హెపీసీఎల్‌లో చెల‌రేగిన మంట‌ల‌

విశాఖ హెచ్‌పీసీఎల్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. సేఫ్టీ సైరన్‌ మోగడంతో ఉద్యోగులు పరుగులు తీశారు. భారీ శబ్ధం రావడంతో స్థానికులు స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఘటనా స్థలానికి ఫైర్‌ సిబ్బంది చేరుకుని మంటలు ఆర్పుతున్నారు. హెచ్‌పీసీఎల్‌ … Read More

క‌రోనా నుండి రాష్ట్రాన్ని కాపాడు : ఎమ్మెల్యే ర‌జిని

శ్రీ న‌ర‌సింహ్మాస్వామి జయంతి సందర్భంగా చిలకలూరిపేట పట్టణంలోని కొమరవెల్లిపాడులో ఉన్న ల‌క్ష్మీ న‌ర‌సింహాస్వామిని ద‌ర్శించుకు్నా చిల‌కలూరిపేట ఎమ్మెల్యే విడుద‌ల ర‌జిని. స్వామి వారిలో అభిషేకం జ‌రిపించారు. ప్ర‌జ‌ల్ని కంటిమీదు కునుకు లేకుండా చేస్తున్న క‌రోనా నుండి వారిని కాపాడాల‌ని స్వామి వారినికి … Read More

జెఎల్ స్ట్రీమ్: ఆన్‌లైన్ స్ట్రీమర్‌ల కోసం ప్రస్తుత హాట్‌స్పాట్

2025 నాటికి 685 మిలియన్లకు పైగా ఇంటర్నెట్ వినియోగదారులు 1 బిలియన్లకు చేరుకోనుండగా, భారతదేశం అతిపెద్ద ఆన్‌లైన్ కంటెంట్ మార్కెట్లలో ఒకటిగా మారింది. దేశంలో 448 మిలియన్లకు పైగా సోషల్ మీడియా వినియోగదారులు ఉన్నారు, వీరిలో 25 వేలకు పైగా ప్రభావశీలులకు … Read More

జెఎల్ స్ట్రీమ్: ఆన్‌లైన్ స్ట్రీమర్‌ల కోసం ప్రస్తుత హాట్‌స్పాట్

2025 నాటికి 685 మిలియన్లకు పైగా ఇంటర్నెట్ వినియోగదారులు 1 బిలియన్లకు చేరుకోనుండగా, భారతదేశం అతిపెద్ద ఆన్‌లైన్ కంటెంట్ మార్కెట్లలో ఒకటిగా మారింది. దేశంలో 448 మిలియన్లకు పైగా సోషల్ మీడియా వినియోగదారులు ఉన్నారు, వీరిలో 25 వేలకు పైగా ప్రభావశీలులకు … Read More

కోవిడ్‌తో ఉద్యోగి మరణిస్తే 60 ఏళ్ల వ‌ర‌కు ఆ కుటుంబానికి జీతం

టాటా గ్రూప్ మ‌రోసారి పెద్ద మనసు చాటుకుంది. మొదటి దశలో భాగంగా కరోనా వైరస్‌ దేశాన్ని కుదిపేస్తున్న తరుణంలో 1500 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో… తాజాగా కోవిడ్‌-19 సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో తమ ఉద్యోగుల … Read More

త‌న ఇష్టంతోనే నాతో హోట‌ల్‌కి వ‌చ్చింద‌న్న మంత్రి

క‌ర్నాట‌క రాష్ట్రంలో సంచ‌ల‌నం సృష్టించిన రాసలీల మంత్రి చివరికి నోరు విప్పారు. రాసలీలల సీడీ కేసులో ఇన్నాళ్లూ బాధిత యువతి తనకు పరిచయం లేదని చెప్పిన మాజీ మంత్రి రమేశ్‌ జార్కిహొళి ఆమె తెలుసని అంగీకరించినట్లు సమాచారం. ఆయన సిట్‌ విచారణలో … Read More

సెన్సెక్స్ 50,000, నిఫ్టీ 15,000 దగ్గర ముగిసాయి

బుధవారం, బెంచిమార్కు సూచీలు సగం శాతం పడిపోవడంతో మార్కెట్ క్లిష్టమైన స్థాయిలలో కష్టపడుతోంది. దాని రోజు గరిష్ట 50,279.01 పాయింట్ల తరువాత, సెన్సెక్స్ దాదాపు 400 పాయింట్లు తగ్గి 49,902.65 పాయింట్ల వద్ద ముగిసింది. మునుపటి ముగింపుతో పోలిస్తే ఇది 290.69 … Read More

మెద‌క్ జిల్లాలో అక్క చెల్లెళ్ల‌ను పెళ్లి చేసుకున్న పాంబండ యువ‌కుడు

మెద‌క్ జిల్లాలో వింతైన ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఒకే పంద‌రి కింది ఇద్ద‌రి అక్క‌ చెల్లెల్ని పెళ్లి చేసుకున్నాడు పాంబండ‌కు చెందిన బాల‌రాజ్‌. వివ‌రాల్లోకి వెళ్లే కొల్చారం మండ‌లం అంసాన్‌ప‌ల్లి గ్రామానికి చెందిన గొల్పాల వెంక‌టేశ్‌కి ఇద్ద‌రు స్వాతి, శ్వేత అనే … Read More

గార్డ్‌తో వివాహేత‌ర సంబంధం చివ‌రకి

వివాహేత‌ర సంబంధం మాన‌వ‌త్వాన్ని మంట క‌లిపింది. క‌డ దాక తోడుంటాడ‌ని చెప్పిన భ‌ర్తే కాటేశాడు. భార్య మ‌న‌సులో పుట్టిన నీచ‌మైన కోరిక చివ‌ర‌కి ప్రాణం తీసింది. వివ‌రాల్లోకి వెళ్తే చెన్నై రెడ్‌హిల్స్, గాంధీనగర్‌కు చెందిన నారాయణన్‌ (40) కట్టడ కార్మికుడు. భార్య … Read More

అమెరికాలో ఇక మాస్క్ లేకుండా తిర‌గొచ్చు

ప్ర‌పంచాన్ని గ‌డ‌గ‌డ‌లాండిన క‌రోనా వైర‌స్‌ను అమెరికా అదుపులో పెట్టింది. క‌రోనా వ్యాధి మొద‌లైన‌ప్పటి నుండి క‌ర‌చల‌నాలు, హ‌గ్స్ పులిస్టాప్ పెట్టేశారు. గ‌త రెండు సంవ‌త్స‌రాలు పెద్ద‌గా ఎవ‌రూ కూడా ఇలాంటి ప‌నులు చేయ‌లేదు. అయితే అమెరికా దేశం ఈ విష‌యంలో ముంద‌డుగు … Read More