్‌కి నెంబ‌ర్‌కి కాల్ చేసి మ‌రీ స‌మ‌స్య తెలుసుకొని క్ష‌ణాల్లో ప‌రిష్కారం చేశారు మంత్రి. వివ‌రాల్లోకి వెళ్తే… మెద‌క్ జిల్లా చిన్న శంక‌రంపేట … Read More

తెలంగాణ ప్రాజెక్టుల రీడిజైనింగ్‌ వల్ల ఏపీకి నష్టం: ఆదిత్యనాథ్‌ దాస్

6 గంటలుగా కొనసాగుతున్న కృష్ణా నది యాజమాన్య బోర్డు సమావేశంతెలంగాణ తరపున వాదనలు విన్పించిన రజత్‌కుమార్‌ వాదనలుఏపీ తరపున వాదనలు విన్పించిన ఆదిత్యనాథ్‌ దాస్‌ఏపీకి నీటి కేటాయింపులకు అనుగుణంగానే…పోతిరెడ్డిపాడు, రాయలసీమ ఎత్తిపోతల పథకాలు: ఆదిత్యనాథ్‌దాస్తెలంగాణ ప్రాజెక్టుల డిజైన్లు మార్చిందిఅందుకే తెలంగాణ ప్రాజెక్టులను … Read More

తెలంగాణలో 31 మంది డాక్టర్లకు కరోనా… అధికారుల అత్యవసర సమావేశం!

వైరస్ పై పోరాటంలో ముందు నిలిచిన వైద్యులు.గాంధీ, నిమ్స్, ఉస్మానియా ఆసుపత్రి డాక్టర్లకు పాజిటివ్.తక్షణ చర్యలపై అధికారుల చర్చ. కరోనా మహమ్మారిపై పోరాడుతున్న వారిలో డాక్టర్లే ముందు నిలిచివున్నారన్న సంగతి తెలిసిందే. ఈ వైరస్ ప్రభావం, దాని తీవ్రతపై పూర్తి అవగాహన … Read More

ఆ శాఖలపై సమీక్ష నిర్వహించిన పురపాలక శాఖ మంత్రి తారక రామారావు

వరంగల్ మరియు ఖమ్మం municipal కార్పొరేషన్ల పైన సమీక్ష నిర్వహించిన పురపాలక శాఖ మంత్రి తారక రామారావు హాజరైన మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, పువ్వాడ అజయ్, చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, పరకాల ఎమ్మెల్యే ధర్మ … Read More

అనుమతులు సమైక్య రాష్ట్రంలో వచ్చాయి.

కల్వకుర్తి ,నెట్టెం పాడు,పాలమూరు రంగారెడ్డి ,డిండి ప్రాజెక్ట్ ల అనుమతులు సమైక్య రాష్ట్రంలో వచ్చాయి. వాటి అన్నింటికి అనుమతి అప్పుడే ఇచ్చారు అన్న ప్రిన్సిపాల్ సెక్రెటరీ రజత్ కుమార్ మీరు ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి గా ఉన్నప్పుడే అనుమతి ఇచ్చారు … Read More

వనస్థలిపురం కు చెందిన మధుసూదన్ భార్య మాధవి హైకోర్టు లో హెబిఎస్ కార్పస్ పిటిషన్…

వనస్థలిపురం కు చెందిన మధుసూదన్ భార్య మాధవి హైకోర్టు లో హెబిఎస్ కార్పస్ పిటిషన్… తన భర్త కరోనా వచ్చిందని గాంధీకి తరలించారని ఇప్పటి వరకు తన సమాచారం ఇవ్వలేదన్న పిటీషనర్.. అసలు తన భర్త మధుసూదన్ బ్రతికి ఉన్నాడా లేడా … Read More

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు మీటింగ్ ప్రారంభం

హైదరాబాద్ జలసౌదకు చేరుకున్న తెలంగాణ ఇరిగేషన్ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్, ఏపీ స్పెషల్ సీఎస్ ఆడిత్యనాథ్ దాస్, తెలంగాణ ఈఎన్సీ మురళీధర్, ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి