ఈ టైంలో ఎమ్మెల్యేల‌కు గిఫ్ట్ కుప‌న్లా ?

అస‌లే వారు ఎమ్మెల్యేలు ఏం కావాల‌న్నా.. క్ష‌ణాల్లో కొనుకుంటారు. కానీ ప్ర‌భుత్వం ద‌గ్గ‌ర పైస‌లు లేవంటూ… చెబుతున్న స‌మ‌యంలో వారికి ల‌క్ష రూపాల‌య‌ల గిఫ్ట్ కుప‌న్లూ ఇవ్వ‌డం ఏంటీ అని అంద‌రు విస్మ‌యానికి గుర‌వుతున్నారు. ఓ వైపు రాష్ట్ర ఖ‌జ‌నాలో చిల్లి … Read More

ప‌తంజ‌లి మందుల‌ను అడ్డుకున్న కేంద్రం

యోగా గురు రామ్ దేవ్ బాబా కు కేంద్రం షాకిచ్చింది. ఈరోజు రామ్ దేవ్ బాబాకు చెందిన పతంజలి సంస్థ కరోనా వైరస్ వ్యాక్సిన్ ను విడుదల చేసింది. అయితే ఆ విడుదలకు సంబంధించి ప్రకటనలు నిలిపివేయాలని కేంద్రం ఉత్తర్వులు జారీ … Read More

ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం ఏం చెప్పాడో తెలుసా

తెలంగాణ ఉద్యోగులు, పింఛనుదార్లకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. గత మూడు నెలలుగా ఉద్యోగులు, పింఛనుదారులందరికీ లాక్ డౌన్ పరిస్థితుల వల్ల సగం జీతాలు మాత్రమే వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెల ప్రారంభంలో అన్ లాక్ 1 ప్రారంభం కావడంతో … Read More

తెలంగాణ‌లో ఒక్క‌రోజే 879 కేసులు

తెలంగాణలో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. రాష్ట్రంలో మంగళవారం కొత్తగా 879 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 9,553కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. నేడు కరోనా … Read More

కామారెడ్డిలో 10 క‌రోన కేసులు

రోజు రోజుకు కామారెడ్డి జిల్లా హాట్‌టాపిక్ మారుతోంది. నిత్యం క‌రోన కేసులు పెర‌గ‌డంతో ప్ర‌జ‌లు భ‌యందోళ‌న‌లో ఉన్నారు. ఇవాళ ఒక్క రోజే 10 క‌రోన పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. దీంతో అధికారులు, ప్ర‌జ‌లు ఆందోళ‌న‌లో ఉన్నారు. నిన్న ఒక కేసు … Read More

టిక్‌టాక్‌ రౌడీ బేబీ ఆత్మహత్యాయత్నం

టిక్‌టాక్‌ రౌడీ బేబీ సూర్య సోమవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. టిక్‌ టాక్‌ ఇప్పుడు అందరికీ ఒక ఫ్యాషన్‌ గా మారింది. దీంతో పలువురు తమ ట్యాలెంట్‌ను ప్రదర్శిస్తూ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నారు. హలో టిక్‌ టాక్‌ వీడియోలతో టిక్‌ టాక్‌ రౌడీ … Read More

బీజేపీని టార్గెట్ చేసిన మంత్రి ఈటెల‌

క‌రోనా విష‌యంలో కేంద్రానికి, రాష్ట్ర్ట్రానికి మ‌ధ్య పొస‌గ‌డం లేదు. గ‌త కొన్ని రోజులుగా తెలంగాణ స‌ర్కార్ , బీజేపీ ప్ర‌భుత్వాన్ని ల‌క్ష్యంగా చేసుకొని విమ‌ర్శలు చేస్తోంది. ఇటీవ‌ల మంత్రి ఈటెల రాజేంద‌ర్ కరోనా వైరస్‌ నియంత్రణ కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు … Read More

ఏపీలో కొత్త‌గా 443 క‌రోనా కేసులు

ఏపీలో క‌రోనా వైర‌స్ విజృంభిస్తోంది. ప్ర‌తి రోజూ భారీ సంఖ్య‌లో కొత్త‌గా క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌వుతున్నాయి. గడిచిన 24 గంట‌ల్లో 443 క‌రోనా కేసులు న‌మోదైన‌ట్లు ఏపీ ఆరోగ్య శాఖ బులిటెన్‌లో వెల్ల‌డించింది. ఒక్క రోజులోనే ఐదుగురు ప్రాణాలు కోల్పోయార‌ని … Read More

తీపి క‌బురు ఎక్క‌డికి పోయింది సీఎం : రాజ‌శేఖ‌ర్‌రెడ్డి

తెలంగాణ రైతుల‌కు తీపి క‌బురు చెప్ప‌డానికి సీఎంకి ఇంకా వారం రోజులు కాలేదా అని ప్ర‌శ్నించారు మెద‌క్ జిల్లా తెలంగాణ జ‌న స‌మితి యువ‌జ‌న విభాగం అధ్య‌క్షుడు రాజ‌శేఖ‌ర్‌రెడ్డి. ‘‘తెలంగాణ రైతులకు వారంలో అతిపెద్ద తీపి కబురు చెప్పబోతున్న. దేశమే ఆశ్చర్యపడే, … Read More

లీట‌ర్ పెట్రోల్ @82

ఇప్పుడు హైద‌రాబాద్‌లో పెట్రోల్ ధ‌ర ఎంతో తెలుసా మీకు. చాప కింద నీరులా పాకుతోంది. ఎవ‌రికి ఇబ్బంది క‌ల‌గ‌కుండా రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. గ‌త 12 రోజులుగా నిత్యం ధ‌ర‌లు పైకి పాకుతూనే ఉన్నాయి. లౌక్‌డౌన్ వల్ల ఇప్ప‌టికే సామాన్య‌, … Read More