నేత‌న్న‌ల‌కు స‌రైన గిట్టుబాటు ధ‌ర క‌ల్పించాలి : బిట్ల అరుణ

క‌రోనా లాక్‌డౌన్ వ‌ల్ల ఇప్ప‌టికే చేనేత‌లు అనేక ఇబ్బందులు ప‌డుతున్నార‌ని భువ‌న‌గిరి పొపా మ‌హిళ స‌భ్యురాలు బిట్ల అరుణ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. జిల్లాలో ఎక్కువ మంది నేత మీద‌నే ఆధార‌ప‌డి బ‌తుకు వెళ్ల‌దీస్తున్నార‌ని పేర్కొన్నారు. నేసిన వ‌స్త్రాల‌కు స‌రైన గిట్టుబాటు … Read More

బ‌తుక‌మ్మ‌ల చీర‌ల‌తో మాకు ఉపాధి దొరుకుతుంది : వ‌నం శాంతి కుమార్‌

చేనేత సమస్యల పరిష్కారం కోసం సమైక్య ఉద్యమం చేయాలని చేనేత కార్మిక సంఘం పిలుపు మేరకు చేనేత కార్మికులు పోచంపల్లిలో, మోత్కూర్ లో, గట్టుప్పల్, చౌటుప్పల్, ఆత్మకూర్ లతో సహా యాదాద్రి భువనగిరి జిల్లాలోని అన్ని మండల కేంద్రాలలో చేస్తున్న రిలే … Read More

మొక్క‌లు నాటిన ఎమ్మెల్యే రజిని

ఒక చెట్టును మ‌నం కాపాడితే ప‌ది మంది మ‌నుషుల ప్రాణాల‌ను మ‌నం కాపాడిన‌ట్లేన‌ని చిల‌క‌లూరిపేట శాస‌న‌స‌భ్యురాలు విడ‌ద‌ల ర‌జిని తెలిపారు. వ‌న‌మ‌హోత్స‌వం కార్య‌క్ర‌మంలో భాగంగా చిల‌క‌లూరిపేట ప‌ట్ట‌ణ‌వాసుల‌కు ఇళ్ల ప‌ట్టాలు ఇచ్చేందుకు ఎంపిక చేసిన ప‌సుమ‌ర్రుల్లోని స్థ‌లాల్లో ఎమ్మెల్యే గారు బుధ‌వారం … Read More

ప్రపంచమే అబ్బుర పడేలా ఉండాలి : కేసీఆర్

తెలంగాణ సెక్రటేరియట్ కొత్త భవనం హుందాగా, సౌకర్యవంతంగా ఉండేలీ నిర్మించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారు. బాహ్యరూపం ఆకర్షణీయంగా, హుందాగా ఉండాలని, లోపల అన్ని సౌకర్యాలు కలిగి పనిచేసుకోవడానికి పూర్తి అనుకూలంగా ఉండేలా తీర్చాలని చెప్పారు. కొత్త సెక్రటేరియట్ భవనం నిర్మాణంపై … Read More

మెదక్ పోలీస్ …. సూపర్ పోలీస్

ఈ రోజు మెదక్ పట్టణంలో 5 సంవత్సరాల బాలుడు తప్పిపోగా డైల్ 100 కాల్ సమాచారంతో తప్పి పోయిన బాలుడిని మెదక్ పట్టణ బ్లూ కోర్ట్ సిబ్బంది అయిన ఎం.రాజు పి. సి 475 మరియు పి.సి MD. నఫీజ్ అలీ … Read More

టీఎస్ స‌ర్కార్‌పై హై కోర్ట్ సీరియ‌స్‌

తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలు అమలు చేసేందుకు ప్రభుత్వానికి ఇదే చివరి అవకాశమని తెలిపింది. తమ సహనాన్ని పరీక్షించవద్దని కోరింది. ఆదేశాలు అమలు కాకపోతే తీవ్ర చర్యలు తప్పవని హెచ్చరించింది. కరోనాపై హెల్త్‌ … Read More

మద్యం దొరక్క శానిటైజర్‌ తాగి యువకుడు మృతి

నెల్లూరు జిల్లాలోని ఎఎస్‌ పేటలో శానిటైజర్‌ తాగి ఓ యువకుడు మృతిచెందారు. గ్రామంలో కంటైన్మెంట్‌ జోన్‌ అమలులో ఉండటంతో మద్యం విక్రయాలు నిలిపివేశారు. దీంతో మద్యానికి బానిసైన ఓ యువకుడు శానిటైజర్‌ తాగి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. యువకుడి మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా … Read More

మ‌న జాగ్ర‌త్తే మ‌న‌కు ర‌క్ష‌ణ : ప‌్ర‌వీణ్‌కుమార్‌

క‌రోన మ‌హామ్మారి స‌మ‌యంలో మ‌నం తీసుకునే జాగ్ర‌త్త‌లో మ‌నల్ని ర‌క్షిస్తాయ‌ని మెద‌క్ జిల్లా ‌యువ‌జ‌న సంఘాల నాయ‌కుడు, ధ‌రిప‌ల్లి గ్రామా యువకుడు ప్ర‌వీణ్‌కుమార్ అన్నారు. మండ‌లంలోని ప‌లు గ్రామాల్లో క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు కావ‌డంపై గ్రామంలోని ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని … Read More

పెళ్లి చేసుకోవాలంటే ఆ సార్ అనుమ‌తి తీసుకోవాల్సిందే

కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా పెళ్లికి ఎంతమందిని అనుమతించాలనే విషయంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇప్పటి వరకు పెళ్లిళ్ల అనుమతి విషయంలో కలెక్టర్‌ నుంచి అనుమతి పొందాల్సి వచ్చేది. దీని కారణంగా … Read More

ధ‌రిప‌ల్లి రైతుల‌కు బాస‌టగా రాజ‌శేఖ‌ర్‌రెడ్డి

ఓ రైతు క‌ష్టం ఇంకో రైతుకు మాత్ర‌మే తెలుసు. ఆ క‌ష్టం సాటి రైతు ప‌డ‌కుండా ఉండేందుకు ఎప్పుడూ క‌ష్ట‌పడుతూనే ఉన్నాడు మెద‌క్ జిల్లా ధ‌రిప‌ల్లి గ్రామానికి చెందిన రైతు బిడ్డ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి. కేంద్ర ప్ర‌భుత్వం జారీ చేస్తున్న‌ కిసాన్ కార్డుల‌ను … Read More