తెలంగాణలో 1700 దాటిన కరోనా కేసులు
తెలంగాణలో కరోనా బారినపడుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. రాష్ట్రంలో ఇవాళ ఒక్కరోజే 62 మంది కరోనా బారిన పడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. జీహెచ్ఎంసీ పరిధిలో 42 కేసులు, రంగారెడ్డి జిల్లాలో ఒకరు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన … Read More











