ఎట్ట‌కేల‌కు స‌ర్కార్‌లో చ‌ల‌నం

పూర్తిగా శిథిలావస్థకు చేరిన చారిత్రక ఉస్మానియా ఆసుపత్రిలోని పాత భవనాన్ని వెంటనే ఖాళీ చేయాలని డీఎంఈ రమేశ్‌రెడ్డి బుధవారం ఆదేశాలు జారీ చేశారు. భవనాన్ని వెంటనే ఖాళీ చేసి సీల్‌ వేయాలని ఆదేశించారు. కూలేందుకు సిద్ధంగా ఉన్న పాత భవనంలోని రోగులు, … Read More

గ‌వ‌ర్న‌ర్ కోటా ఎమ్మెల్సీపై ఆశ‌లు పెట్టుకున్న సీనియ‌ర్ నాయ‌కులు

రాష్ట్ర శాసనమండలిలో ఖాళీగా ఉన్న గవర్నర్‌ కోటా స్థానాలను ఆశించేవారి సంఖ్య పెరిగిపోతోంది. పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ ఆశీస్సుల కోసం పలువురు టీఆర్‌ఎస్‌ నేతలు తమ వంతు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. 40 మంది సభ్యులున్న మండలిలో గవర్నర్‌ కోటా … Read More

హిందుత్వంతోనే దేశ భ‌విష్య‌త్తు : ‌మెద‌క్ భాజ‌పా

హిందుత్వం ద్వారానే దేశ భవిష్య‌త్తు ఆధార‌ప‌డి ఉందని భాజ‌పా పేర్కొంది. రామ మందిరం నిర్మాణం ప్రారంభ కార్య‌క్ర‌మాన్ని విప‌క్షాలు, గిట్ట‌ని వారు రాద్దాంతం చేయాల‌ని చేస్తున్నార‌ని మెద‌క్ జిల్లా భాజ‌పా నాయ‌కులు సంతోష్‌రెడ్డి, మ‌హేష్, కృష్ణ‌ లు అన్నారు. భార‌త ప్ర‌ధాని … Read More

డివిజ‌న్ అభివృద్ధే మా ల‌క్ష్యం : ‌తిరుప‌తి యాద‌వ్

బొడుప్పల్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని 18 డివిజన్ అభివృద్ధి చేయ‌డ‌మే త‌మ ల‌క్ష్య‌మ‌ని డివిజ‌న్ తెరాస పార్టీ నూత‌న‌ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ తిరుప‌తి యాద‌వ్ అన్నారు. ఇవాళ పార్టీ నూత‌న క‌మిటీ ఏర్పాటైంది. ఈ సంద‌ర్భంగా తిరుప‌తియాద‌వ్ మాట్లాడుతూ 18 డివిజన్ … Read More

మొక్క‌లు నాటిన ఎమ్మెల్యే రజిని

ఒక చెట్టును మ‌నం కాపాడితే ప‌ది మంది మ‌నుషుల ప్రాణాల‌ను మ‌నం కాపాడిన‌ట్లేన‌ని చిల‌క‌లూరిపేట శాస‌న‌స‌భ్యురాలు విడ‌ద‌ల ర‌జిని తెలిపారు. వ‌న‌మ‌హోత్స‌వం కార్య‌క్ర‌మంలో భాగంగా చిల‌క‌లూరిపేట ప‌ట్ట‌ణ‌వాసుల‌కు ఇళ్ల ప‌ట్టాలు ఇచ్చేందుకు ఎంపిక చేసిన ప‌సుమ‌ర్రుల్లోని స్థ‌లాల్లో ఎమ్మెల్యే గారు బుధ‌వారం … Read More

24 నుంచి పేట‌లో పూర్తి లాక్‌డౌన్‌

కావాల్సిన స‌రుకులు మొత్తం ముందే తెచ్చిపెట్టుకోవాలి24 నుంచి అన‌వ‌స‌రంగా వీధుల్లో తిరిగితే చ‌ర్య‌లుపేట‌లో రాక‌పోక‌లూ బంద్‌అధికారుల‌ను ఆదేశించిన చిల‌క‌లూరిపేట ఎమ్మెల్యే విడ‌ద‌ల ర‌జిని గారుఈ నెల 24 నుంచి నెలాఖ‌రు వ‌ర‌కు చిల‌క‌లూరిపేట ప‌ట్ట‌ణంలో సంపూర్ణ‌లాక్‌డౌన్ అమ‌లు చేయాల‌ని చిల‌క‌లూరిపేట శాస‌న‌స‌భ్యురాలు … Read More

ఏపీ సీఎం జగన్ కి షాకిచ్చిన గవర్నర్

నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వానికి షాక్ ఇచ్చారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ)గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను కొనసాగించాలని గవర్నర్ ప్రభుత్వాన్ని ఆదేశించారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం నడుచుకోవాలని … Read More

బాధ్య‌త అంద‌రిపై ఉంది

క‌రోనా ఇప్పుడు గ్రామాల‌కు కూడా పాకింది. నిన్న మొన్న‌టి వ‌ర‌కు హైద‌రాబాద్‌, జిల్లా, మండ‌ల కేంద్రాల‌కే ప‌రిమిత‌మైన కరోనా గ్రామాల‌కు కూడా విస్త‌రించ‌డంతో ప్ర‌జ‌లు భ‌యందోళ‌న‌లో ఉన్నారు. ప్ర‌తి ఒక్క‌రూ త‌మ బాధ్య‌త‌గా ప్ర‌భుత్వం చెప్పిన నియ‌మాలు పాటించాల్సిన అవ‌ర‌స‌రం ఉంది. … Read More

తెలంగాణ‌లో 429 మంది మృతి

తెలంగాణ‌లో క‌రోనా వైర‌స్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో 16,855 శాంపిల్స్ పరీక్షించగా 1430 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని రాష్ట్ర ఆరోగ్య శాఖ బులిటెన్‌లో వెల్లడించింది. ఈ ఒక్క రోజే ఏడుగురు క‌రోనా వ‌ల్ల ప్రాణాలు కోల్పోయారు. … Read More

మెద‌క్ జిల్లాలో విజృంభిస్తున్న క‌రోన‌

హైద‌రాబాద్‌కి అతి స‌మీపంలో ఉన్న జిల్లా మెద‌క్. ఈ జిల్లాలో గ‌త కొన్ని రోజులుగా క‌రోనా త‌న ప్ర‌తాపాన్ని చూపుతోంది. రాష్ట్ర ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన హెల్త్ బులెటెన్ ప్ర‌కారం గ‌డిచిన 24 గంట‌ల‌లో 26 కేసులు న‌మోదు అయ్యాయి. దీంతో … Read More