వెల్ధుర్తిలో ప‌డిపోయిన ఆర్టీసీ బ‌స్సు

మెద‌క్ జిల్లా వెల్ధుర్తి గ్రామంలో ఆర్టీసీ బ‌స్సు ప‌డిపోయిన ఘ‌ట‌న ఆందోళ‌న‌కు గురిచేసింది. మెద‌క్ డిపోకి చెందిన ఆర్టీసీ బ‌స్సు రోడ్డుపై నుండి కింద‌కి ప‌డిపోయింది. వివ‌రాల్లోకి వెళ్తే…తూప్రాన్ నుండి మెద‌క్ వ‌యా వెల్ధుర్తి మీదుగా వెళ్తున్న కార్గొ & పార్శిల్ … Read More

ధరిపల్లిలో ప్రతిజ్ఞ చేసిన రైతులు

రాష్ట్ర ప్రభుత్వం అన్ని గ్రామాలలో డిమాండ్ ఉన్న పంటలు వేయాలని సూచించింది. మెదక్ జిల్లా ధరిపల్లిలో అధికారుల సూచనల మేరకు రైతులు పంటలు వేయడానికి సిద్ధమయ్యారు. ఇందులోభాగంగా చిన్న శంకరంపేట మండల అధికారులు రైతులకు పలు సూచనలు చేసారు. ఎలాంటి పంటలు … Read More

నన్నుల‌గ్గం చేసుకో కోట్లు తీసుకో బంప‌ర్ ఆఫ‌ర్

డెక్క‌న్ న్యూస్‌, క్రైమ్ బ్యూరో :పెండ్లి చేసుకుంటే తనకున్న కోట్ల విలువైన ఆస్తులు నీకే వస్తాయంటూ.. ఓ ఎన్‌ఆర్‌ఐ నుంచి రూ.65లక్షలు వసూలు చేసిందో వివాహిత. బాధితుడి ఫిర్యాదుతో ఘరానా లేడీతోపాటు ఆమె కొడుకును జూబ్లీహిల్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు … Read More

మిడుత‌ల కోసం హెలిక్యాప్ట‌ర్‌తో గాలింపు

మిడతల దండు తెలంగాణ రాష్ట్రంలోకి దూసుకురాకుండా అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వెల్లడించారు. మహారాష్ట్ర, చత్తీస్ గఢ్ రాష్ట్ర సరిహద్దులో గల జిల్లాల కలెక్టర్లను, పోలీసు అధికారులను అప్రమత్తం చేసినట్లు, ఫైర్ ఇంజన్లను, జెట్టింగ్ మిషన్లను, … Read More

దొంగ‌త‌నంగా త‌రిలిస్తున్న రేష‌న్ బియ్యాన్ని ప‌ట్టుకున్న గ్రామాస్తులు

రేషన్‌ బియ్యం అక్రమ తరలింపును గ్రామస్తులే గుర్తించి పట్టుకున్నారు. ఈ ఘటన జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని కాటారం మండలం దామరకుంటలో చోటుచేసుకుంది. కొందరు వ్యక్తులు 20 క్వింటాళ్ల రేషన్‌ బియ్యంను అక్రమంగా తరలిస్తున్నారు. గుర్తించిన గ్రామస్తులు బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. సమాచారాన్ని … Read More

ఖిల్లా ఘ‌న‌పురంలో క‌లిసి పొరాడుతాం

ప్ర‌పంచ వ్యాప్తంగా విస్త‌రిస్తున్న క‌రోనాని త‌మ గ్రామానికి రాకుండా అన్ని ర‌కాల చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని స‌ర్పంచ్ కె.వెంక‌ట‌ర‌మ‌ణ అన్నారు. గ్రామంలో జ‌రుగుతున్న అన్ని ర‌కాల ప్ర‌భుత్వ ప‌నులు, ప్ర‌జ‌లు త‌మ స్వంత ప‌నుల‌కు వెళ్లిన‌ప్పుడూ కూడా భౌతిక దూరం పాటిస్తూ… మాస్క్‌లు … Read More

విషాదంలో పొడ్చ‌న్‌ప‌ల్లి

డెక్క‌న్ న్యూస్ మెద‌క్ ప్ర‌తినిధి శ్రీకాంత్ చారి :ఎట్ట‌కేల‌కు స‌జీవుడై వ‌స్తాడ‌ని అనుకున్నారంతా. మ‌ళ్లీ అమ్మ‌, నాన్న‌, తాతా, అమ్మ‌మ్మ అంటూ అంద‌రిని ప‌ల‌క‌రిస్తాడు అనుకున్నారంతా. అడ‌వుల్లో వెలిసిన దుర్గ‌మ్మ ఆ బాలుడిని కాపాడంటూ వేలాది మంది వేడుకున్నారు. ప్రాణం పోసే … Read More

ధూమ‌పానానికి దూరంగా ఉండండి : కిమ్స్ క‌ర్నూలు

ధూమ‌పానం చేయ‌డం వ‌ల్ల మీ చూట్టు ఉన్న ప్ర‌జ‌లకు కూడా మీరు హాని చేసిన‌ట్లే. క‌రోనా వ్యాప్తి విజృంభ‌ణ స‌మ‌యంలో ధూమ‌పానం చేయ‌క‌పోవ‌డ‌మే మంచిద‌ని కిమ్స్ క‌ర్నూలు వైద్యులు పి.వి.చ‌లం చెబుతున్నారు. క‌రోనా అనేది అంటూవ్యాధి అది ఎక్కువ‌గా ఊపిరితిత్తుల మీద … Read More

ధూమ‌పానం చేయ‌కండి , చేయ‌నీయ‌కండి

ధూమ‌పానం వల్ల ఏటా వేలాది మంది మృత్యువాత ప‌డుతున్నారు. పోగాకు ఉత్ప‌త్తులు వివిధ ర‌కాల్లో తీసుకుంటూ అనేక ర‌క‌లైన వ్యాధుల‌ల‌కు గుర‌వుతున్నారు. ధూమ‌పానం వ‌ల్ల క‌లిగే న‌ష్టాల గురించి సికింద్రాబాద్ కిమ్స్ హాస్సిట‌ల్ ప‌ల్మోనాల‌జిస్ట్ డాక్ట‌ర్ ల‌తాశ‌ర్మ ప్ర‌జ‌ల‌కు కొన్ని సూచ‌న‌లు … Read More

తెలంగాణలో కొత్తగా 107 కరోనా పాజిటివ్‌ కేసులు

తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ నిర్వహించిన కరోనా పరీక్షల్లో కొత్తగా 107 కరోనా పాజిటివ్‌ కేసులు వెలుగుచూశాయి. అందులో తెలంగాణ నుంచి 39 నమోదు కాగా.. వలస వచ్చిన 19 మందికి, సౌదీ అరేబియా నుంచి వచ్చిన మరో 49 మందికి కరోనా … Read More