టీడీపీకి బిగ్ షాక్ వైసీపీలోకి 36 మంది ఎమ్మెల్యేలు..?

ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు ముందు అధికారంలోఉన్న తెలుగుదేశం పార్టీకి భారీ షాక్తగులుతోంది. ఆ పార్టీ సీనియర్ నేతలు, త్వరలో ప్రతిపక్షంలో ఉన్న వైయస్సార్ కాంగ్రెస్పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్షనేత వైయస్ జగన్ సమక్షంలో వైసీపీ పార్టీతీర్థం పుచ్చుకోనున్నారు. ప్రతిపక్షనేతతో రేపో,మాపో భేటీ … Read More

‘12 గంటల దీక్షకు 11 కోట్లు ఖర్చు’ నిజానిజాలేంటి?

ప్రత్యేక హోదా కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిల్లీలో ధర్మపోరాట దీక్ష చేశారు. ఫిబ్రవరి 11న ఉదయం 8గంటలకు ప్రారంభమైన ఈ దీక్ష రాత్రి 8 గంటలకు ముగిసింది. ఈ 12 గంటల దీక్ష కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 11.12 కోట్ల … Read More

అమరావతిలో దారుణం.. ప్రియుణ్ని కొట్టి యువతిపై రేప్

ఏపీ రాజధాని అమరావతిలో ఘోరం జరిగింది. ప్రేమజంటపై దాడి చేసిన నలుగురు దుండగులు యువతిపై కీచకపర్వానికి తెగబడ్డారు. ఆమె తీవ్రంగా ప్రతిఘటించడంతో విచక్షణారహితంగా కొట్టారు. తీవ్ర రక్తస్రావమైన అమ్మాయి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. తన ప్రియురాలిపై అఘాయిత్యాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించిన … Read More

పతనం అంచున కర్ణాటక సర్కారు?

కర్ణాటకలో కాంగ్రెస్-జేడీయూ సర్కారు పతనం దిశగా పయనిస్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. గురువారం ఒక్కరోజే 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి డుమ్మా కొట్టడంతో సర్కారు కుప్పకూలుతుందన్న భయాందోళనలు రెండు పార్టీలో నెలకొన్నాయి. ఓ జేడీఎస్ ఎమ్మెల్యే సహా 11మంది ముంబయిలో … Read More

హోదా దీక్ష’ గ్రాండ్ సక్సెస్

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11: ప్రత్యేక హోదా సాధన కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దేశ రాజధాని ఢిల్లీలో జరిపిన ఒక రోజు ధర్మ పోరాట దీక్ష ఘన విజయం సాధించింది. దాదాపు 20 జాతీయ, ప్రాంతీయ పార్టీలకు చెందిన … Read More

జనసేన మైదుకూరులో భారీ ర్యాలీ

కడప జిల్లా మైదుకూరు సాయిబాబా గుడి నుండి రాయల్ కూడలి మీదుగా జనసేన పార్టీ కార్యాలయం వరకు జనసేన కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. మైదుకూరులో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభించారు. పందిటి మల్హోత్రా ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంను జనసేన పార్టీ … Read More

ఓపిక నశించిన బాధిత మహిళలు

దూదేకుల సొసైటీ రాష్ట్ర చైర్మన్‌ బాబన్‌ను చుట్టుముట్టిన మహిళలు…దూదేకుల ఫెడరేషన్‌ పేరుతో గ్రూపులు ఏర్పాటు చేసుకుని రూ.3 వేలు చెల్లిస్తే రూ.30 వేలు సబ్సిడీ రుణాలు ఇప్పిస్తామని నమ్మబలికారు. దీంతో 15 మంది గ్రూపుగా ఏర్పడి రుణాలకు అవసరమైన కుల, ఆదాయ, … Read More

రాబోవువ్ ఎన్నికల్లో మైదుకూరు నియాజకవర్గానికి టికెట్ దరకాస్తుచేసారు .

కడప జిల్లా న్యూస్ ..ఈరోజు కడప జిల్లా కాంగ్రెస్సుకార్యాలయంలో కడప జిల్లా . ఖాజీపేట మండలం తవ్వారిపల్లి కి చేధినా మోపూరీ ఆయావరయ్య ..అయన గతకొంతకాలంగా కాంగ్రస్ పార్టీలో ఖాజీపేట అద్యక్షడు గా కొనసాగుతున్నారు .రాబోవువ్ ఎన్నికల్లో మైదుకూరు నియాజకవర్గానికి అసెబిల్లి … Read More

బినామీ వీవర్ సొసైటీ

ఆప్కో ఛైర్మన్ గుజ్జల శ్రీను బినామీ వీవర్ సొసైటీ ల అక్రమాలపై రాష్ట్ర వ్యాప్తంగా అతలాకుతలం చేస్తోన్న ఆ ఛానల్ కథనం. కడపలో కలెక్టరేట్, తహశీల్దార్, ఆప్కో కార్యాలయాల పై ముట్టడి, వరుస ఆందోళనలు.. రేపు మంగళగిరిలోని ఆప్కో ప్రధాన కార్యాలయం … Read More