తెలంగాణలో 1700 దాటిన కరోనా కేసులు

తెలంగాణలో కరోనా బారినపడుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. రాష్ట్రంలో ఇవాళ ఒక్కరోజే 62 మంది కరోనా బారిన పడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. జీహెచ్ఎంసీ పరిధిలో 42 కేసులు, రంగారెడ్డి జిల్లాలో ఒకరు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన … Read More

బస్తీ దవాఖానను ప్రారంభించిన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే..

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, 131 కుత్బుల్లాపూర్ డివిజన్ పరిధిలోని ద్వారక నగర్ లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానను ఈరోజు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గారు మరియు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ … Read More

బస్తీ దవాఖాన ప్రారంభం

పట్టణ ప్రాంతంలో పేదలకు వైద్యాన్ని అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం బస్తీ దవాఖాన లను ఏర్పాటు చేస్తుందని రాష్ట్ర మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. నగర శివారు రాజేంద్రనగర్ పరిధి బుద్వేల్ బస్తీ దవాఖానను రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తో కలిసి … Read More

దానికోసం కష్టపడుతుంది వాళ్లే

రోజుకు ప్రపంచంలో ఎన్ని కొత్త కేసులు వస్తున్నాయి.. మన దేశంలో ఈ రోజు ఎంతమందికి సోకింది.. మన రాష్ట్రంలో సంఖ్య పెరిగిందా? మన జిల్లాలో ఏమైనా కొత్త కేసులు వచ్చాయా? మన ఊ ర్లో ఎంతమందికి వచ్చింది? ఎంతమంది క్వారంటైన్‌లో ఉన్నారు? … Read More

వలస కార్మికులు నడిచి పోవద్ధు : సీఎం కెసిఆర్

తెలంగాణ రాష్ట్రం నుంచి ఏ ఒక్క వలస కార్మికుడు కాలినడకన తన సొంత రాష్ట్రానికి వెళ్లాల్సిన దుస్థితి రాకుండా చూడాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధికారులను అదేశించారు. వలస కార్మికులు తమ సొంత ప్రాంతానికి పోవడానికి అవసరమైన రైళ్లు సమకూర్చాలని … Read More

ఈ నిర్లక్ష్యానికి ఎవరు భాద్యులు ?

అసలే ఎండాకాలం కాసింత నీడ దొరికితే చాలు అనుకుంటాం. కానీ ఆ నీడనే ఓ ఆభాగ్యుడి ద్విచక్ర వాహనం అగ్నికి ఆహుతి అయి పూర్తిగా కాలిపోయంది. వివరాల్లోకి వెళ్తే కరీంనగర్ జిల్లా శంకర పట్నం మండలం చింతపల్లి గ్రామంలో అగ్ని ప్రమాదం … Read More

ఫామౌస్ నుండి బయల్దేరి ప్రగతి భవన్ కు చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్..

ఫామౌస్ నుండి బయల్దేరి ప్రగతి భవన్ కు చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. ప్రగతి భవన్ కు 2 గంటలకు అన్ని జిల్లా కలెక్టర్ల తో సమావేశం కానున్న ముఖ్యమంత్రి కేసీఆర్

భార్య కాపురానికి రావడం లేదని.. అత్తను హతమార్చిన అల్లుడు

భార్యను కాపురానికి పంపలేదనే కసితో అత్తను కిరాతకంగా చంపాడో కిరాతకుడు. ఏఎస్‌పేట మండలం చౌటభీమవరంలో బుధవారం ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన మేకలబోయిన చిన్నయ్య, పోలమ్మ దంపతుల కుమార్తె దొరసానమ్మను దూబగుంట వాసి సూలా తిరిపాల్‌తో 25 ఏళ్ల క్రితం … Read More

టిక్ టాక్ లో హల్ చల్ చేస్తున్న అచ్చంపేట చిన్నారులు

టిక్ టాక్ ఇప్పుడు ఇది ఓకే ట్రెండ్. తమ నటన , ప్రావిణ్యం ప్రదర్శించాడనికి ఇది ఒక వేదిక . సినిమా హీరో , హీరోయిన్స్ లాగా చిన్న చిన్న గ్రామాల్లో ఉన్న వారు సైతం తమ ప్రతిభను ఈ టిక్ … Read More

ఒకే సమయంలో 45 బస్తీ దవాఖానాల ప్రారంభం

ఈ నెల 22 న ఉదయం 10.30 గంటలకు GHMC పరిధిలో ఒకే సమయంలో 45 బస్తీ దవాఖానాల ప్రారంభం చేయనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు.హైదరాబాద్ -22, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో 15, రంగారెడ్డి జిల్లాలో 05, … Read More