రాజ‌మండ్రి విశేషాలు మీకోసం

ప్ర‌ముఖ ర‌చ‌యిత్రి, మీనాక్షి… రాజ‌మండ్రి ఈ పేరు తెలియ‌న వారు ఉండ‌రు. కానీ ఆ ప్ర‌దేశం గురించి త‌క్కువ మంది ఎక్కువ విష‌యాలు తెల‌సు. ఆ ప్రాంతం గురించి మ‌రిన్ని విష‌యాలు మీకోసం. ఎటు చూసినా గలగలా ప్రవహించే గోదావరి…ప్రకృతి ఒడిలో … Read More

కళ్లాలలో కాంగ్రెస్ పార్టీ ఉద్యమం

రైతులను కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వాలని తాము కోరుతున్నామని చెప్పారు. ఇందిరాపార్క్ దగ్గర సీఎం కేసీఆర్ ఏసీలు పెట్టుకుని ధర్నా చేశారని ఎద్దేవా … Read More

తెలంగాణ‌లో తెరాస పీఠాలు క‌దులుతున్నాయా ?

తెలంగాణ రాజ‌కీయ ముఖ చిత్రం మారునుందా అంటే అవున‌నే అంటున్నారు సీనియ‌ర్ రాజ‌కీయ నాయ‌కులు. స్వ‌రాష్ట్రం సిద్దించిన నుండి ఇప్ప‌టి వ‌ర‌కు తెలంగాణ రాష్ట్ర స‌మితి అధికారంలో ఉంది. స్వ‌రాష్ట్రం సాధించుకున్న త‌ర్వాత వ‌చ్చిన ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన రోజున సీఎం … Read More

నారా లోకేష్‌పై బొత్స సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

టీడీపీ నేత నారా లోకేష్ ఎన్ని జన్మలెత్తినా ఎమ్మెల్యే అవ్వగలరా? అని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ విశాఖ పరిపాలన రాజధాని తరలింపు న్యాయ పరిధిలో ఉందన్నారు. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ నుంచి తాము పారిపోమని … Read More

ఢిల్లీలో మ‌ళ్లీ లౌక్‌డౌన్‌

దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం చాలా దారుణంగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఢిల్లీ ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ ప్రభుత్వం అత్యవసరంగా సమావేశమై కాలుష్యానికి తాత్కాలికంగా చెక్ పెట్టడంపై చర్చించాయి. … Read More

స్పాలు, పార్లర్‌లలో క్రాస్ మసాజ్‌పై నిషేధం

స్పాలు, మసాజ్ సెంట‌ర్ల‌పై క‌ఠిన‌మైన నిర్ణ‌యం తీసుకుంది. ఇక‌పై పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న స్పాలు, సెలూన్లు, పార్లర్‌లలో క్రాస్ జెండర్ మసాజ్ పద్ధతిని నిషేధిస్తూ గౌహతి మున్సిపల్ కార్పొరేషన్ సంచలన ఉత్తర్వులు జారీ చేసింది.యునిసెక్స్ సెలూన్లు, బ్యూటీ పార్లర్లు, స్పాలలో జరుగుతున్నదుష్ప్రవర్తనలను రూపుమాపేందుకు … Read More

తెరాస ఎమ్మెల్సీ అభ్య‌ర్తులు వీరే

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను టీఆర్ఎస్ అధిష్టానం ఖరారు చేసింది. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా రవీందర్‌రావు, వెంకట్రామిరెడ్డి, కడియం శ్రీహరి, గుత్తా సుఖేందర్ రెడ్డి, బండ ప్రకాష్, కౌశిక్ రెడ్డిల పేర్లను ప్రకటించింది. వీరంతా మంగళవారం నామినేషన్లు దాఖలు చేయనున్నారు. నిన్న … Read More

సమాజానికి మార్గదర్శనం చేసేది గురువులే!

పిల్లల అభివృద్ధి గురించి తల్లిదండ్రులకన్నా ఎక్కువగా ఉపాధ్యాయులే ఆలోచిస్తారన్న స్పందన ఈదా అంతర్జాతీయ ఫౌండేషన్ చైర్మన్ శ్యామ్యుల్ రెడ్డి పిల్లల బలవన్మరణాల నివారణలో ఉపాధ్యాయులు అదే చొరవ తీసుకుని వారిలో సానుకూల దృక్పథాన్ని అలవర్చాలని సూచన చిన్నారుల బలవన్మరణాల నివారణకు అంకితభావంతో … Read More

ఘ‌నంగా ప్రారంభ‌మైన మిసెస్ మామ్ 2021 సీజ‌న్ 5

గ‌ర్భం దాల్చ‌డం ప్ర‌తి జంట జీవితగ్రంథంలో ఓ అంద‌మైన పేజీ. ఈ స‌మ‌యాన్ని మ‌రింత గుర్తుండిపోయేలా, ఆరోగ్య‌క‌రంగా, అందంగా చేసి.. క‌లిసి ఉండ‌టాన్ని ఇంకొంత పెంపొందించ‌డానికి వ‌చ్చేస్తోంది.. మిసెస్ మామ్ 2021 సీజ‌న్ 5. ఈ పోటీల‌ను కిమ్స్ ఆసుప‌త్రికి చెందిన … Read More

మండ‌లిపై పాగా వేస్తున్న వైకాపా

ప్రస్తుతం కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ పూర్తయితే శాసనమండలిలో అధికార వైఎస్సార్‌సీపీ సంపూర్ణ ఆధిపత్యం సాధిస్తుందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. శాసనసభ, స్థానిక సంస్థల్లో రాజకీయ పార్టీల బలాబలాలను పరిగణనలోకి తీసుకుంటే 14 ఎమ్మెల్సీ స్థానాలనూ వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకోవడం ఖాయం. … Read More