క‌డుపులో ఉన్న బిడ్డ‌కు క‌రోనా… దేశంలోనే తొలి కేసు

నిండు చూలాలు కరోనా పేషెంట్ అయినా..కడుపులోని బిడ్డకు మాత్రం ఇప్పటిదాకా కరోనా రాలేదు. కానీ, దేశంలోనే తొలిసారిగా అలాంటి కేసు ఒకటి నమోదైంది. కడుపులో పెరుగుతున్న బిడ్డకు .. తల్లినుంచి కరోనాసోకింది. బిడ్డకు ఆక్సిజన్ , పోషకాలు అందించే మాయే కరోనా … Read More

ఏపీలో రికార్డు క‌రోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. మంగళవారం ఉదయం 9గంటల నుంచి బుధవారం ఉదయం 9 గంటల వరకు 10,093 కేసులు నమోదైనట్లు అధికారులు హెల్త్‌ బులిటెన్‌ రిలీజ్‌ చేశారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,20,390కి … Read More

తెలంగాణ‌లో కొత్త‌గా 1,610 కేసులు..9 మంది మృతి

రాష్ట్రంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో 1,610 కేసులు న‌మోదుకాగా.. వైర‌స్ తో 9 మంది చ‌నిపోయార‌ని తెలిపింది రాష్ట్ర వైద్యారోగ్య‌శాఖ‌. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పాజిటీవ్ కేసుల సంఖ్య 57,142కు … Read More

భ‌యం గు‌ప్పిట్లో చిత్తూరు జిల్లా

ఏపీ చిత్తూరు జిల్లాలో క‌రోనా కేసులు ఏ మాత్రం క‌ట్ట‌డి కావ‌డం లేదు. ఇప్ప‌టికే వేల సంఖ్యంలో పాజిటివ్ కేసులు న‌మోదు కావ‌డం ప్ర‌జ‌ల్ని భ‌యందోళ‌న క‌లిగిస్తోంది. 8619 కేసులు న‌మోదు కాగా 89 మ‌ర‌ణించారు. దీంతో ప్ర‌లజ‌లు ఇళ్ల నుండి … Read More

హైకోర్టు మొట్టికాయలు వేసినా సిగ్గులేదు : తెజ‌స‌

టీఆర్ఎస్ ప్రభుత్వంపై తెజ‌స మెద‌క్ జిల్లా యువ‌జ‌న విభాగం అధ్య‌క్షుడు రాజ‌ర‌శేఖ‌ర్ రెడ్డి మండిప‌డ్డారు. నేతలు ప్రజాసంక్షేమాన్ని వదిలేసి రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శించారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రతిపక్షంగా తెజ‌స సలహాలు ఇస్తుంటే రాజకీయ ఉద్దేశ్యంతో చూస్తూ, అవాకులు, చవాకులు … Read More

ఈటల స‌మావేశంలో కరోనా కలకలం

రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ నిర్వహించిన స‌మావేశంలో కరోనా కలకలం రేగింది. ఆ స‌మావేశానికి హాజరైన ఎమ్మెల్యే గ‌న్‌మెన్‌ల‌కు, ఆయన సన్నిహితులకు కరోనా పాజిటివ్ గా తేలింది. వాళ్లంతా ఇప్పటికే పలు మీటింగుల్లో పాల్గొనడంతో చాలా మంది ఆందోళన … Read More

ప్ర‌ముఖ సినీ న‌టుడు అరెస్ట్‌

ప్రముఖ సినీ నటుడు శ్యామ్ అరెస్ట్ అయ్యాడు. గత రాత్రి అతడిని చెన్నైలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చెన్నైలో ఫోకర్ క్లబ్ నిర్వహిస్తున్నాడని, ఈ క్లబ్ ముసుగులో గ్యాంబ్లింగ్ కు పాల్పడుతున్నాడన్న ఆరోపణల నేపథ్యంలో అతడిని కోడంబాకం పోలీసులు అరెస్ట్ చేశారు. … Read More

భార‌త్‌లో 15లక్షలు దాటిన కరోనా కేసులు

దేశంలో కరోనా కేసుల సంఖ్య ఒకటిన్నర మిలియన్ (15 లక్షలు) దాటింది. ప్రపంచంలోనే అత్యధిక వేగంతో కొత్త కేసులు పెరుగుతున్న దేశం భారత్ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ అభిప్రాయపడింది. గడచిన వారంరోజుల గణాంకాలను విశ్లేషించగా భారత్‌లో సగటున 3.6% చొప్పున … Read More

సెప్టెంబర్ 5వ తేదీ నుంచి పాఠశాలలు ప్రారంభం: సీఎం

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా వైరస్ కార‌ణంగా ఇన్నాళ్లు మూసి ఉంచిన‌ స్కూళ్లను పునఃప్రారంభించేందుకు ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం సిద్ధ‌మైంది. సెప్టెంబ‌ర్ 5వ తేదీ నుంచి రాష్ట్రంలో పాఠ‌శాల‌లు ప్రారంభమవుతాయని ఆ రాష్ట్ర సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. సీఎం జ‌గ‌న్‌ జిల్లా … Read More

భార‌త‌గ‌డ్డపై నేడే అడుగు పెట్ట‌నున్న రాఫెల్

దశాబ్దాలుగా సరిహద్దుల్లో రావణకాష్టాన్ని రగిలిస్తున్న పాకిస్థాన్‌కు, ఇటీవలి కాలంలో తరచూ కయ్యానికి దిగుతున్న చైనాకూ.. ఏకకాలంలో బుద్ధిచెప్పగల సైనిక సామర్థ్యాన్ని రాఫెల్‌ ఫైటర్‌జెట్‌లతో భారత్‌ సంతరించుకోనున్నది. ఫ్రాన్స్‌ నుంచి కొనుగోలు చేసిన 36 రాఫెల్‌ యుద్ధవిమానాల్లో ఐదు నేడు (బుధవారం) హర్యానాలోని … Read More