ఆరోగ్య‌క‌ర‌మైన జీవనం కోసం ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారం : తుల‌సి

నేష‌న‌ల్ న్యూట్రిష‌న్ వీక్ – సెప్టెంబర్ 1 నుండి 7 వరకు 2020 ఆరోగ్య‌మైన జీవితానికి ఆరోగ్య‌క‌ర‌మైన ఆహార‌మే శ్రేయ‌స్క‌రమ‌ని అంటున్నారు కిమ్స్ సికింద్రాబాద్ డైటిషీయ‌న్, డాక్ట‌ర్ తుల‌సి.ప్రస్తుత కోవిడ్ కాలంలో మంచి పౌష్టికాహారం తీసుకోవాని సూచించారు. నేష‌న‌ల్ న్యూట్రిష‌న్ వీక్ … Read More

పౌష్టికాహార‌మే మ‌న‌ల్ని ర‌క్షిస్తుంది : లావ‌ణ్య‌

మ‌నం తీసుకునే పౌష్టికాహార‌మే మ‌న‌ల్ని ర‌క్షిస్తుంద‌ని అన్నారు కిమ్స్ ఐకాన్ డైటిషీయ‌న్ లావణ్య‌. నేష‌న‌ల్ న్యూట్రిషీయ‌న్ వీక్ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ ప్ర‌జ‌ల్లో పోష‌కాహారాల విలువల గురించి అవ‌గాహాన పెంచ‌డానికి ప్ర‌తి సంవ‌త్స‌రం సెప్టెంబ‌ర్1 నుంచి 7 వ‌ర‌కు నేషనల్ న్యూట్రిషన్ … Read More

ఆనాధ‌ల‌కు అండ‌గా బ్ల‌డ్ డోన‌ర్ లైఫ్ సేవ‌ర్ ఫౌండేష‌న్‌

ఆనార్యోగంగా ఉన్న వారిని చేయుత నివ్వ‌డ‌మే కాదు ఆప‌ద‌లో ఉన్న ఆనాధ‌ల‌న కూడా ఆదుకుంటామ‌ని మ‌రో సారి రుజువు చేసింది బ్ల‌డ్ డోన‌ర్ లైఫ్ సేవ‌ర్ ఫౌండేష‌న్‌. క‌రోనా వ‌ల్ల అన్ని ఉన్న‌వారే అనేక ఇబ్బందులు ప‌డ్డారు దీంట్లో ఎటువంటి అనుమానం … Read More

రోజూ స్నానం చేస్తే గుండె నొప్పి రాదంట

మీరు ఎక్కువ కాలం జీవించాలనుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఇది తెలుసుకోవాల్సిందే. మీరు ఈ అలవాటును రోజు వారీగా చేస్తే మీకు గుండె సంబంధిత వ్యాధులు మీ దరి చేరవు. దీంతో మీరు ఎక్కువ కాలం జీవించే అవకాశముంది. అదేమిటో మీరే చూడండి.. అంతర్జాతీయ … Read More

ఆన్‌లైన్ క్లాస్‌ల‌కు మంచి స్పంద‌న : ‌విద్యాశాఖ‌

తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన ఆన్ లైన్ విద్యకు భారీ స్పందన లభించిన‌ట్లు తెలుస్తోంది. క‌రోనా కార‌ణంగా ప్రభుత్వం విద్యార్ధుల‌కు ఆన్ లైన్ క్లాసుల‌ను ప్రారంభించింది. టి.సాట్ నెట్ వ‌ర్క్ ఛానళ్ల ద్వార ప్రారంభించిన తెలంగాణ విద్యాశాఖ మంచి ఫలితాలను రాబట్టింది. రాష్ట్ర … Read More

ప‌వ‌న్ క‌ళ్యాణ్ జ‌న్మ‌దిన వేడుక‌ల్లో విషాదం, ముగ్గురు మృతి

జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. శాంతిపురం మండలం కర్లగట్టలో ఫ్లెక్సీలు కడుతుండగా విద్యుత్‌ షాక్‌ తగిలి ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రికి తరలించారు. పవన్‌ … Read More

వ‌రంగ‌ల్‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం, ఐదురుగు మృతి

వ‌రంగ‌ల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ, కారును ఢీకొట్టిన ఘటనలో ఐదుగురు మృత్యువాతపడ్డారు. బుధవారం తెల్లవారుజామున దామెర మండలం పసరగొండ క్రాస్‌ రోడ్‌ వద్ద లారీ డ్రైవర్‌ నిద్రమత్తులో ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టించాడు. దీంతో కారు నుజ్జునుజ్జయింది. … Read More

కేటీఆర్ సీఎం ప‌ద‌వికి కూడా అర్హుడే : గుత్తా

ఏ పదవినైనా సమర్ధంగా నిర్వహించే సత్తా మంత్రి కే తారక రామారావుకు ఉన్నదని శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. అయితే ఆయనకు ఎప్పుడు ఏ పదవి ఇవ్వాలనేది ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయం తీసుకుంటారని అభిప్రాయపడ్డారు. శాసనమండలిలో మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ.. … Read More

ల‌క్ష‌ణాలు లేకుండానే సోకుతున్న క‌రోనా

రాష్ట్రంలో ఎక్కువ మంది లక్షణాలు లేకుండానే కరోనా బారినపడుతున్నారని తేలింది. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఇప్పటివరకు వచ్చిన కేసులను విశ్లేషించింది. మొత్తం కేసుల్లో 69 శాతం మంది లక్షణాలు లేకుండానే కరోనా బారినపడ్డారు. ఇక 31 శాతం మందికే కరోనా లక్షణాలు … Read More

అందుకే సీఎం జ‌గ‌న్ ఇడుపులపాయ‌కు వెళ్తున్నారు

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం(నేడు) సాయంత్రం వైఎస్సార్‌ జిల్లా ఇడుపులపాయకు వెళ్లనున్నారు. సాయంత్రం 4 గంటలకు ఆయన గన్నవరం విమానాశ్రయం నుంచి కడపకు బయల్దేరుతారు. 5.16 గంటలకు ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఎస్టేట్‌కు చేరుకొని రాత్రికి అక్కడే బస చేస్తారు. తన … Read More