మే 31 వరకు లాక్ డౌన్

కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ను మే 31 వరకూ పొడిగిస్తూ కేంద్రం తాజాగా నిర్ణయం తీసుకుంది. మరికొద్దిసేపట్లో ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను కేంద్రం ప్రకటించనుంది. ప్రజా రవాణాపై కూడా కీలక ప్రకటన చేసే అవకాశముంది. ఈసారి మార్గదర్శకాలు గతంలో కంటే … Read More

పది గంటలకి -పది నిమిషాలు – కేటీఆర్

పురపాలక శాఖ మంత్రి తారక రామారావు ఈరోజు తెలంగాణ ప్రజాప్రతినిధులకు ఒక లేఖ రాశారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే పురపాలక శాఖ తరపున సీజనల్ వ్యాధులను ఎదుర్కొనేందుకు కట్టుదిట్టమైన ప్రణాళికతో ముందుకు పోయేందుకు సిద్ధంగా ఉన్నదని మంత్రి తన లేఖలో పేర్కొన్నారు. … Read More

ఆ హీరోతో క్వారంటైన్ లో ఉంటా అంటున్న పూజా హెగ్డే.

ఆ హీరోతో క్వారంటైన్ లో ఉంటా అంటున్న పూజా హెగ్డే. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వరుస సినిమాలతో దూసుకుపోతున్న ముద్దుగుమ్మ పూజా హెగ్డే. ప్రస్తుతం ఈ భామ చేతిలో ప్రభాస్ పాన్ ఇండియా మూవీ ఉంది.అలాగే ఎన్టీఆర్ సినిమా … Read More

తెలంగాణలో 1500 పైన కేసుల

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 1500 దాటింది. ఇవాళ కొత్తగా 55 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్టు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 44 కేసులు నమోదయ్యాయి. సంగారెడ్డి జిల్లాలో 2, రంగారెడ్డి జిల్లాలో … Read More

మనల్ని మనమే కాపాడుకుందాం : ఎమ్మెల్యే రోజా

కరోనా సమయంలో మనల్ని మనమే కాపాడుకోవాలి అని నగరి ఎమ్మెల్యే రోజా కోరారు. ప్రతి ఒక్కరు ప్రభుత్వం ప్రభుత్వం సూచించిన సూచనలు తప్పకుండ పాటించాలని అన్నారు. నగరి మండల పరిధిలోని 17 గ్రామ పంచాయతీలలోని ప్రజలకు ప్రతి ఒక్కరికి 3 మస్క్ … Read More

ఇక బస్టాప్ లోనే టికెట్స్

కరోనా వింత సంస్కృతికి దారి తీస్తోంది. అలాగే ఎంతో మంది ఉద్యోగుల ఉసురు పోసుకుంటుంది. అసలే తక్కువ జీతాలకు పని చేసే ఆర్టీసీ కార్మికుల నోట్లో మట్టి కొట్టనుంది ఈ కరోనా. ఆర్టీసీ బస్సు.. సామాన్యుడికి ఎల్లవేళలా అందుబాటులో ఉండే ప్రజారవాణాకు … Read More

కరొనకు వణుకుతున్న తెలంగాణ

తెలంగాణలో కరోనా మహమ్మారి తన ప్రతాపాన్ని చూపిస్తుంది. ప్రతి రోజు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం వల్ల ప్రభుత్వం ఆందోళనకు గురవుతుంది. ఈ రోజు రాష్ట్రంలో కొత్తగా మరో 40 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీటితో మెత్తం పాజిటివ్‌ … Read More

ఇళ్లపై నల్ల జెండాలు ఎగిరేయండి : బండి సంజయ్

పోతిరెడ్డిపాడు జీవో 203 విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై బీజేపీ కోర్‌ కమిటీ మండిపడింది. బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా గురువారం కోర్‌ కమిటీ సభ్యులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా … Read More

వాటిపై ఫలించిన కరోనా వ్యాక్సిన్‌

కరోనా నుండి మానవాలిని రక్షించుకునేందుకు అనేక పరిశోదనలు జరుగుతూనే ఉన్నాయి. వ్యాక్సిన్‌ కోసం ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు ఎదురుచూస్తున్నాయి. అయితే వ్యాక్సిన్‌ కనిపెట్టే ప్రక్రియలో ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయం ఆక్స్‌ఫర్డ్‌ ఓ అడుగు ముందుకు వేసింది. కోతులపై ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం … Read More

భర్తను చంపేసి.. కరోనాతో చనిపోయాడని నమ్మించిన భార్య

కరోనా మాములుగా కల్లోలం సృష్టించడం లేదు. వాడుకున్నవారికి వాడుకున్నంతగా తాయారు అయింది. చివరికి ప్రియుడితో అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడు అని ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను అత్యంత దారుణంగా హత్య చేసి.. కరోనాతో చనిపోయాడని నమ్మించింది. కానీ పోస్టుమార్టం నివేదికలో … Read More