న్యాయం కోసం ఎమ్మెల్యే వాహనాన్ని అడ్డుకున్న గ్రామస్తులు

డెక్క‌న్ న్యూస్‌, ఆదిలాబాద్ ప్రతినిధి, స‌య్య‌ద్ ఖ‌మ‌ర్ :ఇచ్చోడ అగ్గి రాజై మండుతోంది. ఓ యువ‌కుడి హ‌త్య ఆ ప్రాంతాన్ని క‌లిచివేసింది. ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని పొన్న గ్రామానికి చెందిన బగ్నురే జ్ఞానేశ్వర్ హత్య చేయబడిన విషయం విదితమే. నిందితుడు … Read More

ట్రంప్‌కి విడాకులు ఇవ్వ‌నున్న మూడో భార్య‌

అమెరికా మాజీ అధ్య‌క్షుడు ట్రంప్‌కి 2020 ఏ మాత్రం క‌లిసిరాలేదు. ఓ వైపు క‌రోనా మ‌రోవైపు ఎన్నిక‌లలో చేదు అనుభ‌వ‌లే ఎదురైనాయి. ఇంత‌టి ఆగిపోతే ప‌ర్వాలేదు కానీ 2020 సంసార జీవితం మీద ప‌గ తీర్చ‌కుంటుంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి … Read More

హైద‌రాబాద్‌కి స‌ముద్రాన్ని తెచ్చిన ఘ‌న‌త కేసీఆర్‌కే ద‌క్కుతుంది : బ‌ండి సంజ‌య్

తెలంగాణపై ప్రధాని మోడీ వివక్ష చూపిస్తున్నారని మంత్రి కేటీఆర్‌ చేసిన కామెంట్స్ ను కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఖండించారు. వరద నష్టంపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సమగ్ర నివేదికలు పంపలేదన్నారు. తాడ్‌ బండ్ సిక్‌ విలేజ్ హాకీ గ్రౌండ్స్‌లో ఆదివారం బీజేపీ ఏర్పాటు … Read More

అసెంబ్లీలో అడుగు పెట్టేది ర‌ఘునంద‌న్‌రావే : అరుణ‌

రేప‌టి ఉప ఎన్నికల ఫ‌లితాల్లో భాజ‌పా జెండ ఎగ‌ర‌డం ఖ‌యామన్నారు సిద్దిపేట జిల్లా భాజ‌పా మ‌హిళా మోర్చా అధ్య‌క్షురాలు గాడిప‌ల్లి అరుణ రెడ్డి. ఇక కేసీఆర్ గ‌డీల రాజ్యం ఇక్క‌డి నుండే కూల‌డం మొద‌ల‌వుతుంద‌ని హెచ్చ‌రించారు. ఇక అవినీతి ప‌రులైన తెరాస … Read More

క‌రోనాతో ఏపీలో 6791 మంది మృతి

ఏపీలో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. తాజాగా రాష్ట్రంలో 2,237 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో 12 మంది మృతి చెందినట్టు ఏపీ వైద్యారోగ్యశాఖ హెల్త్ బులెటిన్‌లో స్పష్టం చేసింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు … Read More

హైద‌రాబాద్ పేరు మారుస్తాం : ఎంపీ అర‌వింద్

ఇటీవ‌ల కాలంలో త‌న‌దైన మాట‌ల‌తో ఎప్పుడూ వార్త‌ల్లో నిలుస్తున్నాడు ఎంపీ ధ‌ర‌ర్మ‌పురి అర‌వింద్‌. తాజాగా కేటీఆర్ పెట్టిన విలేకరుల స‌మావేశంపై స్సందిస్తూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు ఎంపీ. బీజేపీ అధికారంలోకి రాగానే హైదరాబాద్ పేరును భాగ్యనగరంగా మారుస్తామని వ్యాఖ్యానించారు. ఇదేక్రమంలో మంత్రి … Read More

ఏజెన్సీలో వ్యాపారి నిలువు దోపిడీ

డెక్క‌న్ న్యూస్‌, ఆదిలాబాద్ ప్ర‌తినిధి, స‌య్య‌ద్ ఖ‌మ‌ర్ : ప్రభుత్వం మనదేశంలోనే తయారైన స్వదేశీ వస్తువులను కొనాలని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నా కూడా కొందరు పక్కా ప్లాన్ ప్రకారం ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టడం కోసం కొత్త తరహా మోసం … Read More

ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాజపా, తెరాస ప్రభావం ఉండదు : జయసరధి

ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాజపా, తెరాస పార్టీల ప్రభావం ఏమాత్రం ఉండదు అని అన్నారు వామపక్షాల పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి జయ సారధి రెడ్డి. బయ్యారం ఉక్కు,రైల్వే కోచ్ ఫ్యాక్టరీ,గిరిజన యూనివర్సిటీ ఇవ్వకుండా మోసం చేసిన టిఆర్ఎస్ … Read More

శ్వేత‌సౌదంలోకి అడుగుపెట్ట‌నున్న జో బైడెన్‌

ఉత్కంఠంగా సాగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో ఎట్టకేలకు డెమెక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ ఘన విజయం సాధించారు. దీంతో అమెరికాకు 46వ అధ్యక్షుడిగా బైడెన్ ఎన్నికయ్యారు. చివరగా జరిగిన ఐదు రాష్ట్రాల్లో నాలుగు చోట్ల బైడెన్ ఆధిక్యంలో నిలిచి … Read More

దుబ్బాక‌లో గెలుపు భాజ‌పాదే తేల్చిన ఎగ్జిట్ పోల్స్‌

రాజ‌కీయ చద‌ర‌గం మారుతోంది. అధికార పార్టీ నాయ‌కులు అనుకున్న‌ది అంతా త‌ల‌కింద‌లు కాబోతుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఉప ఎన్నిక‌ల మంత్రిగా పేరు వైర‌ల్ అవుతున్న ఆయ‌న అంచానాలకు అంద‌నంత దూరంగా ఫ‌లితం ఉండ‌బోతుంద‌ని స‌ర్వేలు చెబుతున్నాయి. ఇప్ప‌టికే సామాన్యులు సైతం క‌మ‌లంకే … Read More