త్వరలో మరికొంత మందిని విచారించనున్న సైబర్ క్రైమ్ పోలీసులు.

కరోనా పై సమాచారాన్ని ఫార్వార్డ్ చేస్తున్నారా...

అయితే జాగ్రత్త :ఫేక్ మెసేజ్ చేస్తున్న వారిని గుర్తించిన పోలీసులు.

లాక్ డౌన్ లో భాగంగా కరోనా వైరస్ పై తప్పుడు సమాచారం, కేంద్ర బలగాలు వచ్చాయంటూ వైరల్ చేస్తున్న వాట్సప్ అడ్మిన్స్, యూట్యూబ్ చానెల్స్ ని గుర్తించిన సైబర్ క్రైమ్ పోలీసులు.

ఇప్పటికే 10 మందిని విచారించిన అనంతరం నోటీసులిచ్చిన పోలీసులు.

త్వరలో మరికొంత మందిని విచారించనున్న సైబర్ క్రైమ్ పోలీసులు.