అమరవీరుల స్తూపం వద్ద సీఎం కేసీఆర్ నివాళి
రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గన్ పార్కు వద్ద గల తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. అనంతరం ప్రగతి భవన్ లో జాతీయ పతాకావిష్కరణ చేశారు. రాజ్యసభ సభ్యులు రాజ్యసభ సభ్యులు కె.కేశవరావు, జె.సంతోష్ కుమార్, కె.ఆర్. … Read More











