క‌రోనా బాధితుల‌కు శృంగార స‌మ‌స్య‌ల్ని న‌యం చేసే డ్ర‌గ్..అనుమ‌తిచ్చిన ఎఫ్ డీఏ

క‌రోనా వైర‌స్ విరుగుడును క‌నిపెట్టేందుకు ప్ర‌పంచ దేశాల‌కు చెందిన సైంటిస్ట్ లు నిర్విరామంగా ప‌నిచేస్తున్నారు. మ‌రోవైపు వైర‌స్ దాడి చేస్తే శ‌రీరంలో ఏఏ భాగాలు దెబ్బ‌తింటాయో గుర్తించి..వాటిని న‌యం చేసేలా మెడిసిన్ ను త‌యారు చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో యూఎస్ ప్ర‌భుత్వం … Read More

మనిషి పుర్రెను కాల్చుకుతిన్న యువకుడు

విశాఖ రెల్లి వీధిలో మనిషి పుర్రె కలకలం రేగింది. పాడుబడ్డ ఇంట్లో మనిషి పుర్రెను చూసి స్థానికులు భయాందోళన చెందారు. పుర్రెను ఓ వ్యక్తి కాల్చుతుండగా స్థానికులు చూసినట్లు సమాచారం. రాజు అనే వ్యక్తిపై స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చుట్టుపక్కల … Read More

గాంధీభవన్ లో అదే అంశంపై మాట్లాడారా

తెలంగాణ సర్కారుపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా మండిపడుతోంది. ప్రజల అవసరాలు పక్కన పెట్టి వారికి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు అని దుయ్యబట్టింది. గాంధీభవన్ లో ఈ మేరకు ముఖ్య నేతలతో సమావేశం అయ్యారు. సచివాలయంలో కూల్చిన భవనాలు, గుడి, మసీదు చర్చించారు. … Read More

నగర వాసులు అప్రమత్తంగా ఉండాలి : కాట్రగడ్డ

గత మూడు రోజులుగా హైదరాబాద్ లో కురుస్తున్న వానలతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు అని పేర్కొన్నారు సనత్ నగర్ మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసునా. ఓ వైపు కరోన, మరో వైపు వానలు ప్రజలను చాలా ఇబ్బందులకు గురి చేస్తోంది … Read More

సిద్దిపేట భాజాపా మహిళ మోర్చా అధ్యక్షరాలుగా గాడిపల్లి అరుణ

తెలంగాణలో భారతీయ జనతా పార్టీ బలోపేతం అవుతోంది. ఇప్పటికే అన్ని మార్పులకు శ్రీకారం చుట్టారు. సిద్దిపేటలో జిల్లా మహిళ మోర్చా అధ్యక్షురాలుగా గాడిపల్లి అరుణను నియమించారు. ఈ మేరకు జిల్లా పార్టీ అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డి నియామక పత్రాలను అందజేశారు. … Read More

జాతీయ జెండాకు అరుదైన గౌరవం

ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అమీర్ పేటలని గురుద్వార్ వద్ద జాతీయ పతాక ఆవిష్కరణ.. గత కొద్ది రోజులుగా ఎడతెరిపి కురుస్తున్న వర్షానికి జాతీయ పతాకం తడవకుండా స్థానిక యువ జాతీయ పతాకాన్ని గొడుగు పెట్టీ ఆవిష్కరించారు.. త్రివర్ణ పతాకం … Read More

మహిళలందరికి పెద్దన్న మన జగనన్న : శ్రావణి

రాష్ట్ర మహిళల రక్షణ కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ కృషి చేస్తున్నారు అని అన్నారు వైకాపా మహిళ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొలగట్ల శ్రావణి. దేశంలో ఎక్కడా లేని విధంగా స్పెషల్ బిల్లు తీసుకవచ్చారు అని పేర్కొన్నారు. అన్నిరంగాల్లో మహిళలు … Read More

 11 వేల మార్కు దాటిన నిఫ్టీ, 200 పాయింట్లకు పైగా లాభపడిన సెన్సెక్స్

అమర్ దేవ్ సింగ్, హెడ్ అడ్వైజరీ, ఏంజెల్ బ్రోకింగ్ లిమిటెడ్ నేటి సెషన్ లో, ఆర్థిక మరియు లోహ స్టాక్‌ల నేతృత్వంలో భారత సూచికలు అధికంగా ముగిశాయి. నిఫ్టీ 0.46% లేదా 52.35 పాయింట్లు పెరిగి 11,322.50 వద్ద ముగియగా, ఎస్ … Read More

పాకిస్థాన్‌కి షాకిచ్చిన సౌదీ

పాకిస్థాన్‌కు రుణం, రుణంపై చమురు సరఫరాను సౌదీ అరేబియా నిలిపివేసింది. దశాబ్దకాలంగా రెండు దేశాల మధ్య ఉన్న స్నేహానికి ముగింపు పలికింది. కశ్మీర్‌ అంశంపై భారత్‌కు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవాలని సౌదీ అరేబియా సారథ్యంలోని ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ఇస్లామిక్‌ కో ఆపరేషన్‌ … Read More

మాస్క్‌ వాడితే మ‌చ్చ‌లు వ‌స్తున్నాయా ఇలా ట్రై చేయండి : ‌డాక్ట‌ర్ స్ర‌వంతి

మాస్క్ అంటే తెలియ‌ని వాళ్లు కూడా ఇప్పుడు మాస్కులు ధ‌రించాల్సి వ‌చ్చింది. క‌రోనా బారిన ప‌డ‌కుండా ఉండాలంటే ఫేస్‌మాస్క్ త‌ప్ప‌నిస‌రి. ఎక్కువ‌సేపు మాస్క్ ధ‌రించ‌డం వ‌ల్ల ముఖంపై మొటిమ‌లు, మ‌చ్చ‌లు లాంటి స‌మ‌స్య‌లు మ‌హిళ‌ల‌ను వేధిస్తున్నాయి. వాటి నుంచి విముక్తి పొందాలంటే … Read More