యాదాద్రిని సంద‌ర్శించిన గ‌వ‌ర్న‌ర్ త‌మిళ‌సై

తెలంగాణ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ త‌మిళ‌సై యాదాద్రి ల‌క్ష్మీనర‌సింహ స్వామిని ద‌ర్శించుకున్నారు. అలాగే ఆల‌య నిర్మాణం ప‌నుల‌ను కూడా ప‌ర్య‌వేక్షించారు. తెలంగాణ ప్రజలందరి సంక్షేమం కోసం ప్రార్థించానని తెలిపారు.ఈ ఆలయం గొప్ప ఆధ్యాత్మిక, పుణ్యక్షేత్రంగా రూపు దాల్చుకోవడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. https://www.kooapp.com/koo/DrTamilisaiGuv/e54bf71f-b248-4309-83da-c8e4cb16d1e7?image=img3

తెలంగాణ‌లో ముంద‌స్తు ఎన్నిక‌లు తేల్చేసిన తెరాస ఎమ్మెల్యే

తెలంగాణ‌లో ముంద‌స్తు ఎన్నిక‌లు త‌ప్ప‌వ‌న్నారు అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహాం. ఈ మేరకు సీఎం కేసీఆర్ ఆ దిశ‌గా అడుగులు వేస్తున్నార‌ని పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఢిల్లీకి వెళ్లి ప‌నులు చ‌క్క‌బెడుతున్నార‌ని చెప్పుకొచ్చారు. కేంద్ర ప్ర‌భుత్వం త‌మ స‌ర్కార్‌కి తీవ్ర అడ్డంకులు సృష్టిస్తోంద‌ని… … Read More

పిట్ట‌ల దొర కేసీఆర్ ప‌నైపోయింది : బండి సంజ‌య్‌

రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పనైపోయిందని.. ఆయన మాటలను, హామీలను ప్రజలెవరూ నమ్మడం లేదన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. తన పనైపోయిందని భావించిన కేసీఆర్.. ఇతర రాష్ట్రాల పర్యటనలకు వెళుతూ అక్కడి ప్రజలకు ఆర్థిక సాయం పేరుతో కొత్త డ్రామాలాడుతున్నారని … Read More

ఆస్ట్రేలియన్‌ స్పిన్‌ దిగ్గజం వార్న్ హ‌ఠాన్మ‌ర‌ణం

ఆస్ట్రేలియన్‌ స్పిన్‌ దిగ్గజం షేన్‌ వార్న్‌ గుండెపోటుతో హఠాన్మరణం చెందాడు. థాయిలాండ్‌లోని తన విల్లాలో తీవ్ర గుండెనొప్పితో బాధపడుతూ మరణించినట్లు తెలుస్తోంది. షేన్ తన విల్లాలో అచేతనంగా పడి ఉండటం గుర్తించిన సిబ్బంది వెంటనే ఆస్పత్రి తరలించారు. అయితే అప్పటికే ఆయన … Read More

బాధితుల‌కు అండంగ గంగా ఆప‌రేష‌న్‌

ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన విద్యార్థులు సురక్షితంగా ఇంటికి చేరుకోవడానికి ఆపరేషన్ గంగా సహాయం చేస్తుందని పేర్కొన్నారు కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి. ఉక్రెయిన్ నుండి తరలించబడిన విద్యార్థులతో సంభాషించిన వీడియోను KOO లో పోస్ట్ చేసారు. విద్యార్థుల తల్లిదండ్రులను కూడా కలిసిన ఆయన, తమ … Read More

ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై తప్పుడు ప్ర‌చారం వ‌ద్దు

ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా మరియు మణిపూర్ ఎన్నికల ఫలితాలకు ముందు, సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా ఉపయోగించుకోవడానికి మరియు తప్పుడు సమాచారం మరియు నకిలీ వార్తలను అరికట్టడానికి వినియోగదారులకు అవగాహన కల్పించడానికి కూ యాప్ ఒక అడ్వైజరీని విడుదల చేసింది. అడ్వైజరీతో … Read More

విక్రమ్‌పురిలో ఏఐఎన్‌యూ ప్రారంభం

భార‌త‌దేశంలోనే సింగిల్ స్పెషాలిటీ ఆస్ప‌త్రుల‌లో అంత‌ర్జాతీయ స్థాయి, అతిపెద్ద‌వాటిలో ఒక‌టైన ఏషియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాల‌జీ అండ్ యూరాల‌జీ (ఏఐఎన్‌యూ) జంట న‌గ‌రాల్లో క్ర‌మంగా విస్త‌రిస్తోంది. తాజాగా సికింద్రాబాద్‌లోని విక్ర‌మ్‌పురిలో కొత్త కేంద్రాన్ని ప్రారంభించింది. జంట న‌గ‌రాల్లో ఇది ఏఐఎన్‌యూ నాలుగో … Read More

టెస్ట్ క్రికెట్‌కు కోహ్లీ లాంటి బ్రాండ్ అంబాసిడర్ కావాలి

విరాట్ కోహ్లీ తన 100వ టెస్టును శ్రీలంకతో మొహాలీ వేదికగా ఆడనున్నాడు. శుక్రవారం నుంచి మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ అద్భుతమైన మైలురాయిపై ఆయనకు అభినందనలు తెలుపుతూ పలువురు క్రికెటర్లు మరియు జర్నలిస్టులు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో పోస్ట్ చేశారు. https://www.kooapp.com/koo/pragyanojha/acc030a3-64e2-4854-8903-1643c858eae6 … Read More

ఊబ‌కాయానికి అడ్డుక‌ట్ట వేద్దాం

డాక్ట‌ర్. ప్ర‌దీప్ పాణిగ్రాహి, మెడిక‌ల్ డైరెక్ట‌ర్సీనియ‌ర్ క‌న్స‌ల్టెంట్ గ్యాస్ట్రో ఇంటెస్టెయినల్, లాప్రోస్కొపిక్ స‌ర్జ‌న్, ఎస్ఎల్‌జీ ఆస్ప‌త్రి డాక్ట‌ర్. టాగోర్ మోహ‌న్ గ్రంధి.సీనియ‌ర్ క‌న్స‌ల్టెంట్ గ్యాస్ట్రో ఇంటెస్టెయినల్, లాప్రోస్కొపిక్, బేరియాట్రిక్‌ స‌ర్జ‌న్,ఎస్ఎల్‌జీ ఆస్ప‌త్రి బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) 30 లేదా అంతకంటే … Read More

మంత్రి హత్య కుట్ర‌…వారి వ్యుహమేనా ?

మంత్రి శ్రీ‌నివాస్ హ‌త్య‌కుట్ర వెనుక అనుమానాలు వ‌స్తున్నాయి. హ‌త్య చేయ‌డానికి దాదాపు 15 కోట్లు సుపారీ చేసిన‌ట్లు సైబ‌రాబాద్ సీపీ స్టీఫెన్ ర‌వీంధ్ర తెలిపారు. అయితే ఈ హత్యలో మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాకు చెందిన భార‌తీ జ‌న‌తా పార్టీ నేత‌లు మాజీ మంత్రి … Read More