బొడుప్ప‌ల్ తెరాస ర‌థ‌సార‌ధి సంజీవ‌రెడ్డి

బొడుప్పల్ మున్సిపల్ కార్పోరేషన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడుగా మంద సంజీవరెడ్డి ఏక గ్రీవంగా ఎన్నుకున్నారు. పార్టీ ప్ర‌తిష్ట‌త‌కు, బ‌లోపేతానికి కృషి చేస్తాన‌ని అన్నారు. ఎన్నిక త‌రువాత మంత్రి మ‌ల్లారెడ్డిని సంజీవ‌రెడ్డితో పాటు ప‌లువురు నాయ‌కులు క‌లిశారు.పార్టీలో ప‌ద‌వులు బాధ్య‌త‌ల‌ను పెంచుతాయ‌ని మంత్రి … Read More

అందాల భామ ఊర్వ‌శి ఇచ్చిన ఆఫ‌ర్ అదేనా?

బాలీవుడ్ అందాల భామ ఊర్వ‌శి రూటేలా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోన్న సంగ‌తి తెలిసిందే. మోహ‌న్ భ‌రద్వాజ్ డైరెక్ష‌న్ లో తెర‌కెక్కుతున్న‌ బ్లాక్ రోస్ అనే తెలుగు చిత్రంలో న‌టిస్తోంది. డైరెక్ట‌ర్ సంప‌త్ నంది ఈ మూవీకి క‌థ‌నందించాడు. తాజాగా ఆస‌క్తిక‌ర వార్త … Read More

మీరు ద‌గ్గుతో బాధ‌ప‌డుతున్నారా అయితే ఈ చిట్కాలు పాటించండి : స‌్ర‌వంతి

అధిక శాతం మందిని ఇబ్బందులకు గురి చేసే సమస్యల్లో దగ్గు కూడా ఒకటి. జలుబుతోపాటు కొందరిని దగ్గు బాగా ఇబ్బందులకు గురి చేస్తుంటుంది. అయితే దీనికి ఇంగ్లిష్‌ మెడిసిన్‌ వాడాల్సిన పనిలేదు. మన ఇండ్లలో ఉండే సహజ సిద్ధమైన పదార్థాలను ఉపయోగించి … Read More

న‌వంబ‌ర్‌లో దుబ్బాక ఎన్నిక‌లు ?

బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌లు, పెండింగ్‌లో ఉన్న 65 స్థానాల‌కు ఉప ఎన్నిక‌లు ఒకేసారి నిర్వ‌హించ‌నున్న‌ట్లు ఎన్నిక‌ల సంఘం శుక్రవారం తెలిపింది. వివిధ రాష్ర్టాల శాస‌న‌స‌భ‌ల‌లో 64 స్థానాల‌కు అదేవిధంగా ఒక లోక్‌స‌భ స్థానానికి ఉప ఎన్నిక‌లు జ‌ర‌గాల్సి ఉంది. కేంద్ర బ‌ల‌గాల … Read More

గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసైకి రాష్ట్రప‌తి ఫోన్ అందుకేనా?

తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌తో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఫోన్‌లో మాట్లాడారు. జాతీయ విద్యా విధానంపై రాష్ట్రపతి శుక్రవారం తమిళిసైతో ఫోన్‌లో సంభాషించారు. విద్యావేత్తలతో నిర్వహించనున్న వెబ్‌నార్‌ గురించి గవర్నర్‌ తమిళిసై ఈ సందర్భంగా రాష్ట్రపతికి వివరించారు. ఈ నెల … Read More

సీన్ రీవ‌ర్స్ ప్రియుడిపై యాసిడ్ పోసిన ప్రియురాలు

త‌న‌ని ప్రేమించ‌లేద‌ని, త‌న‌ని పెళ్లి చేసుకోలేద‌ని అమ్మాయిల‌పై అబ్బాయిలు యాసిడ్ పోసిన ఘ‌ట‌న‌లు మ‌నం చాలా చూశాం. కానీ ఇప్పుడు సీన్ రీవ‌ర్స్ అయింది. తనను కాదని మరొక అమ్మాయిని వివాహం చేసుకున్నాడన్న కోపంతో ప్రియుడిపై యాసిడ్‌ దాడి చేసిందో యువతి. … Read More

ఆయ‌న ఎర్ర‌బెల్లినా.. ఎర్ర‌పిల్లినా… : బ‌ట్టి విక్ర‌మార్కా

కరోనా కష్ట కాలంలో జనాలను గాలికొదిలేసినందుకు ప్రజలే ముఖ్యమంత్రి కేసీఆర్ తోలు ఒలుస్తారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క హెచ్చరించారు. బుధవారం ఆయన నేతృత్వంలోని సీఎల్పీ బృందం వరంగల్ ఎం.జీ.ఎం ఆస్పత్రిని పరిశీలించింది. నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ముందుచూపుతో పేదల … Read More

తెలంగాణ‌లో ఎంసెట్ షెడ్యూల్ విడుద‌ల‌

తెలంగాణ లో ఎంసెట్ ఎంట్ర‌న్స్ ఎగ్జామ్ నిర్వాహ‌ణ కోసం జేఎన్టీయూ షెడ్యూల్ విడుద‌ల చేసింది. సెప్టెంబ‌ర్ 9,10,11,14 తేదీల్లో ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్స్ లల్లో పరీక్ష జ‌ర‌గ‌నుంది. ఇందుకోసం తెలంగాణ లో 79 , ఏపీలో 23పరీక్ష కేంద్రాల‌తో మొత్తం … Read More

ఏపీలో పెరుగుతున్న క‌రోనా కేసులు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో నిత్యం క‌రోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దీంతో రాష్ట్ర స‌ర్కార్‌లో ఆందోళ‌న మొద‌లైంది. రాష్ట్రంలో గ‌డిచిన 24 గంట‌ల్లో 10,392 క‌రోనా కేసులు న‌మోదు కాగా..కొత్తగా 72 మంది కరోనా బాధితులు మృతి చెందారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు … Read More

రైతులు ఇబ్బంది ప‌డితే మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేస్తా : బాలినేని

ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నట్లుగా ఉచిత విద్యుత్‌కు సంబంధించి రైతులపై ఒక్క రూపాయి భారం పడినా మంత్రి పదవికి రాజీనామా చేస్తానని విద్యుత్, అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సవాల్‌ చేశారు. బుధవారం ఒంగోలులో ఆయన మీడియాతో … Read More