రామోజీరావు 20 కోట్ల విరాళం

తెలంగాణ:

  1. తెలంగాణలో 97 కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు. కరోనా తో ఇప్పటివరకు ఆరుగురు మృతి. కరోనా నుంచి కోలుకుని 14 మంది డిశ్చార్.
  2. తెలంగాణ నుంచి ఢిల్లీకి వెళ్లి, jamaat ప్రార్థనల్లో పాల్గొన్న 1030 మంది. వారి కోసం జల్లెడ పడుతున్న పోలీసులు.
  3. హైదరాబాదులో 117 మందికి కరోనా అనుమానిత లక్షణాలు
  4. కరోనా పై పోరుకు ఏపీ తెలంగాణ రాష్ట్రాలకు రామోజీరావు 20 కోట్ల విరాళం
  5. తెలంగాణలో నేటి నుంచి కూపన్ల ద్వారా బియ్యం, నగదు పంపిణీ
  6. జీవో నెంబర్ 27 పై ఆర్థిక శాఖ స్పష్టత… రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుదుటపడ్డాక ఉద్యోగులకు పూర్తి జీతం చెల్లింపు.
  7. భద్రాచలంలో నేడు ఎదుర్కోలు కార్యక్రమం. రేపు సీతారాముల కళ్యాణం
  8. హైదరాబాదులోని మియాపూర్ కార్పొరేటర్ మేక రమేష్ గుండెపోటుతో మృతి