మధ్యాహ్నం కేసీఆర్ నియంత్రిత వ్యవసాయం వీడియో కాన్ఫరెన్స్

మధ్యాహ్నం 2 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ నియంత్రిత వ్యవసాయం వీడియో కాన్ఫరెన్స్

జిల్లాల్లో కలెక్టర్ కార్యాలయం నుండి కాన్ఫరెన్స్ లో పాల్గొననున్న జిల్లా కలెక్టర్లు ,వ్యవసాయ శాఖ అధికారులు,28 జిల్లాల రైతు బంధు సమితి కో ఆర్డినెటర్లు.

540 మంది మండల కో ఆర్డినేటర్ లు ,గ్రామాల కో ఆర్డినేటర్ లు మొత్తం 16,000 మంది.. తహసిల్ ఆఫీస్ లో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొంటారు. వ్యవసాయ అదికారులు,వ్యవసాయ విస్తరణ అధికారులు 4,500 మంది హాజరు అవుతారు.