మాస్క్ లేకుంటే 5000 ఫైన్ లేదా మూడేళ్లు జైలు శిక్ష ఎక్కడో తెలుసా ?

ఇక నుండి బయటకి వస్తే మాస్క్ తప్పకుండ పెట్టుకోవాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నిబంధనలు పాటించకుంటే 5000 ఫైన్ వేస్తామని ఆదేశాలు జారీ చేసింది. కరోనా మహమ్మారి కట్టడికి కేరళలో కఠిన నిబంధనలు అమలవుతున్నాయి. బహిరంగప్రదేశాల్లో మాస్క్‌లు ధరించని … Read More

కిమ్ తరువాత ఆమెనేనా

ప్రపంచం దేశాలు అన్ని కరోనా మీద దృష్టి పెడితే… ఆ దేశం మాత్రం కిమ్ మరణం మీద వార్తలతో ప్రపంచాన్ని ఆకర్షిస్తుంది. ఉత్తర కొరియా సుప్రీంలీడర్‌ కిమ్‌ జోంగ్‌ ఉన్‌ ఆరోగ్యం విషమించిందన్న వార్తల నేపథ్యంలో ఆయన స్థానంలో ఎవరు పగ్గాలు … Read More

కరోనా మరణాలు నిజామా అబద్దమా ?

తెలంగాణాలో కరోనా పాజిటివ్ , మరణాల మీద ప్రతిపక్ష విపక్షాల మధ్య రాజకీయం జరుగుతుందా ? అనే అంశం ఇప్పుడు రాజకీయ పార్టీలలో చర్చనీయాంశంగా మారింది. అయితే ఇందులో వాస్తవాలు , అవాస్తవాలు ప్రజలకు తెలవాలి అంటే తప్పకుండ అఖిలపక్ష సమావేశం … Read More

బాధ్యతలు చేపట్టిన బండి సంజయ్

తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నూతన అధ్యక్షుడిగా కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్ బుధవారం భాద్యతలు స్వీకరించారు. హైదరాబాద్‌లోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో పూజా కార్యక్రమాలను నిర్వహించిన అనంతరం అధ్యక్షుడి కుర్చీలో కూర్చున్నారు. మార్చి 11న బీజేపీ జాతీయ అధ్యక్షుడు … Read More

విద్యాసాగర్ రావుకు ముఖ్యమంత్రి కెసిఆర్ నివాళి

తెలంగాణ జల నిపుణుడు ఆర్. విద్యాసాగర్ రావు సమైక్య పాలనలో సాగునీటి రంగంలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించి ప్రజల్లో స్వరాష్ట్ర ఆకాంక్షను రగిలించారని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. విద్యాసాగర్ రావు వర్థంతి సందర్భంగా ముఖ్యమంత్రి ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. … Read More

ఎస్ అర్ నగర్ ఆయుర్వేదిక్ హాస్పిటల్ ని సందర్శించనున్న కేంద్ర బృందం

రోజు రోజుకూ కరోనా వైరస్ పాజిటీవ్ కేసులు పెరిగిపోతుండటంతో కేంద్ర ఆరోగ్య శాఖ కు చెందిన బృందాలు పరిశీలనకు వచ్చాయి. నలుగురు సభ్యుల కేంద్ర బృందం హైదరాబాద్ లోని పలు ప్రాంతాలను సందర్శించి క్షేత్ర స్థాయి అంచనాలను తయారు చేస్తున్నది. మధ్యాహ్నం … Read More

భారతదేశంలో పెరుగుతున్న కరోనా కేసులు : కేంద్రం

కరోనా కేసులు దేశంలో రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. ఒకవైపు కరోనా మహమ్మారి బారిన పడి కోలుకుంటున్న వారి సంఖ్య ఆశాజనకంగా పెరుగుతున్నా తాజా కేసుల సంఖ్య ఆందోళనకరంగా కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1543 కరోనా పాజిటివ్‌ కేసులు … Read More

గల్లీ సిన్నది- గరీబోళ్ల మనసు పెద్దది

• ముఖ్యమంత్రి సహాయనిధి కి 10000 విరాళం (నెల జీతం 12000లోంచి) • మంత్రి కే తారకరామారావు కి చెక్కు అందించిన అలివేలు • అలివేలు ఆలోచనకు అభినందనలు తెలిపిన మంత్రి కేటీఆర్ • అలివేలు కుటుంబ సభ్యుల యోగక్షేమాలు అడిగి తెలుసుకుని కాసేపు మాట్లాడిన మంత్రి • తన కుటుంబానికి ఏదైనా నా … Read More

ఐటీ రంగానికి డోకా లేదు : కేటీర్

• అన్ని రాష్ట్రాల ఐటీ శాఖ మంత్రులతో కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడిన కేటీఆర్• ఐటి మరియు ఎలక్ట్రానిక్స్ రంగాల్లోని యంయస్ యంఈ పరిశ్రమలకు పలు మినహాయింపులను కోరిన మంత్రి కేటీఆర్• వివిధ … Read More