సాయిప‌ల్ల‌విపై కామెంట్స్‌ మండిప‌డ్డ గ‌వ‌ర్న‌ర్ త‌మిళ‌సై

సాయిప‌ల్ల‌వి అందంగా లేదంటూ త‌మిళ‌నాట ఓ వార్త ప్ర‌చూరితమైంది. వెంట‌నే స్పందించిన తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ ఘాటుగా బ‌దులిచ్చారు. వివ‌రాల్లోకి వెళ్లే ఇటీవ‌ల విడుద‌లైన శ్యామ్ సింగ‌రాయ్ చిత్రంలో సున్నిత‌మైన పాత్ర‌లో న‌టించింది. అయితే ఈ పాత్ర‌లో నటించిన సాయిపల్లవి అందంగా లేదు … Read More

హీరో బాల‌కృష్ణ క‌నిపించ‌డం లేద‌ని పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు

సినీ న‌టుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్ కనబడడం లేదంటూ స్థానిక బీజేపీ నాయకులు నిన్న పట్టణంలోని వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా … Read More

డ్ర‌గ్స్‌పై దూకుడు పెంచిన తెలంగాణ ప్ర‌భుత్వం

డ్రగ్స్‌ కట్టడి విషయంలో తెలంగాణ ప్రభుత్వం దూకుడు పెంచింది. ఇప్పటికే డీజీపీకి సీఎం కేసీఆర్‌ కీలక ఆదేశాలు జారీ చేశారు. వెయ్యి మందితో ఐజీ స్థాయి అధికారితో ఓ టాస్కు ఫోర్స్‌ ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో డ్రగ్స్‌ అనే … Read More

తెలంగాణలో మ‌ళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు

తెలంగాణ‌లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 1,01,812 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా… 3,877 కొత్త కేసులు వెల్లడయ్యాయి. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 1,189 కేసులు నమోదు కాగా, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 348, రంగారెడ్డి జిల్లాలో 241, … Read More

డెల్టా, ఒమిక్రాన్.. మ‌రే వేరియంట్‌కైనా టీకాయే ఏకైక ప‌రిష్కారం: డాక్ట‌ర్ రోహిత్ రెడ్డి

కొవిడ్‌-19పై అవ‌గాహ‌న పెంచేందుకు, ఈ ప‌రీక్షాస‌మ‌యంలో ప్ర‌జ‌లంతా సుర‌క్షితంగా ఉండేందుకు బిజినెస్ నెట్‌వ‌ర్క్ ఇంట‌ర్నేష‌న‌ల్ (బీఎన్ఐ) హైద‌రాబాద్ విభాగం వివిధ వ్యాపార‌సంస్థ‌ల య‌జ‌మానుల కోసం ఒక వెబినార్ నిర్వ‌హించింది. ఇందులో వివిధ వ్యాపారాల‌కు చెందిన 250 మంది పాల్గొన్నారు. సెంచురీ ఆస్ప‌త్రికి … Read More

ఒక క్యాన్స‌ర్ చికిత్స చేస్తుండ‌గా మ‌రో క్యాన్స‌ర్ బ‌య‌ట ప‌డింది

ఒక‌సారి క్యాస‌న్స‌ర్ వ‌స్తేనే క‌ష్టం అనుకునే ప‌రిస్థితిలో అది పూర్తిగా త‌గ్గ‌కుండానే మ‌రో కేన్స‌ర్ వ‌స్తే! స‌రిగ్గా ఇలాంటి ప‌రిస్థితే ఎదురైన ఓ వ్య‌క్తి హైద‌రాబాద్ కిమ్స్ ఆసుప‌త్రికి వ‌చ్చారు. అత‌డికి వ‌చ్చిన స‌మ‌స్య, చేసిన చికిత్సా విధానం గురించి కిమ్స్ … Read More

టీడీపీ భారీ షాక్ వైకాపాలో చేరిన శోభా హైమావ‌తి

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో టీడీపీ భారీ షాక్ త‌గిలింది. ఇప్ప‌టికే అధికారం కోల్పోయి కోలుకోలేని స్థితిలో ఉన్న పార్టీ నుండి నాయ‌కులు ఇత‌ర పార్టీలకు వ‌ల‌స‌లు వెళ్తున్నారు. పార్టీలో రాష్ట్ర మ‌హిళా విభాగం అధ్య‌క్షురాలుగా ప‌ని చేసిన, విజ‌య‌న‌గ‌రం జిల్లా ఎస్‌.కోటా మాజీ … Read More

దేశ వ్యాప్తంగా త‌గ్గుతున్నా… తెలంగాణ‌లో పెరుగుతున్నాయి

దేశ వ్యాప్తంగా క‌రోనా కేసులు తగ్గుముఖం ప‌డుతున్నా…. తెలంగాణ‌లో మాత్రం పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో అధికారులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. గ‌డిచిన 24 గంటల్లో 97,549 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా… 3,944 కొత్త కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో … Read More

కాంగ్రెస్ పార్టీలో చేరిన స్టార్ హీరోయిన్‌

దేశంలో ప‌లు రాష్ట్రాల్లో జ‌రుగుతున్న ఎన్నిక‌లు కాకాపుట్టుస్తున్నాయి. ఇక ఉత్తరాఖండ్ రాష్ట్రం అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతుండగా, ఆయా పార్టీల్లో చేరికలు, వలసలు ఊపందుకున్నాయి. తాజాగా, మిస్ గ్రాండ్ ఇండియా మాజీ అందాలరాణి అనుకృతి గుసైన్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనుకృతి ఉత్తరాఖండ్ … Read More

సీఎం కేసీఆర్‌ని క‌లిసిన శంభీపూర్ రాజు

మేడ్చ‌ల్ జిల్లాలో తెరాస‌ను అగ్ర‌గామిగా నిల‌ప‌డ‌మే త‌మ ల‌క్ష్య‌మ‌ని అన్నారు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు. జిల్లా అధ్య‌క్షుడి ప‌దవి చేప‌ట్టిన త‌ర్వాత మొద‌టిసారిగా ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో సీఎం కేసీఆర్‌ని క‌లిశారు. జిల్లా అధ్య‌క్షుడిగా ప‌ద‌వి బాధ్య‌త‌లు ఇచ్చినందుకు మార్యాద‌పూర్వ‌కంగా క‌లిసి ధ‌న్య‌వాదాలు … Read More