దుబ్బాక ప్ర‌జ‌ల‌కు వినాయ‌క‌చ‌వితి శుభాకాంక్ష‌లు తెలిపిన ర‌ఘ‌నంద‌న్

దుబ్బాక నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు వినాయ‌క చ‌వితి శుభాకాంక్ష‌లు తెలిపారు భార‌తీయ జ‌న‌తా పార్టీ నాయ‌కులు ర‌ఘునంద‌న్ రావు. హిందు సంప్ర‌దాయాల ప‌ద్ద‌తుల‌లో వినాయ‌క పూజ‌లు నిర్వ‌హించుకోవాల‌ని సూచించారు. క‌రోనా వ‌ల్ల ఈ సారి ఉత్స‌వాల‌కు ప్ర‌భుత్వం అనుమ‌తులు ఇవ్వ‌లేదు కాబ‌ట్టి ప్ర‌జ‌ల … Read More

సిద్దిపేట జిల్లా ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు చెప్పిన భాజపా నాయకురాలు అరుణ

సిద్దిపేట జిల్లా ప్రజలకు, భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు జిల్లా మహిళ మోర్చా అధ్యక్షురాలు గాడిపల్లి అరుణ. జిల్లాలో ప్రతి ఒక్కరు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ… హిందు ధర్మాన్ని కాపాడుతూ చవితి ఉత్సవాలను ఘనంగా … Read More

నిత్యం యవ్వనంగా కనిపించాలంటే ఇలా చేయండి : స్రవంతి

ప్రతి అమ్మాయి, వయసైపోతున్న ఆంటీలు నిత్యం యవ్వనంగా కనిపించాలని కోరుకుంటారు. కానీ ఉద్యోగం, పనుల వల్ల అందానికి మెరుగులు దిద్దుకునే సమయం ఉండదు. అలాంటి వారి కోసం డాక్టర్ స్రవంతి చెప్పే చిట్కాలు మీకోసం… నిమ్మకు మించిన సహజ ఔషధం లేదు. … Read More

గణేష్ ఉత్సవాలను ఎలా అడ్డుకుంటారు : అరుణా రెడ్డి

గణేష్ ఉత్సవాలను అడ్డుకోవడం సరికాదని బిజెపి మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు అరుణా రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ గణేష్ ఉత్సవాలలో కోవిడ్ నిబంధనలను పాటించి సక్రమంగా జరుపుకునేలా ప్రభుత్వం చర్యలు … Read More

పూజారుల‌ను బెదిరిస్తున్న పోలీసులు : ‌మాజీ ఎమ్మెల్యే మృత్యుంజ‌యం

తెలంగాణ‌లో వినయాక‌చ‌వితి ఉత్స‌వాలు జ‌ర‌ప‌కుండా రాష్ట్ర ప్ర‌భుత్వం అడ్డుకుంటోంద‌ని ఆరోపించారు భార‌తీయ జ‌న‌తా పార్టీ నాయ‌కులు, మాజీ ఎమ్మెల్యే మృత్యుంజ‌యం. హిందువులు ఎంతో భ‌క్తి శ్ర‌ద్ద‌ల‌తో నిర్విహించుకునే ఈ పండ‌గ‌ను అడ్డుకోవ‌డ‌మే తెరాస ముఖ్య ల‌క్ష్య‌మ‌ని విమ‌ర్శించారు. రాష్ట్రంలో ఎక్క‌డ కూడా … Read More

పోచారం, గుత్తా అసెంబ్లీకి అందుకే వచ్చారా?

శాసనసభ, శాసనమండలి సమావేశ మందిరాలను ఈరోజు పరిశీలించిన శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు, శాసనసభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గారు. సభా నాయకుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ … Read More

రాష్ట్ర మంత్రులు…త‌ప్పుడు లెక్క‌లు : ‌రాజ‌శేఖ‌ర్‌రెడ్డి

బాధ్య‌త గ‌ల రాష్ట్ర మంత్రులు త‌ప్పుడు లెక్క‌లు చూపించి ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నార‌ని ఆరోపించారు తెజ‌స యువ నాయ‌కులు రాజ‌శేఖ‌ర్‌రెడ్డి. ఇంటింటికి న‌ల్లా క‌నెక్ష‌న్లు ఇచ్చామ‌ని, దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి ఘ‌న‌త సాధించ‌లేద‌ని బీరాలు పోతున్న తెరాస ప్ర‌భుత్వంలోని … Read More

ఎఐ ద్వారా నడపబడే అధ్యయన అబ్రాడ్ వేదిక ‘ఎడ్వాయ్‌’ ను భారతదేశంలో ఆవిష్కరించిన ఐఇసి అబ్రాడ్

ఎడ్వాయ్‌ ఒక డిజిటల్ ప్లాట్‌ఫాం, ఇది భావి విద్యార్థులకు నిష్పాక్షిక సలహా, కంటెంట్ మరియు వారి విశ్వవిద్యాలయ అప్లికేషన్స్ తో సహాయాన్ని అందించడానికి సాంకేతికత మరియు నిజ జీవిత సలహాదారులను ఉపయోగిస్తుంది. ఎడ్వాయ్‌ అప్లికేషన్ ప్రాసెస్‌ను సులభతరం చేస్తుంది యుకె, యుఎస్, … Read More

పోలీసులు దిగులు చెంద‌వ‌ద్దు : వి.బి. క‌మ‌లాస‌న్‌రెడ్డి

కరోనా బారిన పడిన పోలీసులు ఆందోళన చెందవద్దని, ప్రభుత్వ, ప్రైవేట్‌ దవాఖానల్లో మెరుగైన చికిత్స చేయిస్తామని సీపీ వి.బి.కమలాసన్‌రెడ్డి భరోసా ఇచ్చారు. నగరంలోని వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌కు చెందిన 18 మంది సిబ్బంది కరోనా బారిన పడిన విషయం విధితమే. కాగా, … Read More

ఆ ప్రాజెక్టుల నుంచి కేసీఆర్‌కి ముడుపులు అందుతున్నాయి : రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి మరోసారి సీఎం కేసీఆర్‌పై మండిప‌డ్డారు. పోరాడి తెచ్చుకున్న రాష్ట్రానికి కాపలాగా ఉండాల్సింది పోయి దొంగలా మారి దక్షిణ తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని రేవంత్ మండిపడ్డారు. కేసీఆర్ అండదండలతోనే జగన్ చెలరేగిపోతున్నారని పేర్కొన్నారు. ఏపీలో నిర్మిస్తున్న ప్రాజెక్టుల ద్వారా … Read More