అందుబాటు ధరలో, అందరికీ చేరువలో రొమ్ము కేన్సర్ చికిత్స

శరవేగంగా వృద్ధి చెందుతున్న, పరిశోధన ఆధారిత పూర్తిగా సమగ్రపర్చబడిన ఫార్మాస్యూటికల్ కంపెనీల్లో ఒకటైన, భారతదేశంలోని హైదరాబాద్ ప్రధానకేంద్రంగా పని చేస్తున్న ఎంఎస్ఎన్ గ్రూప్ ప్రపంచపు మొట్టమొదటి జనరిక్ పాల్బోసిస్లిబ్ ట్యాబ్లెట్స్ (PALBOREST) 75/100/125mg లలో పాల్బొరెస్ట్ బ్రాండ్ నేమ్ కింద అడ్వాన్స్డ్ … Read More

సెర్వికల్ క్యాన్సర్‌ గురించి తెలుసుకుందాం

డాక్టర్. శిల్పా రెడ్డి,కన్సల్టెంట్ గైనకాలజిస్ట్,కిమ్స్ హాస్పిటల్, కర్నూలు. సెర్వికల్ క్యాన్సర్ అనేది గర్భాశయం ముఖద్వారం లేదా గర్భాశయం యొక్క మొదటి భాగంలో వచ్చే క్యాన్సర్. ఇది ప్రపంచవ్యాప్తంగా మహిళల్లో నాల్గవ అత్యంత సాధారణ క్యాన్సర్. భారతదేశంలో ముఖ్యంగా గ్రామీణ భారతదేశంలో ఇది … Read More

ఈ సంక్రాంతిని జీస్క్వేర్‌ ఎపిటోమ్‌ ఇంటిగ్రేటెడ్‌ సిటీ వద్ద వేడుక చేయండి

దక్షిణ భారతదేశంలో అతి ముఖ్యమైన పండుగ మకర సంక్రాంతి. ఈ పండుగ సంతోషం, ఉల్లాసం, సానుకూలతను ప్రజల జీవితాలకు తీసుకువస్తుందని నమ్మిక. ఈ శుభప్రదమైన పండుగను మరింత ఆనందమయంగా మారుస్తూ ఉత్సాహపూరితమైన బహుమతులను జీస్క్వేర్‌ ఎపిటోమ్‌ ఇంటిగ్రేటెడ్‌ సిటీ వద్ద వినియోగదారులకు … Read More

వేచి చూస్తున్న సినిమాలు ఇవే

చలనచిత్రాలు, టీవీ కార్యక్రమాలు మరియు సెలబ్రిటీల గురించిన సమాచారం కోసం ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన మరియు అధికారిక మూలం, ఈరోజు 2023లో అత్యధికంగా ఎదురుచూస్తున్న భారతీయ చలనచిత్రాలను ఆవిష్కరించింది. 2022 అంతటా IMDb వినియోగదారుల వాస్తవ పేజీ వీక్షణల ఆధారంగా … Read More

సొంత పార్టీలోనే దిక్కులేదు కానీ దేశాన్ని ఏలుతాడంట – కాట్రగడ్డ

సొంత పార్టీ నేతలను కాపాడుకోవాడినికే దిక్కలేదు కానీ దేశాని పాలించడానికి బయలుదేరుతున్నారని సీఎం కేసీఆర్ తనదైన శైలిలో విమర్శించారు తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన. ఖమ్మంలో భారస ఆవిర్భావ సభకు ముందే ఆ పార్టీలోని నాయకులు … Read More

గుంటూరులో కుషల్స్ ఫ్యాషన్ జువెలరీ 50వ స్టోర్

భారతదేశపు అత్యుత్తమ ఫ్యాషన్ ఆభరణాల బ్రాండ్ కుషల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ భారతదేశంలో తన 50 వ స్టోర్ ను గుంటూరులోని లక్ష్మీపురంలో హాలీవుడ్ బాలీవుడ్ థియేటర్ ఎదురుగా ప్రారంభించింది. ఈ స్టోర్‌ను మీడియా, యాజ‌మాన్యం సమక్షంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ హోం శాఖ మాజీమంత్రి … Read More

సామాన్యుడికి అందుబాటులో థార్ కార్

విన్నూతమైన కార్లను పరిచయం చేయడంలో మహీంద్ర కంపెనీ ఎల్లప్పుడు ముందువరుసలోనే ఉంటుంది. కాగా ఇటీవల విడుదల చేసిన థార్ ఒక ప్రళయం తీసుకవచ్చిందని చెప్పుకోవచ్చు. కారు ప్రేమికులను అమితంగా ఆకట్టుకుంది ఆ కారు. అయితే ఇప్పడు ఆ ఎస్ యు వి … Read More

మంత్రి గంగులను పరామర్శించిన తోట చంద్రశేఖర్

 బీఆర్ఎస్ పార్టీలో చేరి, బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడిగా నియమితులైన తోట చంద్రశేఖర్ నేడు తెలంగాణలో పర్యటించారు. కరీంనగర్ వెళ్లి మంత్రి గంగుల కమలాకర్ ను పరామర్శించారు. ఇటీవల గంగుల కమలాకర్ తండ్రి గంగుల మల్లయ్య (87) కన్నుమూశారు. పితృవియోగంతో బాధపడుతున్న మంత్రి … Read More

కేంద్రానికి లేఖ రాసిన మంత్రి

 త్వరలో జాతీయ బడ్జెట్ ప్రకటించనున్న నేపథ్యంలో, తెలంగాణ మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. పట్టణాభివృద్ధికి బడ్జెట్ లో భారీగా నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాదుతో సహా పట్టణాల అభివృద్ధికి సహకరించాలని కోరారు.   దీనిపై ప్రతిపాదనలు పంపిన … Read More

కిమ్స్ లో అలరించిన చిన్నారుల డ్యాన్సులు

ప్ర‌పంచ జ‌నాభాలో 6% మంది.. అంటే దాదాపు 43 కోట్ల మంది పాక్షికంగా, లేదా పూర్తిగా వినికిడి స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నార‌న్న‌ది ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ అంచ‌నా. 2050 నాటికి ఈ సంఖ్య దాదాపు 70 కోట్ల‌కు చేరుకుంటుందని అంటున్నారు!!శిశువు జ‌న్మించిన‌ప్పుడే ఏమీ … Read More