ఈ పాస్ లు జారీ చేయనున్న తెలంగాణ పోలీస్

వివిధ రాష్ట్రాలకు చెందిన వారు తెలంగాణాలో చిక్కుకుంటే వారిని ఆయా ప్రాంతాలకు చేరేలా ఏర్పాటు చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం. పర్యాటకం, విద్య, ఉద్యోగం ఇతర కారణాల వల్ల తమ సొంత ప్రాంతానికి వెళ్లలేని వారికి తెలంగాణ రాష్ట్ర పోలీసులు ఈ–పాస్‌ విధానాన్ని … Read More

విద్యార్థులకు ఇబ్బంది లేకుండా సెమిస్టర్‌ పరీక్షలు

కరోనా లాక్ డౌన్ కారణంగా డిగ్రీ, పీజీ ఫైనల్‌ సెమిస్టర్‌ విద్యార్థులకు కష్ట కాలం ఎదురైంది. పరీక్షలు రాయకుండా కరోనా అడ్డుకోవడంతో ఆందోళనలో ఉన్నారు. వారికీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా చేయాలనీ చూస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రంలోని డిగ్రీ, పీజీ ఫైనల్‌ … Read More

టోలిచౌకి వద్ద వలస కూలీల ఆందోళన

లాక్ డౌన్ నేపథ్యంలో తమకు తినడానికి తిండి కూడా దొరకడం లేదు అని వలస కూలీలు ఆందోళన వక్త్యం చేస్తున్నారు. హైదరాబాద్ లోని టోలీచౌ ఫ్లైఓవర్ వద్ద వివిధ రాష్ట్రాలకు చెందిన కూలీలు తమ సొంత గ్రామాలకు పంపాలని పెద్ద ఎత్తున … Read More

వెంకన్న నీ దర్శనం ఎప్పుడు ?

శ్రీవారి ద‌ర్శ‌నాలు లేక నేటికి 45 రోజులు ప్రసిద్ద పుణ్య ప్రదేశం తిరుమల తిరుపతి. దేశ వ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు శ్రీవారిని ఆరాధిస్తారు. అయితే కరోనా లాక్ డౌన్ వల్ల గత కొన్ని రోజులుగా మూసివేశారు. నిత్యం లక్షలాది మందికి … Read More

తెలంగాణాలో వారికి అనుమతి

తెలంగాణాలో ఎట్టకేలకు వారికీ అనుమతి దొరికింది. ఆర్ధికరంగానికి కాస్త వెసులుబాటు అయ్యేలా సర్కారు నిర్ణయం తీసుకుంది. అలాగే వలస కూలీలు , ఇక్కడి దినసరి కూలీలకు పనులు దొరికేలా అవకాశం వచ్చింది. ఇవాళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ బిల్డర్స్ … Read More

అక్కడ మద్యం షాప్ లకు నో పర్మిషన్ : సర్కార్

కరోనా లాక్ డౌన్ కారణంగా గత నెల రోజుల పైగా పడుతున్న ఇబ్బందులు అందరికి తెలుసు. ప్రధానంగా మద్యం ప్రియులు పడుతున్న భాదలు అన్ని ఇన్ని కావు. ఏకంగా టిక్ టాక్ ఇంత సామజిక మాధ్యమాల ద్వారా తమ గోడు వెళ్లబోసుకున్నారు. … Read More

అమెరికాలోని విదేశీయులకు గుడ్ న్యూస్

అమెరికాలోని విదేశీయులకు ట్రంప్ శుభవార్త చెప్పారు. హెచ్-1బీ వీసాదారులు ఎటువంటి ఆందోళన చెందవద్దు అని తెలిపారు. కరోనా వైరస్ అమెరికాలో కోలుకోలేని దెబ్బ తీసింది. వైరస్ విషయంలో చైనా మీద ప్రత్యక్ష ఆరోపణలు చేసిన ట్రంప్…దేశంలో కరోనని కట్టడి చేయడానికి సరైన … Read More

వారి కోసం ౩౦౦ ప్రత్యేక రైళ్లు : కేంద్రం

వివిధ రాష్ట్రాలలో చిక్కుకున్న వారి కోసం కేంద్ర ప్రభుత్వం బాధ్యతగా ఉన్నదని కేంద్ర హోమ్ సహాయ శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కరోనాని కట్టడి చేయడానికి కేంద్రం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నది వెల్లడించారు. శనివారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన … Read More

బయట కనిపించిన కిమ్

కిమ్ ఆరోగ్యం మీద వస్తున్న వార్తలను తేటతెల్లం చేస్తూ… అందికీ ఆశ్చర్య పరిచాడు ఉత్తర కొరియా బాస్ కిమ్ జోంగ్. ఒక నియంతగా పేరు పొందిన ఆయన  20రోజుల తర్వాత కనిపించారు. కిమ్‌ ఆరోగ్యం విషమించిందంటూ గతకొంత కాలంగా పెద్ద ఎత్తున … Read More

మే 4 నుంచి ఆన్ లైన్ విక్రయాలకు అనుమతి

ఆన్ లైన్ షాపింగ్ చేసే వారికీ కేంద్రం మరో తీపి కబురు అందించింది. ఇవాళ సాయత్రం లాక్ డౌన్ ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్న కేంద్రం ఆన్ లైన్ కొనుగోలు దారులకు వెసులుబాటు కలిపించింది. మే 17 వరకూ లాక్‌డౌన్‌ పొడిగించినా … Read More