బొడుప్పల్ తెరాస రథసారధి సంజీవరెడ్డి
బొడుప్పల్ మున్సిపల్ కార్పోరేషన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడుగా మంద సంజీవరెడ్డి ఏక గ్రీవంగా ఎన్నుకున్నారు. పార్టీ ప్రతిష్టతకు, బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు. ఎన్నిక తరువాత మంత్రి మల్లారెడ్డిని సంజీవరెడ్డితో పాటు పలువురు నాయకులు కలిశారు.పార్టీలో పదవులు బాధ్యతలను పెంచుతాయని మంత్రి … Read More











