మార్కెట్‌లోకి అతుల్యా

క్రిమిసంహారక పరిష్కారం కోసం మైక్రోవేవ్ టెక్నాలజీపై పనిచేస్తున్న ఏకైక భారతీయ వైద్య ఎంఎస్‌ఎంఇ మాసర్, కోవిడ్‌ 19 వ్యాప్తి సమయంలో ఉపరితలాలు, పరిసరాలు మరియు ఏరోసోల్‌లను క్రిమిరహితం చేయటానికి అతుల్యా అనే కొత్త ఉత్పత్తిని ప్రారంభించినట్లు ప్రకటించింది. భారత కేబినెట్ మంత్రి … Read More

చిన్నగాయమే కదా అని తీసి పారేయొద్దు

ఆటల్లో అయ్యే గాయాలకు శస్త్రచికిత్సలూ అవసరమే కొత్త టెక్నిక్ తో చీలమండ గాయం సరిచేసిన కిమ్స్ వైద్యులు కాస్త మధ్యవయసు వచ్చినప్పటి నుంచి ఫిట్ నెస్ మీద, వ్యాయామం మీద ఎక్కువ మందికి మోజు పుడుతుంది. 25-40 ఏళ్ల మధ్యవారిలో ఈ … Read More

స్థానికులకు ఉద్యోగాలు ఇచ్చిన వారిపై దాడి హేయనీయం: తిరుపతి యాదవ్

తెలంగాణ సీఎం కేసీఆర్ నియోజకవర్గంలో ఫార్మా కంపెనీ పెట్టి స్థానికులకు ఉద్యోగాలు కలిపిస్తున్న యువ పారిశ్రామిక వేత్త లక్కి రెడ్డి తిరుపతి రెడ్డిపై దాడి చేయడం హేయనీయమని తెరాస యువ నేత గద్ద తిరుపతి యాదవ్ అన్నారు. ఉద్యమ సమయాల్లో కేసీఆర్ … Read More

ధ‌రిల్లిలో దిగిన ఫోటోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసిన సాయి ప‌ల్ల‌వి

సాయి ప‌ల్ల‌వి ప‌రిచ‌యం అక్క‌రు లేని పేరు. త‌న అంద చందాల‌తో కుర్ర‌కారున ఊర్రుత‌లూగిస్తున్న అందాల భామ. ఇప్ప‌టికే ద‌క్ష‌ణాదిలో త‌న కంటూ ప్ర‌త్యేక ముద్ర వేసుకుంది. ఇటీవ‌ల మెద‌క్ జిల్లాలోని ధ‌రిప‌ల్లి గ్రామంలో విరాట ప‌ర్వం సినిమా షూటింగ్ జ‌రిగింది. … Read More

తెలంగాణ‌కు తీర‌ని అన్యాయం చేస్తున్న సీఎం : భ‌ట్టి

కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం చేసేందుకు సీఎం కేసీఆర్ కుట్ర చేస్తున్నారని, ఏపీ ప్రతిరోజు 11టీఎంసీలు శ్రీశైలం బ్యాక్ వాటర్ లిఫ్ట్ చేయడానికి జీవో విడుదల చేస్తే స్పందన లేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనెల … Read More

రైతుబంధు పేరుతో దొంగజపం

రాష్ట్రంలో రైతు వ్యతిరేక పాలన సాగిస్తున్నారని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి ఆరోపించారు. ప్రకతి వైఫరిత్యాలతో నష్టపోతున్న రైతులకు కూడా సాయం చేయడం లేదని విమర్శించారు. బ్యాంకుల నుంచి అప్పులు తీసుకున్న పంటల రుణాలకు వడ్డీమాఫీ చేయడం లేదని ఒక … Read More

సింగర్ స్మితకు కరోనా పాజిటివ్

టాలీవుడ్‌లో కరోనా బారిన పడుతున్నవారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఇప్పటికే నిర్మాత బండ్ల గణేశ్‌ కరోనా బారిన పడి కోలుకొని డిశ్చార్జ్ కాగా… ఇటీవల ప్రముఖ డైరెక్టర్లు ఎస్ఎస్ రాజమౌళి, తేజకు కరోనా వైరస్ సోకింది. వీరిద్దరు ప్రస్తుతం హోం … Read More

మర్డర్ సినిమా విడుదల నిలిపివేతపై అమృత పిటిషన్

సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మపై అమృత న్యాయపోరాటానికి సిద్ధం అవుతున్నారు. తన జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ‘మర్డర్’ సినిమా నిర్మిస్తుండటం… ట్రైలర్, కొత్తగా విడుదలైన పాటలో వాస్తవానికి దూరంగా ఉన్న అంశాలను చూపించడంపై ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. … Read More

పాకిస్తాన్ మ్యాప్‌లో ఏముందో తెలుసా

పాకిస్తాన్ త‌న వ‌క్ర‌బుద్ధిని మ‌రోసారి బ‌య‌ట‌పెట్టింది. జ‌మ్మూకాశ్మీర్ , ల‌డాఖ్, జూనాగ‌ఢ్ త‌మ‌దేనంటూ పాకిస్తాన్ ఒక కొత్త మ్యాప్ ను త‌యారు చేసింది. ఆ మ్యాప్ కు పాక్ మంత్రి వ‌ర్గం ఆమోదం తెలిపింది. భార‌త కేంద్ర ప్ర‌భుత్వం సంవ‌త్స‌రం క్రితం … Read More

నేర‌వేర‌నున్న హిందువు క‌ల‌

అయోధ్యలో భూమి పూజ కార్యక్రమానికి సర్వం సిద్ధమైంది. బుధవారం (ఆగస్టు 5) మధ్యాహ్నం జరుగనున్న ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొననున్నారు. ఆయనతో పాటు అతి కొద్ది మంది ప్రముఖులు హాజరు కానున్నారు. ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరికల నేపథ్యంలో కట్టుదిట్టమైన … Read More