రిమాండ్‌లో ఆ ముగ్గురు

మొయినాబాద్ ఫాంహౌజ్ లో చోటుచేసుకున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేల హైడ్రామా కేసులో ముగ్గురు నిందితులకు నాంపల్లి ఏసీబీ కోర్టు 14 రోజుల (నవంబరు 11 వరకు) జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో నిందితులు నందకుమార్, సింహయాజులు, రామచంద్ర భారతిలను చంచల్ గూడ జైలుకు … Read More

జ‌గ‌దీష్ రెడ్డిపై అంక్ష‌లు విధించిన ఈసీ

మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఓటేయకపోతే ప్రభుత్వ పథకాలు అందవంటూ మంత్రి జగదీశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం నోటీసులు ఇవ్వడం తెలిసిందే. ఈ నోటీసులపై మంత్రి జగదీశ్ రెడ్డి నేడు ఈసీకి వివరణ ఇచ్చారు. అయితే మంత్రి … Read More

ఆలీకి కీలక పదవి

సినీ నటుడు , వైస్సార్సీపీ నేత అలీకి జగన్ సర్కార్ కీలక పదవి అప్పజెప్పింది. ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా అలీని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవిలో అలీ రెండేళ్ల పాటు కొనసాగనున్నారు. ఇతర ప్రభుత్వ సలహాదారుల … Read More

అంతా తూచ్‌…

ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముగ్గురు నిందితుల రిమాండ్‌‌ను ఏసీబీ కోర్టు జడ్జి రిజెక్ట్ చేశారు. నిందితులకు జ్యుడీషియల్ రిమాండ్ విధించేలా పోలీసులు రూల్స్ ఫాలో కాలేదని తెలిపారు. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ (పీసీ) యాక్ట్ సెక్షన్లు … Read More

బిర్యానీ అంటేనే ప్యార‌డైజ్‌

ప్రామాణికమైన భారతీయ క్యుఎస్‌ఆర్‌ బ్రాండ్‌గా నిలవాలనే తమ లక్ష్యానికి అనుగుణంగా హైదరాబాద్‌కు గర్వకారణమైన కచ్చి దమ్‌ బిర్యానీని అందించడంలో సరికొత్త మంత్రాన్ని లెజండరీ ప్యారడైజ్‌ బిర్యానీ అనుసరిస్తోంది. ప్రామాణికతను కొనసాగించడం మరియు ఆహార ప్రేమికులకు ఈ రుచులను అందించడానికి ముందు నాణ్యత … Read More

ఎమ్మెల్యేల‌ను ట్రాప్ చేసిన భాజ‌పా ?

తెలంగాణలో హోరాహోరీగా సాగుతున్న మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో సైబరాబాద్ పోలీసులు బుధవారం ఓ భారీ ఆపరేషన్ ఆకర్ష్ ను అడ్డుకున్నారు. తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు యత్నించిన ఓ ముఠాను సైబరాబాద్ పోలీసులు … Read More

ర‌స‌మ‌యి బాల‌కిష‌న్‌పై ఈసీకి ఫిర్యాదు

ఎన్నికల నియమావళి ఉల్లంఘించిన మానకొండూర్​ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్​పై చర్యలు తీసుకోవాలని కోరుతూ మంగళవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్​రాజ్ కు కాంగ్రెస్​ సిద్దిపేట జిల్లా అధికార ప్రతినిధి పోతిరెడ్డి రాజశేఖర్​రెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ నెల 20న మునుగోడు … Read More

మంత్రి ప‌ద‌వుల‌ను మార్పులు చేసిన ప్ర‌ధాని

బ్రిటన్ ప్రధాన మంత్రిగా మంగళవారం సాయంత్రం పదవీ బాధ్యతలు చేపట్టిన భారత సంతతి నేత రిషి సునాక్… ఏమాత్రం ఆలస్యం చేయకుండానే రంగంలోకి దిగిపోయారు. బ్రిటన్ రాజు ఛార్లెస్ ని లాంఛనపూర్వకంగా కలిసిన అనంతరం, ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన సునాక్… వెనువెంటనే … Read More

ఖార్గేకు సోనియా అభినంద‌న‌లు

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే విజయం సాధించడం పట్ల పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ అభినందనలు తెలిపారు. అధ్యక్ష పదవి కోసం పోటీ పడిన శశి థరూర్ పై మల్లికార్జున ఖర్గే ఘన విజయం సాధించారు. మొత్తం … Read More

మ‌హా పాద‌యాత్ర‌లో నంద‌మూరి హీరో

ఏపీకి ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలన్న డిమాండ్ తో రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులు అమరావతి టూ అరసవెల్లి మహాపాదయాత్ర పేరిట చేపట్టిన యాత్రకు అనూహ్య మద్దతు లభిస్తోంది. ప్రస్తుతం రాజమహేంద్రవరం పరిసరాల్లో కొనసాగుతున్న ఈ యాత్రలో టాలీవుడ్ నటుడు … Read More